లేటెస్ట్
ఢిల్లీలో కుండపోత వాన.. జన జీవనం అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కుండపోత వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు ముంచెత్త
Read Moreమైనార్టీ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
సర్పై కాంగ్రెస్ జూమ్ మీటింగ్లో పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్
Read Moreపోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్
రూ.లక్ష వ్యక్తిగత బాండ్తో మంజూరు చేసిన హైకోర్టు సాక్షులను కలవద్దని..ఇంటర్వ్యూలు ఇవ్వద్దని షరతులు
Read Moreఏసీబీకి చిక్కిన చొప్పదండి మండల ఇరిగేషన్ ఏఈ..ఉపాధి పనుల కొలతల నమోదుకు లంచం డిమాండ్
కరీంనగర్ క్రైమ్/గంగాధర, వెలుగు : సీసీ రోడ్డు పనులను ఎంబుక్ లో నమోదు చేసేందుకు లంచం తీసుకున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఇరిగేషన్ ఇన్ చార్జి ఏఈని ఏసీబ
Read Moreచైనాకు దేశ ప్రయోజనాలు తాకట్టు: మోడీ సర్కార్పై ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: భారత్కు చెందిన కీలక పరిశ్రమలను చైనా చేతుల్లోకి వెళ్లేలా చేస్తూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని కాం
Read Moreతహసీల్దార్ నుంచే మాంగ్ కులానికి సర్టిఫికెట్లు జారీ..సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాంగ్ నేతలు
హైదరాబాద్, వెలుగు: మాంగ్ కులానికి క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని ఆర్డీవో నుంచి తహసీల్దార్కు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్
Read Moreఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి,22 మందికి గాయాలు..రాజన్న సిరిసిల్ల జిల్లాఅనుపురం వద్ద ప్రమాదం
ముగ్గురి పరిస్థితి విషమం వేములవాడ, వెలుగు : కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా, మ
Read Moreలోగో పంపండి.. లక్ష గెలవండి...ఎల్ఐజీ స్కీమ్లో భాగంగా హౌసింగ్ బోర్డు ఆఫర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం చేపట్టనున్న సరికొత్త హౌసింగ్ స్కీమ్కు అద
Read Moreసల్కం చెరువు ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం
కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని సల్కం చెరువులో బారిస్టర్&zw
Read More‘సర్’ పేరుతో చీటింగ్...అలర్ట్గా ఉండాలన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
ఓటీపీ అడిగి డబ్బులు గుంజుతున్న సైబర్ నేరగాళ్లు మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచన హైదరాబాద్ సిటీ, వెల
Read Moreమూసీ ఫేజ్1కు పరిపాలనా అనుమతులు.. జోన్-1ఏ, జోన్-1బీ పనులకు రూ.7,345 కోట్లు
ఉత్తర్వులు జారీచేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఏడీబీ నుంచి 4,500 కోట్లు లోన్.. 2,845 కోట్లు ప్రభుత్వ గ్రాంట్స్ 21 కిలో మీటర్ల మేర సా
Read Moreగోదావరి కరకట్టల పరిశీలన.. పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు తీవ్రత
భద్రాచలం, వెలుగు : పోలవరం బ్యాక్వాటర్కారణంగా భద్రాచలం పట్టణానికి కలిగే ముప్పు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర జలశక్తి సంఘం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్
Read Moreమరో 7 ప్యాక్స్లకు పర్సన్- ఇన్-చార్జి కమిటీలు...ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 27 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ
Read More












