లేటెస్ట్
గంటల వ్యవధిలోనే దంపతులు మృతి.. కరీంనగర్ జిల్లా కొరటపల్లిలో విషాదం
గుండెపోటుతో భర్త.. అస్వస్థతకు గురై భార్య రామడుగు, వెలుగు : గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల
Read Moreప్రపంచ ఆదివాసీ ఆత్మగౌరవ జాతర సమ్మక్క, సారలక్క
సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచ ఆదివాసీల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటూ ప్రతి ఏటా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ
Read Moreవిద్య ఎప్పుడూ వ్యాపారం కావొద్దు: సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ
గుర్రంగూడలో డీఆర్ఎస్ వరల్డ్ స్కూల్ ప్రారంభం ఎల్బీనగర్, వెలుగు: కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థులను ర్యాంక్ల మోజులోకి తీసుకెళ్తున్నాయని, అది మార
Read Moreముక్కిన బియ్యం తిని 55 గొర్లు మృతి...రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
మరో 60 గొర్లకు అస్వస్థత వేములవాడరూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారబోసిన ముక్కిన బియ్యాన్ని తిని 55 గొర్లు
Read Moreటేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎల్ఐసీ
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2025-–26 ను ఎల్&z
Read Moreసర్కారు జూనియర్ కాలేజీ ల్లోనూ మిడ్డే మీల్స్ : రాష్ట్ర ప్రభుత్వం
మార్నింగ్ టిఫిన్.. ఈవెనింగ్ స్నాక్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్లాన్ సూత్రప్రాయంగా సీఎం రేవంత్ అంగీకా
Read Moreఏబీసీ స్పేసరీ ఎక్స్పీరియన్స్ సెంటర్ షురూ
హైదరాబాద్, వెలుగు: ఏబీసీ గ్రూప్ ఇంటర్నేషనల్, పటేల్ మార్కెటింగ్ గ్రూప్, శుభగృహ గ్రూప్ నిర్మించిన ఏబీసీ స్పేసరీ ఎక్స్&zwn
Read Moreబీ ఫారం దక్కేనా ! ఆశావహుల్లో టెన్షన్.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని పార్టీలు
పోటాపోటీగా నామినేషన్లు కామారెడ్డి, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు &n
Read Moreవాట్సాప్ లోనే ప్రభుత్వ సేవలు! : సీఎస్ కే.రామకృష్ణారావు
వెంటనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించండి అధికారులను ఆదేశించిన సీఎస్ రామకృష్ణా రావు హైదరాబాద్, వెల
Read Moreన్యాయ వ్యవస్థ స్వతంత్రతపై కమ్ముకున్న మేఘాలు
న్యాయ వ్యవస్థ స్వతంత్రతని కాపాడే ప్రయత్నాలలో భాగంగా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2015వ సంవత్సరంలో న్యాయమూర్తుల నియామక
Read Moreవిరాట్ కోహ్లీ ఇన్స్స్టా గ్రామ్ అకౌంట్ డియాక్టివేట్.. గందరగోళంలో కోట్లాది మంది ఫ్యాన్స్
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్టుండి డియాక్టివేట్ అయ్యింది. దాదాపు 274 మిలియన్ల (27 కోట్ల 40 లక
Read Moreఓమ్నిపోల్తో శక్తి ఏవియేషన్ ఒప్పందం.. ఎల్ 410 విమానాల తయారీ కోసం..
హైదరాబాద్, వెలుగు: వింగ్స్ ఇండియా 2026 వేదికగా శక్తి ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఎస్ఏడీఎస్పీఎల్), ఓమ్నిపోల్ గ్రూప్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.
Read Moreపరిహారం చెల్లింపులో తేడాల పై వివరణ ఇవ్వండి : హైకోర్టు
ప్రభుత్వం, సిగాచీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: సిగాచీ పేలుడులో మృతి చెందిన, అదృశ్యమైన వ్యక్తుల బంధువులకు వివిధ హెడ్
Read More












