లేటెస్ట్

శ్రీనగర్ కాలనీలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రైవేట్ ఉద్యోగిని స్పాట్ డెడ్

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. స

Read More

ఫోటో ఫీచర్ : కళ్లు తెరిచిన ఖైరతాబాద్ గణేశుడు

ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేందర్ (Shilpi Rajender) నేతృత్వంలో 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం సిద్ధమైంద

Read More

మోజ్తాబా ఖమేనీ బతికే ఉండు.. ఢిల్లీ వేదికగా ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటన

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వదంతులను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ ఖండించారు. మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారని.. ఆయన తన

Read More

సెప్టెంబర్ 23 వరకు ఖైరతాబాద్ గణేష్ దర్శనం.. సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు సూచనలు

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం సెప్టెంబర్ 23 వరకు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు.   బడా గణేష్ దర్శనం కోసం ఈసారి 30 లక్

Read More

22ఏ మా ప్రభుత్వం తీసుకురాలేదు.. 1999లోనే అమల్లోకి: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: 22ఏ నిషేధిత భూముల అంశంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏను తమ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదని, 1999లో

Read More

బ్రిక్స్‌లో బిగ్ డీల్: రష్యన్ కంపెనీలతో జతకట్టిన అదానీ డిఫెన్స్.. రక్షణ రంగంలో గౌతమ్ అదానీ దూకుడు

భారత రక్షణ రంగంలో అదానీ గ్రూప్ తన సత్తా చాటుతోంది. ప్రైవేట్ రంగ దిగ్గజమైన 'అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్' రష్యా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చు

Read More

మహాష్ బాబు హీరోయిన్ ఇంట్లో చోరీ.. ఎంత గోల్డ్, క్యాష్ మాయం చేశారంటే?

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ అమీషా పటేల్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన చర్చ్‌గేట్‌లో ఉన్న అమీషా పట

Read More

నవంబర్‌లోగా ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూసర్వే : పొంగులేటి

హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు సమగ్ర భూసర్వే చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూభారతి అమలు

Read More

ఢిల్లీలో చైనా అధ్యక్షుడి ల్యాండింగ్: 24 గంటల పర్యటనకి.. 15 వేల మందితో ఊహించని రేంజ్లో సెక్యూరిటీ!

చైనా అధ్యక్షుడు  షీ జిన్‌పింగ్ బ్రిక్స్ (BRICS) సదస్సులో పాల్గొనేందుకు శనివారం(సెప్టెంబర్ 12) భరతదేశ  రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు

Read More

చర్చలే శాంతికి మార్గం: న్యూఢిల్లీ డిక్లరేషన్కు బ్రిక్స్ దేశాల ఆమోదం

బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపాయి బ్రిక్స్ దేశాలు. 2026 సెప్టెంబర్ 12వ తేదీన న్యూఢిల్లిలోని భారత్  మండపంలో జరిగి

Read More

ఏషియన్ గేమ్స్ నుంచి ఔట్.. ఇక నేను సచ్చిపోతానన్న అథ్లెట్! 

రాబోయే ఐచి-నాగోయా ఆసియా గేమ్స్‌కు ముందు భారత క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేగింది. ట్రయల్స్‌లో గెలిచి అర్హత సాధించినప్పటికీ తనను జట్టు నుంచి

Read More

లీటరు పెట్రోల్ రూ.376.. జస్ట్ 5 రోజుల్లో రూ.30 పెంచేసిన పాకిస్థాన్

పాకిస్థాన్‌లో ఇంధన ధరలు అక్కడి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముడి చమురు ధరల అస్థిరత, సరికొత్త పెట్రోలియం ధరల విధానం

Read More

చివరి శ్వాస వరకు కాంగ్రెస్‎లోనే.. రాజీనామా వార్తలను ఖండించిన మాజీ సీఎం హరీష్ రావత్

డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఉత్తరాఖాండ్ మాజీ సీఎం హరీష్ రావత్ రాజీనామా వార్తలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన

Read More