లేటెస్ట్

ఢిల్లీ నుంచి అక్రమ మద్యం ట్రాన్స్ పోర్ట్ ..  15 మంది అరెస్ట్ 

ఎల్బీ నగర్, వెలుగు: గోవా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పన్ను చెల్లించకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న 15 మంది సభ్యుల ముఠాను స్టేట్ ఎక్సైజ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో మున్సి పల్ చైర్ పర్సన్లకు పోటీ

    పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్న ఆయా పార్టీల అధిష్ఠానాలు     మేయర్​ పీఠంపై నరేశ్, రమ్య, మధుకర్, రజిత గురి!

Read More

ఇంద్రవెల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ : సీఐ మడవి ప్రసాద్

    4 కిలోలు స్వాధీనం  ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అదు

Read More

ఎమోషనల్ రైడ్‌‌లా కపుల్ ఫ్రెండ్లీ 

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’.  వాలెంటై

Read More

వేసవి లో  దృశ్యం 3

మలయాళ  స్టార్  మోహన్‌‌లాల్ హీరోగా పదమూడేళ్ల క్రితం వచ్చిన  ‘దృశ్యం’ చిత్రం ఇతర  భాషల్లోనూ రీమేక్ రూపంలో &nbs

Read More

మున్సిపోల్స్ లో .. భార్యభర్తలు గెలుపు

బోధన్, వెలుగు : బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలు గెలుపొందారు. కాంగ్రెస్​అభ్యర్థి తూము శరత్ రెడ్డి 25వ వార్డులో 575 ఓట్ల మెజార్టీ సాధించారు. &nbs

Read More

చైర్ పర్సన్ రేసులో ఉన్నది వీరే...

నిజామాబాద్, వెలుగు: నగర పాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీల ఫలితాలు వెలువడడంతో మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌, చైర్‌‌పర్సన్&

Read More

Municipal Elections: చేవెళ్ల మున్సిపాల్టీలో 1 మరియు 4 వార్డుల్లో  బీజేపీకి రెండే ఓట్లు  

చేవెళ్ల 1వ వార్డు, 4 వ వార్డులో బీజేపీ అభ్యర్థులకు కేవలం 2 చొప్పున ఓట్లు పడ్డాయి. 13 వ వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థికి కేవలం 9 ఓట్లు పోలయ్యాయి. 5వ వార్డు

Read More

రైల్వే ట్రాక్ పై వంద స్పీడ్ కు అనుమతి : కమిషనర్  మాధవి 

రైల్వే సౌత్ సేఫ్టీ కమిషనర్  మాధవి  నవీపేట్, వెలుగు  : కొత్తగా నిర్మించిన రైల్వే ట్రాక్ పై గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో రైల్స్

Read More

ఆర్మూర్ మున్సిపల్ లోకి 18 మంది మహిళలు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది మహిళా కౌన్సిలర్లు విజయం సాధించారు. 36వ వార్డుకు చెందిన బారడ్​ గంగామణి (కాంగ్రెస

Read More

పిల్లల దొంగలు దొరికారు..పసికందు కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్.. 

పద్మారావునగర్, వెలుగు: నాలుగు నెలల పసికందు కిడ్నాప్ కేసును సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 10న రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేసుకు

Read More

ఏడు పార్కులను కాపాడిన హైడ్రా..స్థలాల విలువ రూ. 37 కోట్ల పైమాటే

హైదరాబాద్ సిటీ, వెలుగు:  కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీ, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన పార్కు స్థలాలను హైడ్రా అధికారులు శుక్రవారం స

Read More

ఫిబ్రవరి 14 న స్ట్రీట్ డాగ్స్ దత్తత మేళా..హాజరుకానున్న మంత్రులు  సీతక్క, కొండా సురేఖ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘బీ ఎ హీరో, అడాప్ట్, డోంట్ షాప్’ అనే నినాదంతో శనివారం ఉదయం 9:30 గంటలకు కేబీఆర్ పార్కులో స్ర్

Read More