లేటెస్ట్

రూ.500 నోట్లు రద్దు కాలేదు పుకార్లను నమ్మొద్దు: పీఐబీ

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది మార్చి నుంచి రూ.500 నోట్లు రద్దు కానున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని  కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్

Read More

తెలంగాణాలో మొదలైన టెట్ ఎగ్జామ్స్.. నిమిషం లేట్ అయినా వెనక్కి పంపేశారు..

తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష మొదలైంది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో జరగనున్న టెట్ పరీక్షలు ఇవాళ మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30

Read More

ఆడుకోమని పిల్లలకు ఫోన్ ఇచ్చి హుస్సేన్ సాగర్లో దూకేసిన తల్లి

హైదరాబాద్: హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ట్యాంక్‌బండ్‌పై

Read More

ఉపాధికి ఎసరు..పేదల పొట్టకొట్టేలా కేంద్రం కొత్త చట్టం : సీఎం రేవంత్రెడ్డి

    ఉపాధి హామీ పథకం ఆత్మను చంపేస్తున్నరు: సీఎం రేవంత్​రెడ్డి     మహాత్ముడి పేరు తొలగింపు.. నిధుల కోతకు భారీ కుట్ర &nbs

Read More

గ్రోక్లో అశ్లీల కంటెంట్ను తొలగించండి.. ‘ఎక్స్’కు కేంద్రం నోటీసు

72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం  ఇల్లీగల్ కంటెంట్​ను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక   గ్రోక్​లో మహిళల మార్ఫింగ్ ఫొటోలపై ఎం

Read More

సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి : జేఏసీ

డీపీహెచ్ కు నర్సింగ్ ఆఫీసర్ల జేఏసీ వినతి హైదరాబాద్, వెలుగు: సీనియర్  నర్సింగ్ ఆఫీసర్లు, డిప్యూటీ నర్సింగ్  సూపరింటెండెంట్లకు రా

Read More

మోడల్ స్కూల్ టీచర్లకు ‘010’ ద్వారానే జీతాలివ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకురావాలని, వారికి కూ

Read More

ఏసీబీకి చిక్కిన కొల్లూర్ ఎస్సై

రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టివేత రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్​ కమీషనరేట్  పరిధిలోని కొల్లూ

Read More

అదానీ కొత్త సంస్థ.. ఏఈ5ఎల్.. ఈ కంపెనీ టార్గెట్ ఏంటంటే..

న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ అదానీ ఎకోజెన్ ఫైవ్ లిమిటెడ్ (ఏఈ 5ఎల్) పేరుతో కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నెల ఒకటో తేదీన ఈ సంస్థను రి

Read More

భద్రాద్రి ముక్కోటి ఆదాయం రూ.60.19 లక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా రూ.60.19 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాది 91,768 మంది భక్తులు రాగ

Read More

తగ్గిన ఆఫీసు జాగా సప్లై.. ముంబైలో 37 శాతం డౌన్.. హైదరాబాద్లో 21 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ: ఆఫీసు జాగా సరఫరా గత ఏడాది ఢిల్లీ, ముంబైలో వరుసగా 15 శాతం. 37 శాతం తగ్గిందని కోలియర్స్ ఇండియా వెల్లడించింది. దేశీయ, విదేశీ సంస్థల ల నుంచి న

Read More

ఆర్1 జోన్ ఎత్తివేతతో రైతులకు ఇబ్బందులు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

మేడ్చల్, వెలుగు: ఎల్లంపేట పురపాలక పరిధిలో ఆర్​1 జోన్‌‌‌‌ను ఎత్తేసి మల్టీపుల్‌‌‌‌ జోన్‌‌‌‌గ

Read More

చిక్కుల్లో శ్రీ సిమెంట్ విచారణకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: శ్రీ సిమెంట్ పై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశిం చింది. కంపెనీ వ్యవహారాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరుతూ రీజినల్ డైర

Read More