లేటెస్ట్

డిసెంబర్ లో భారీగా సైబర్ మోసాలు.. 58 మంది నేరగాళ్లు అరెస్ట్

బాధితులకు రూ.2 కోట్లకు పైగా రిఫండ్ బషీర్​బాగ్, వెలుగు: గత డిసెంబర్ నెలలో నగరంలో సైబర్ నేరాలు భారీగా జరిగారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ సైబర్

Read More

నిర్వాసితులకు ఆరోగ్య భద్రత కల్పించాలి

గోదావరిఖనిలోని  సింగరేణి ఏరియా ఆసుపత్రిలో.. రానున్న 75 రోజుల్లో అత్యాధునిక క్యాథల్యాబ్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  మొన

Read More

చర్లపల్లి జైలును విజిట్ చేసిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, వెలుగు: హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో గురువారం చర్లపల్లి సెంట్రల్ జైలును సీవీ ఆనంద్ సందర్శించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో

Read More

కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ లిఫ్ట్: బండి సంజయ్

    ‘సంగమేశ్వరం కడుతున్నరు సారూ’ అని వార్తలు వచ్చినా పట్టించుకోలేదు: బండి సంజయ్      కృష్ణా జలాల్లో&nbs

Read More

మేడారం జాతరకు మహర్దశ

మేడారం  జాతర  చరిత్ర  ప్రతి ఒక్కరికి తెలిసేలా.. వన దేవతల  గద్దెలు, జంపన్నవాగు ఆధునికీకరణ పనులు తరతరాలు నిలిచేలా ప్రజాప్రభుత్వం సిద

Read More

ఉత్సాహంగా నేషనల్ లెవల్ కబడ్డీ పోటీలు..వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో ఏడూళ్ల బయ్యారం సందడి

పినపాక, వెలుగు: భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్​లో ఎస్జీఎఫ్​అండర్​–-17 బాలుర నేషనల్​లెవల్​కబడ్డీ పోటీలు రెండో రోజు గురు

Read More

లీడర్ల భాషను చూసి తొండలు బాధపడుతున్నయ్ : బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌‌‌

బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌‌‌  హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు వ్యవహ

Read More

పంచాయితీకి పిలిచి కొడతారనే భయంతో.. తొమ్మిదో తరగతి స్టూడెంట్ సూసైడ్

కరీంనగర్​ జిల్లా గన్నేరువరంలో ఘటన గన్నేరువరం, వెలుగు: పంచాయితీకి పిలిచి కొడతారనే భయంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థాని

Read More

యాసంగిలో వరి వైపే మొగ్గు.. సిద్దిపేట జిల్లాలో 3.63 లక్షల ఎకరాల్లో సాగు

4.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు  సిద్దిపేట, వెలుగు: జిల్లాలో యాసంగిలో వరి సాగు వైపే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత యాసంగి &n

Read More

మెట్రో అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియో సమర్పించండి : హైకోర్టు

మెట్రోకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

కృష్ణా జలాల్లో అన్యాయం జరిగితే ఊరుకోం : రాంచందర్ రావు

299 టీఎంసీల నీళ్లు చాలని కేసీఆర్‍ ఒప్పుకున్నడు: రాంచందర్​ రావు     కాళేశ్వరం, ఫోన్ ​ట్యాపింగ్‍ కేసుల్లో బీఆర్‍ఎస్​ నేత

Read More