లేటెస్ట్
నేను గాంధీని, హీరోను కాదు! : సోనమ్ వాంగ్చుక్
న్యూఢిల్లీ: తాను ఆధునిక గాంధీనో, సినీ హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ అన్నారు. ప్ర
Read Moreమహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్’ సాధ్యం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, వెలుగు: మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్’ సాధ్యమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక,
Read Moreహైదరాబాద్ ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం.. ఫ్రంట్ పార్ట్ నుజ్జునుజ్జు..!
హైదరాబాద్: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. సైట్-2, రోడ్ నంబర్.5లోని హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేటును కారు ఢీ కొట్టిం
Read Moreభూముల రీ సర్వే స్పీడప్ చేయాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ను ఆదేశించారు
Read Moreబెంగాల్లో యూసీసీ..ముసాయిదా బిల్లు పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసిన సర్కారు
కోల్కతా: బెంగాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు దిశగా మరో అడుగుపడింది. ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా
Read Moreకొలిక్కివస్తున్న ‘తుంగతుర్తి’ పంచాయితీ..నియోజకవర్గ ముఖ్యనేతలతో పీసీసీ పరిశీలకుడు జగ్గారెడ్డి భేటీ
ఎంపీ చామలతోపాటు ముఖ్య నేతల అభిప్రాయాల సేకరణ అసలైన కార్యకర్తలకు పదవులివ్వాలంటూ గాంధీ భవన్ వద్ద నిరసన హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్ల
Read Moreజీవిత బీమా కంపెనీల ఖర్చుల.. లెక్క తేల్చాలని డిసైడ్ అయిన IRDAI !
జీవిత బీమా కంపెనీలు ఏజెంట్లకు చెల్లించే కమీషన్లను మాత్రమే కాకుండా, వాటి ఇతర నిర్వహణ ఖర్చులను కూడా పరిశీలించేందుకు ‘భారత బీమా నియంత్రణ, అభి
Read Moreనా ఓర్పును చేతగా నితనంగా భావించవద్దు : జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో తన ఓర్పును బలహీనతగా భావించవద్దని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీన
Read Moreసారూ.. పోడు భూములు సాగు చేయనిస్తలే...పంటలు వేయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు..!
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సూర్దపూర్ లో .. మంత్రి జూపల్లి కృష్ణారావుకు మహిళా రైతు మొర దశాబ్దాలుగా సాగు చేస్తున్న తమను ఫారె
Read Moreపరిహారం, పునరావాసం తేల్చాకేమూసీ పనులు చేపట్టాలి..డీపీఆర్, ఖర్చుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ
టీఆర్ఎల్డీ చీఫ్ దిలీప్కుమార్ అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం సైఫాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ పనుల కన్నా ముందు నదిని పూర్త
Read Moreవైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు
వైరా, వెలుగు: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాందాస్నాయక్ అన్నారు. శనివార
Read Moreప్రతి పల్లెకు బస్సు నడపడమే లక్ష్యం.. BRS ఉద్యోగాలను తీసేస్తేవారిని మేము ఉద్యోగంలోకి తీసుకున్నాం.!
మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, కోదాడలో కొత్త బస్టాండ్&zwn
Read Moreగ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి నిరుపే
Read More












