లేటెస్ట్
సోమాజీగూడలోని సైనిక్ ఆరామ్ ఘర్లో వీర్ నారి ప్రోగ్రాం
పంజాగుట్ట, వెలుగు: సోమాజీగూడలోని సైనిక్ఆరామ్ఘర్లో బుధవారం వీర్నారి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సైనికాధికారి శ్రీనీష్కుమార్ ఒక ప్రకటనల
Read Moreయాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో రచ్చ.. NDA, ఇండీ కూటమి మధ్య మాటల యుద్ధం
ఉదయమంతా ప్రతిపక్షాల ఆందోళనలు.. మధ్యాహ్నం తర్వాతే మొదలైన చర్చ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడతాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విద్య
Read Moreసర్వేశ్ కొత్త చరిత్ర.. కామన్వెల్త్ హైజంప్లో సిల్వర్ సాధించిన తొలి ఇండియన్గా రికార్డు
గ్లాస్గో: ఇండియా స్టార్ హైజంపర్, నేషనల్ రికార్డు ప్లేయర్&zwn
Read Moreశ్రీశైలం ప్రాజెక్టుకు వరద..జూరాల నుంచి 27 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
శ్రీశైలం, వెలుగు: ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. వానాకాలం మొదలై రెండు నెలలైనా ఇప్పటివరకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో రాలేదు. మంగళవారం జూరాల
Read Moreమూడేండ్ల చిన్నారి బతుకు పోరాటం..పుట్టుకతోనే మలద్వారం, ఎడమ కిడ్నీ లేక... పొట్ట నుంచే మల, మూత్ర విసర్జన
కడుపుకు మెడికల్ బ్యాగ్ ఏర్పాటు.. మూత్రం పోస్తే నరకమే.. ఆపరేషన్ కోసం రూ.50 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు ఆగస్టు 3న కోయంబత్తూరు ప
Read Moreపెండింగ్ ప్రాజెక్టులను స్పీడప్ చేయండి..కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేటీఆర్ విజ్ఞప్తి
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని రిక్వెస్ట్ న్యూఢిల్లీ, వెలుగు: పెండింగ్లో ఉన్న తెలంగాణ రైల్వే ప్రాజెక్టులను వేగ
Read Moreరేవంత్, కేటీఆర్ది ‘తోడు దొంగల’ ఒప్పందం : ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలు కేవలం కలిసి పనిచేసుక
Read More2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్
నిజాంపేట, వెలుగు: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. మంగళ వారం నిజాంపేట్ మండలం చెల్మెడ
Read Moreశాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం : నారాయణపేట కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, వెలుగు: శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన
Read Moreములుగు జిల్లాలో టోర్నడో.. 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూలిన భారీ వృక్షాలు
ములుగు/మంగపేట, వెలుగు: ములుగు జిల్లాను టోర్నడోలు వెంటాడుతున్నాయి. భారీ ఈదురుగాలులతో అటవీ ప్రాంతంలో బలమైన గాలులు రావడంతో పాటు సుడిగాలుల రూపంలో కూకటి వే
Read Moreఎల్ నినో ఎఫెక్ట్.. ధాన్యం వేలం రద్దు.. 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్లు క్యాన్సిల్
నిర్ణయించిన రేటు కన్నా తక్కువ కోట్ చేసిన బిడ్డర్లు అగ్గువకు దక్కించుకునేందుకు మిల్లర్ల యత్నం ఈలోగా మనసు మార్చుకున్న ప్రభుత్వం మిల్లింగ్ చేసి
Read Moreప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆలేరు (యాదాద్రి), వెలుగు: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
Read Moreనిర్వాసిత కుటుంబాలకు వసతులు కల్పిస్తాం : నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ టౌన్/కోడేరు, వెలుగు : నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి తరలి వెళ్లిన నిర్వాసిత కుటుంబాలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని నాగర్కర్నూల్
Read More












