లేటెస్ట్

అయోధ్య విరాళాల దోపిడీని రాజకీయం చేయొద్దు... పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల అంశాన్ని రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆలయ ట్రస్ట్ ఆర్థ

Read More

పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరా..? నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో ఖర్గే ఫైర్

రాహుల్ మీద మోదీ సెటైర్ పై ఆగ్రహం న్యూఢిల్లీ: దేశంలో పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించడం చేతకాని ఎన్డీయేకు అధికారంలో కొనసాగే అర్హత లేదని కాంగ్రె

Read More

తొలి రోజే పార్లమెంట్ లో రచ్చ రచ్చ.. అరగంట కూడా సాగని లోక్ సభ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నీట్ పేపర్ లీక్​పై నిలదీసిన ప్రతిపక్ష ఎంపీలు అయోధ్య ‘చందాల చోరీ’పై చర్చకు పట్టు ఆరు సార్లు

Read More

సీఎం విజయ్పై బెదిరింపు వ్యాఖ్యలు డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

చెన్నై: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్​పై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే జి.ఆర్. మార్కండేయన్​ను పోలీసులు అరెస్ట్ చే

Read More

అస్సాంలో వరదలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర, ఉపనదులు

గువాహటి: భారీ వర్షాల కారణంగా అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 1.7 లక్షల మందికి పైగా ప్

Read More

పార్లమెంట్‌‌  సమావేశాలు..కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు టెక్నికల్ బ్రేక్స్

గతంలో పరిశీలించిన స్థలం అనుకూలంగా లేదని ప్రాజెక్టు నిలిపివేత రాజ్యసభలో ఎంపీ వద్ది రాజు ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: కొ

Read More

స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినిపై కాల్పులు... బిహార్‌‌‌‌ లో బాలిక దారుణ హత్య

సమస్తిపూర్: స్కూల్‌‌‌‌కు వెళ్తున్న ఒక విద్యార్థినిని దుండగులు తుపాకీతో కాల్చి చంపిన ఘటన బిహార్‌‌‌‌లోని సమస్తిప

Read More

ఢిల్లీలో మహంకాళి బోనాల ఉత్సవాలు..మూడు రోజుల పాటు వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఢిల్

Read More

ఫ్యామిలీతో ఇదే చివరి కాల్ కావచ్చు..!

ట్రంప్ టీంతో చర్చలను గుర్తుచేసుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి టెహ్రాన్: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అమెరికాతో జరిగిన శాంతి చర్చ

Read More

ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొందాం.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: మంత్రి వివేక్

ముందస్తు కార్యాచరణతో అధికారులు సిద్ధంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి     ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించండి  

Read More

నిఫ్టీ ఏడాది టార్గెట్‌@27,019.. మనుపటి అంచనాను పెంచిన పీఎల్ క్యాపిటల్

హైదరాబాద్​, వెలుగు: దేశీయ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ప్రభుదాస్​లీలాధర్​(పీఎల్) క్యాపిటల్ సంస్థ నిఫ్టీ ఒక ఏడాది లక్ష్యాన్ని 27,019కి పెం

Read More

లాంగ్ రేంజ్ మిసైల్స్ కోసం.. హైదరాబాద్ కంపెనీ ఇంజిన్ డిజైన్‌‌.. ‌‌పాణినియన్ ఇండియా రికార్డ్

న్యూఢిల్లీ :  హైదరాబాద్  కు చెందిన పాణినియన్ ఇండియా కంపెనీ ప్రైవేట్ డిఫెన్స్‌‌‌‌, ఏరోస్పేస్ రంగంలో  చరిత్ర సృష్టించ

Read More

దేశంలో నియంతృత్వం నడువది.. బీజేపీకి రోజులు లెక్కపెట్టుకునే సమయం వచ్చింది: ఎంపీ వంశీకృష్ణ

     పేపర్ లీకేజీలతో స్టూడెంట్ల భవిష్యత్‌‌‌‌ నాశనం చేశారు     జెన్‌‌‌‌జీ పో

Read More