లేటెస్ట్

బీజేపీ నేతలు మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి : విప్ ఆది శ్రీనివాస్

రాష్ట్రంలో ఏ మొఖం పెట్టుకొని ఆందోళన చేస్తరు: విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సంద

Read More

పేద ఓసీల కోసం పోరాటం : నల్ల సంజీవరెడ్డి

డిమాండ్ల సాధనకు జనవరి 11న హనుమకొండలో సింహగర్జన ఓసీ జేఏసీ చైర్మన్​ నల్ల సంజీవరెడ్డి బషీర్​బాగ్, వెలుగు: పేద ఓసీల హక్కుల సాధనకు పోరాటాలు నిర్వ

Read More

ఆ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేయొద్దు : రవాణా శాఖ ఉన్నతాధికారులు

 తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు వెలుగులో వచ్చిన “చెక్ పోస్టులు ఎత్తేసినా..ఆగని దందా” వ

Read More

సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు : ఎంపీ వద్దిరాజు

రాజ్య సభ చర్చలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు –2025 కు బీఆర్ఎస్ మద్ద

Read More

జగిత్యాల జిల్లా : నన్ను గెలిపిస్తే రూ. 10 లక్షల విరాళమిస్తా..బాండ్‌‌‌‌‌‌‌‌, చెక్‌‌‌‌‌‌‌‌తో ఓ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ప్రచారం

జగిత్యాల (బీమారం), వెలుగు : జగిత్యాల జిల్లా బీమారం మండలం వెంకట్రావుపేటలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచిన ఓ క్య

Read More

హిల్ట్ పాలసీతో రూ.5 లక్షల కోట్లు లూటీ : కేటీఆర్

ఢిల్లీకి కప్పం కట్టేందుకే కాంగ్రెస్ రియల్ ​ఎస్టేట్ ​దందా: కేటీఆర్ హిల్ట్​ పాలసీని వ్యతిరేకిస్తూ జీడిమెట్లలో పర్యటన జీడిమెట్ల, వెలుగు: కాంగ్ర

Read More

ఇండిగో ఆగమాగం! 550కు పైగా విమానాల రద్దు

300 విమానాల రద్దు.. పైలెట్ల కొరతతో సతమతం హైదరాబాద్ నుంచి 68 ఫ్లైట్లు క్యాన్సిల్​ లక్షల మందికి తిప్పలు.. వివరణ కోరిన డీజీసీఏ  భారీగా పెరి

Read More

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీ

కోల్‌‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో హైదరాబాద్‌‌ దూసుకెళ్తోంది. మెగా టోర్నీలో వరుసగా మూడో విజయంతో  హ్

Read More

రూ.29 వేల కోట్ల పెట్టుబడికి ఎన్టీపీసీ బోర్డు ఆమోదం

రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రెండో దశలో ఇన్వెస్ట్​మెంట్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు

Read More

కనుమరుగవుతున్న మానవత్వం.. మనుషుల ప్రాణాలకంటే లైకులు ఎక్కువ.. ?

3 నవంబర్ 2025న చేవెళ్లలోని మీర్జాగుడా  గేట్ వద్ద  కంకర టిప్పర్,  ఆర్.టి.సి బస్సును  ఢీకొన్న ఘోర ప్రమాదంలో19 మంది దుర్మరణం చెందడం అ

Read More

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నం.. బోధన బోధనేతర ఉద్యోగుల జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: డిసెంబరు 7న సీఎం రేవంత్​రెడ్డి ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నామని, అలాగే తమ సమస్యలపై దృష్టి సారించాలని ఓయూ బోధన, బోధనేతర ఉద్యోగుల జేఏ

Read More

రాహుల్ గాంధీకి నో ఇన్విటేషన్..ప్రధాని మోదీకి అభద్రతా భావం ఎక్కువ: రాహుల్ గాంధీ

పుతిన్ పర్యటన వేళ కేంద్రంపై ప్రతిపక్ష నేత విమర్శలు న్యూఢిల్లీ:  తనను విదేశీ ప్రముఖు కలవకుండా కేంద్రం అడ్డుపడుతున్నదని లోక్ సభ ప్రతిపక్ష న

Read More