లేటెస్ట్
నేడు (మే 29) పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం హాజరుకానున్న సీఎం రేవంత్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర సీనియర్ నేతల
Read Moreమేం ఆత్మగౌరవ ఇండ్లు కట్టినం..మీరు అగ్గిపెట్టె ఇండ్లు కడ్తున్నరు: కేటీఆర్
వీకెండ్లో పేదల ఇండ్లు కూల్చుతూ వికృతానందం పొందుతున్నరు రెండున్నరేండ్లలో హైదరాబాద్లో కట్టిన ఇండ్లెన్నో చెప్పాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు:
Read Moreహైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు: 20 రోజులు..172 పశువులు స్వాధీనం..అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గత 20 రోజుల్లో ఎంఎంసీ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న 172 పశువులను పట్టుకున్న పోలీసులు వెటర్నరీ అధికారులకు అప్పగించారు.
Read Moreబాల్క సుమన్ వ్యాఖ్యల వెనుక అగ్ర నేతల కుట్ర : కాంగ్రెస్ లీడర్ల డిమాండ్
ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ లీడర్ల డిమాండ్ కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి భవన్, జీఎం ఆఫీసులను తగలబెట్టాలని, రైల్వే లైన్లను కట్చేయా
Read Moreపెద్దపల్లి జిల్లాలోని NTPC లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన
జ్యోతినగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. బక్రీద్ పండుగ సందర్భంగా మ
Read Moreమృత్యు కౌగిలి..!మేకను చుట్టేసి చంపేసిన కొండచిలువ... కొట్టి చంపిన స్థానికులు
తాండూరు, వెలుగు: మేత మేస్తున్న మేకను కొండచిలువ అమాంతం చుట్టేసి చంపేసింది. తాండూరు మండలం సంగెంకలాన్గ్రామానికి చెందిన రైతు నర్సింహులు తన వద్ద ఉన్న ఏడు
Read Moreయూఎస్ ఆర్మీ బేస్పై ఇరాన్ దాడి.. ప్రతీకారంగానే చేశామన్న ఐఆర్జీసీ
మళ్లీ దాడి చేస్తే భారీ ఎత్తున ప్రతిదాడి తప్పదని వార్నింగ్ టెహ్రాన్ దాడిని తిప్పికొట్టిన అమెరికా బలగాలు నాలుగు డ్రోన్లను కూల్చివేశామని వెల్లడి
Read Moreసీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా.. హైకమాండ్ ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ తిరస్కరించానని వెల్లడి
కర్నాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా గవర్నర్ ఆఫీసులో రిజైన్ లెటర్ అందజేత అనుకోకుండా సీఎం అయ్యా: సిద్ధరామయ్య హైకమాండ్ ఇచ్చిన రాజ్యసభ
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అకాల వర్షాల వల్ల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం క
Read Moreకంకోల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
యువకుడు మృతి.. ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా
Read Moreయాదాద్రి జిల్లాలో బైక్ ను కారు ఢీకొని లెక్చరర్ మృతి
ఆలేరు(యాదాద్రి), వెలుగు : బైక్ను కారు ఢీకొని లెక్చరర్ మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా ఆలేరులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreవనపర్తి జిల్లాలో 15 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం : కలెక్టర్ ఆదర్శ్ సురభి
కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేస్తామని కలెక
Read Moreకొల్లాపూర్ మండలంలో బాధిత కుటుంబానికి రూ. 3 లక్షల చెక్కు అందజేత
కొల్లాపూర్, వెలుగు : ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఏడేండ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది. కొల్లాపూర్ మండలం సో
Read More












