లేటెస్ట్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి..సిద్దిపేటలో భార్యాభర్తలు..కల్వకుర్తిలో ఇద్దరు యువకులు మృతి
సిద్దిపేట రూరల్, వెలుగు: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా, ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోగా, వారి కొడుకు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు
Read Moreకోదాడలో అధిక వడ్డీ ఆశ చూపి రైతులను ముంచిన రియల్టర్..రూ.11 కోట్లు వసూలు చేసి పరార్, రైతుల ఆందోళన
కోదాడ, వెలుగు: తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని పెట్టుబడి కోసం డబ్బులు కావాలని చెప్పి, ఆ డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని చెప్ప
Read Moreకాలి వేళ్లతో గవర్నర్ బొమ్మ.. దివ్యాంగ యువతి ప్రతిభ
హైదరాబాద్ సిటీ, వెలుగు: లోక్భవన్లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన తెల
Read Moreఘనంగా తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ...పాల్గొన్న మాజీ గవర్నర్లు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు
ముషీరాబాద్, వెలుగు : ప్రత్యేక రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందంగా ఉందని మా
Read Moreఅమరుల స్మారక స్తూపాలు ఏర్పాటు చేయాలి.. పరేడ్ గ్రౌండ్ సమీపంలో అమరవీరుల కుటుంబాల ధర్నా
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక స్తూపాలను ట్యాంక్బండ్&zwn
Read Moreకుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కథ మళ్లీ మెుదటికి రావటంతో ఇన్వెస్టర్లకు భారీగా నష్టాలు
కొత్త నెల ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహబించని విధంగా ఒలటాలికీటి గురవుతున్నాయి. నిమిషాల్లో లాభాల నుంచి నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
Read Moreకొడంగల్బస్టాండ్ రూపురేఖలు మారుస్తం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
కొడంగల్, వెలుగు: ప్రయాణికుల రద్దీతో నిత్యం కిక్కిరిసే కొడంగల్ బస్స్టేషన్
Read Moreఅమరవీరుల పోరాటాల ఫలితమే తెలంగాణ : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్, వెలుగు: అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవి ర్భావమని రాష్ట్ర గవర్నర్ శివ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు: భుజంగరావు ఇండ్లతో సహా 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో.. ఏసీబీ అధికారులు మరో కీలక అడుగు వేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న
Read Moreపశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. అమెరికా స్థావరాలపై ఇరాన్ మెరుపు దాడులు
టెహ్రాన్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. మిస్సైళ్లు, బాంబుల మోతతో మిడిల్ ఈస్ట్ మళ్లీ మండిపోతుంది. ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపంపై ఇటీవల అమెరికా
Read Moreఆవిర్భావ వేడుకల్లో BRS అత్యుత్సాహం.. జాతీయ జెండా, పార్టీ జెండా కలిపి ఆవిష్కరణ
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఒకే స్తంభంపై ఎగురవేశారు. ఈ ఘటనకు స
Read Moreవెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి.. గోద్రెజ్ ఇండస్ట్రీస్
గోద్రెజ్ నుంచి వెల్త్ మేనేజ్మెంట్ సేవలు న్యూఢిల్లీ: వెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి ప్రవేశిస్తున్
Read Moreఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య...వరంగల్ జిల్లా గీసుగొండలో ఘటన
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: అప్పుల బాధతో వరంగల్ జిల్లా గీసుగొండలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి
Read More












