లేటెస్ట్
ఓడియన్ మాల్ ప్రారంభోత్సవంలో సీఎం
ముషీరాబాద్, వెలుగు: ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఓడియన్ మాల్ను సీఎం రేవంత
Read Moreవివాదాలపై సెంటిమెంట్లు రెచ్చగొట్టొద్దు : సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ
ఇద్దరు సీఎంలు చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి:నారాయణ హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉంటేనే ప్రజలకు లబ్ధి చేకూర
Read Moreమోదీపై యుద్ధం చేస్తే కాంగ్రెస్ నాశనం.. జీ రాంజీపై రాజకీయాలు వద్దు: ఎంపీ అర్వింద్ కామెంట్స్
నిజామాబాద్, వెలుగు: జీ రాంజీ స్కీమ్పై కాంగ్రెస్గగ్గోలు పెట్టడడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై యుద
Read Moreముందు బుల్లెట్ దించి.. ఆ తర్వాతే మాట్లాడుతం..అమెరికాకు డెన్మార్క్ వార్నింగ్
కోపెన్హాగెన్: గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు డెన్మార్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘ముందు కాలుస్తాం, ఆ తర్వాతే ప్రశ్నలు అ
Read Moreవాతావరణం అనుకూలించక.. రెండు విమానాలు రిటర్న్
గండిపేట, వెలుగు: వారణాసిలో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రెండు విమానాలు తిరిగి ఇక్కడికి వచ్చి ల్యాండింగ్
Read Moreబీజేపీ.. భ్రష్ట్ జనతా పార్టీ.. ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నది: రాహుల్
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్&zw
Read Moreభారత్లో టీకాల పై సమీక్ష జరగాలి : డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్
ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షించడానికి వ్యాక్సిన్లు తయారుచేస్తున్నారు. రోగం రాకముందే చనిపోయిన లేదా నిర్వీర్యం చేసిన బ్యాక్టీరియా లేదా వైరస్లను
Read Moreమోదీ ఫోన్ చేయనందుకే..ట్రంప్ ఈగో హర్ట్
అందుకే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోలే: హొవార్డ్ లుట్నిక్ ట్రేడ్ డీల్ సిద్ధంగా ఉంది.. మూడు వారాల గడువిచ్చాం కానీ మోదీ ఫోన్ చేయన
Read Moreఇవాళ (జనవరి 10) నుంచి ప్రధాని గుజరాత్ టూర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10 నుంచి 12 వరకు గుజరాత్ లో పర్యటించనున్నారు. శనివారం సోమనాథ్ కు ఆయన చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సోమనాథ్  
Read Moreకాకతీయుల శిల్పకళా సంపద అద్భుతం.. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ ప్రశంస
ఖిలా వరంగల్ ( మామునూర్) వెలుగు : కాకతీయుల రాజధాని ఓరుగల్లు కోటలోని శిలా తోరణం అద్భుతమని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ ప్రశంసించారు. శ
Read Moreబంగారం చోరీ కేసులో ట్విస్ట్.. శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్
11కు చేరిన నిందితుల సంఖ్య తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయానికి సంబంధించిన బంగారు తాపడాల(గోల్డ్ ప్లేటెడ్ ప్యానెల్స్) చోరీ కే
Read Moreఖమేనీపై జనాగ్రహం.. ఇరాన్ లో టెన్షన్.. టెన్షన్
టెహ్రాన్: ఇరాన్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కారు. ‘నియంత ఖమేనీ
Read Moreపెరుగుతున్న ప్రేమోన్మాదం: యమ్. రామ్ ప్రదీప్
నిత్యం యువతులపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పలు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ వ
Read More












