లేటెస్ట్

ఇరాన్ యుద్ధంతో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్.. గల్ఫ్ దేశాలకు డ్రోన్ టెక్నాలజీ అమ్మకం

ఖతార్ నుంచి కువైట్ వరకు, సౌదీ అరేబియా నుంచి యూఏఈ వరకు ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ వణికిపోతోంది. ఇరాన్ దాడుల భయంతో గల్ఫ్ దేశాలు తలలు పట్టుకుం

Read More

పెళ్లి దుస్తుల్లో ఓయో రూంలో శవమై కనిపించాడు.. హైదరాబాద్ అడ్డగుట్టలో ఘటన

హైదరాబాద్: పెళ్లి దుస్తుల్లో ఉన్న యువకుడు ఓయో రూమ్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో కలకలం రేపింది. బంజారాహిల్స్ ప్రాంతానికి చ

Read More

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌‌ అమలులో కాంగ్రెస్‌‌ విఫలం: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

మద్దూరు, వెలుగు : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌‌ అమలులో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం విఫలం అయిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌

Read More

న్యాయవాదుల రక్షణ చట్టం.. ఆమోదం చారిత్రాత్మకం

ఆమనగల్లు, వెలుగు : న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్​పర్

Read More

హైకోర్టుకు సెస్‌‌ పంచాయితీ.. ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలంటూ పిటిషన్‌‌.. ఏప్రిల్ 6న విచారణ

రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్‌‌ సరఫరా సంఘం (సెస్) వివాదం కోర్టుకు చేరింది. సెస్‌‌ లైసెన్స్

Read More

నత్తనడకన లప్పనాయక్ తండా లేఔట్ పనులు

బీజేపీ లీడర్లు,  నిర్వాసితుల నిరసన యాదగిరిగుట్ట, వెలుగు : బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామ నిర్వా

Read More

కో ఆప్షన్ పదవులపై ఆశలు..మంచిర్యాల కార్పొరేషన్ లో ఐదు పోస్టులకు నోటిఫికేషన్

లక్సెట్టిపేట మున్సిపాలిటీలో మరో నాలుగు పోస్టులు     మిగతా బల్దియాల్లో నోటిఫికేషన్  ఆలస్యం     అభ్యర్థుల ఎంపి

Read More

ఆస్తి గొడవలతో భార్య, కూతురితో కలిసి విషం తాగిన భర్త.. సిద్దిపేట జిల్లా ములుగులో ఘటన

ములుగు, వెలుగు : ఆస్తి గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్య, తొమ్మిది నెలల కూతురికి విషమిచ్చి తాను కూడా తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా

Read More

కేరళలో శశి థరూర్ పై దాడి.. ఐదుగురిపై కేసు..

కేరళలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ పై దాడి జరిగింది. కేరళలోని మలప్పురంలో శుక్రవారం ( ఏప్రిల్ 3 ) ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. బైక్ పై వచ్చి &nbs

Read More

ఎన్డీడీబీ చేతికి మదర్ డెయిరీ

ఎన్​డీబీబీ చేతిలో  15 ఏండ్లు ఉండేలా ఒప్పందం లాభాల నుంచి రూ. 70 కోట్ల నష్టాల్లో డెయిరీ ఎన్​డీడీబీతో పలుమార్లు చర్చలు చిట్యాల ల్యాండ్​ అప్

Read More

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరించాలంటూ విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

మెదక్ (చేగుంట), వెలుగు: వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో ఓ యువకుడు విద్యుత్తు హై టెన్షన్ టవర్&z

Read More

న్యాయాధికారుల ముట్టడి వెనుక కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వత్తాసు పలికాయి: సీఎం మమత

హరిరాంపూర్(బెంగాల్): మాల్దా జిల్లాలో న్యాయాధికారులను ఘెరావ్ చేసిన ఘటన వెనుక ఎంఐఎం, ఐఎస్ఎఫ్ హస్తం ఉందని, వీరికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వత్తాసు పలిక

Read More

యూరియాపై అలర్ట్.. వానాకాలం సీజన్లో 13 లక్షల టన్నులకు పైగా అవసరం

ఏప్రిల్‌‌లో రెండు లక్షల టన్నులు కేటాయింపులు సరఫరాపై కేంద్రానికి లెటర్‌‌ రాసిన రాష్ట్ర మంత్రి ఎల్‌‌ఎన్‌‌

Read More