V6 News

లేటెస్ట్

సమ్మెలో పాల్గొంటే జీతాల్లో కోత విధిస్తం...ఆర్టీసీ కార్మికులను హెచ్చరించిన సంస్థ ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే ఉద్యోగుల జీతంలో  కోత విధిస్తామని సంస్థ ఎండీ నాగిరెడ్డి హెచ్చ

Read More

రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌‌‌‌ల‌‌‌‌కు డీజీపీ హోదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1995, 1996 బ్యాచ్‌‌‌‌లకు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీ

Read More

ఏప్రిల్ 23 నుంచి ఎప్‌సెట్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్..మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌‌‌‌‌&z

Read More

‘ఓటుకు నోటు’ కేసు విచారణ మే 20కి వాయిదా : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మే 20కి వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కిం

Read More

జంతువుల కోసం 4 మల్టీ స్పెషాలిటీ దవాఖానలున్నయ్ : కలెక్టర్ హరిచందన దాసరి

అవి నీళ్లు తాగడానికి 15 వేల నీటి పాత్రలను ఏర్పాటు చేసినం  నారాయణగూడ, వెలుగు: నారాయణగూడ మేల్కొటే పార్క్​లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంల

Read More

కాంగ్రెస్‌‌‌‌ రైతు పక్షపాత ప్రభుత్వం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

నేలకొండపల్లి/ఇల్లెందు, వెలుగు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రె

Read More

తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నది : మంత్రి శ్రీధర్బాబు

ముషీరాబాద్, వెలుగు : పరిశ్రమలు ఆవిష్కరణల ఆధారిత రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో మలబార్ గో

Read More

ఓపెన్ పేజి: మనం పుస్తకాలను ఎందుకు ఇష్టపడుతున్నాం?

భౌతిక  పుస్తకాలు నిజంగా స్క్రీన్ల కంటే  మెదడును ఎక్కువగా  నిమగ్నం చేస్తాయా?  ప్రింట్  ఇప్పటికీ ఎందుకు ముఖ్యమో అందరూ గ్రహించాల

Read More

వరకట్న వేధింపా? ఆస్తి తగాదానా?..విజయారెడ్డి కేసులో ముదురుతున్న వివాదం

డీజీపీని ఆశ్రయించిన భర్త సురేందర్​రెడ్డి మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో మూడు నెలల కింద విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైల

Read More

నియోజకవర్గానికో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్.! 

రాష్ట్రంలో ఇదివరకే 65 ఏటీసీలు ఏర్పాటు తాజాగా మరో 46 మంజూరు చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఐదు.,  కొత్తగా మరో ఏడు శాంక్ష

Read More

హాస్పిటళ్లను తనిఖీ చేయండి..డ్యూటీలకు రాని డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోండి : మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనుమతి లేకుండా, తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న ఆయుర్వేద, హోమియోపతి క్లినిక్‌‌‌‌‌&zwnj

Read More

జర్నలిజం దయనీయ స్థితిలో ఉన్నది  :  ఎంవీఆర్ శాస్త్రి

జీవన సాఫల్య పురస్కార సభలో ఎంవీఆర్ శాస్త్రి ఆవేదన సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియా గుడ్డిగా అనుసరించడం బాధాకరం హైదరాబాద్ సిటీ, వెలుగు: జ

Read More