లేటెస్ట్
గోదావరికి జలకళ..భద్రాచలం వద్ద ఒక్క రోజులోనే 7.7 అడుగులు పెరిగిన నీటిమట్టం
భద్రాచలం, వెలుగు : గోదావరి నది జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉపనదులు, వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వా
Read Moreనకిలీపై నజర్.. డూప్లికేట్ విత్తనాల దందాకు చెక్ పెట్టేందుకు రెండు టాస్క్ఫోర్స్ బృందాలు
ఇప్పటి వరకు 92 షాపుల్లో తనిఖీలు గతేడాది గోదావరి పరీవాహక ప్రాంతంలో నకిలీ సీడ్స్తో నష్టపోయిన 671 మంది రైతులు రూ.3.80 కోట్లు పరిహారం చెల్లించిన క
Read Moreఆక్సిజన్ అందక చిన్నారి మృతి.. డాక్టర్లు లేకుండానే డెలివరీ చేసిన నర్సులు ..జహీరాబాద్ లో ఘటన
నర్సులు డెలివరీ చేయడమే కారణమని బంధువుల ఆందోళన జహీరాబాద్, వెలుగు : ఆక్సిజన్ అందక అప్పుడే పుట్టిన ఓ చిన్నారి చనిపోయింది. అయ
Read Moreకాక్రోచ్ పార్టీ నిరసన: ఎనిమిదో రోజుకు చేరిన సోనమ్ వాంగ్ చుక్ దీక్ష
ఆరు కిలోల బరువు తగ్గారని డాక్టర్ల వెల్లడి న్యూఢిల్లీ: ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్
Read Moreఈసారి 4.5 కోట్ల మొక్కలు టార్గెట్.. వన మహోత్సవానికి HMDA రెడీ
45 ఫారెస్ట్ బ్లాక్లు, పార్కుల అభివృద్ధికి సన్నాహాలు హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షా కాలం ప్రారంభం కావడంతో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధి
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్సీకి రూ.20 కోట్ల ఆఫర్.. ఓ పార్టీ ప్రలోభ పెడుతోంది: సంజయ్ రౌత్
ముంబై: పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ధీరజ్ లింగాడేకు ఓ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం ఉందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్
Read Moreఉమ్మడి మద్దూరు మండలంలో నీటి సరఫరా మూడు రోజులు బంద్
మద్దూరు, వెలుగు :నారాయణ పేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో నేటి నుంచి ఈ నెల 9 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్టు మహబూబ్ నగర్ మిషన్ భగ
Read Moreకిక్కిరిసిన యాదగిరిగుట్ట.. ఆదివారం(జులై 5) ఒక్క రోజే రూ.54.30 లక్షల ఆదాయం
ఫ్రీ దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఒక్క రోజే రూ.54.30 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలు
Read Moreసికింద్రాబాద్ లష్కర్ టెంపుల్కు రంగులు
సికింద్రాబాద్ లష్కర్ బోనాల మహోత్సవానికి ఉజ్జయినీ మహంకాళి ఆలయం ముస్తాబవుతోంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఈ మహాజాతరకు 10
Read Moreవింబుల్డన్: క్వార్టర్స్లోకి జొకోవిచ్
లండన్: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్&zwn
Read Moreకష్టపడే వారికి చేయూత అందిస్తా..రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ పంపిణీ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట టౌన్, వెలుగు : కష్టపడి వ్యాపారం చేసుకొనే వారికి ఎల్లప్పుడూ తన ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం నియోజకవ
Read Moreరామాలయ దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే.. హోసబలే వ్యాఖ్యలతో ఏకీభవించిన మోహన్ భాగవత్
నాగ్పూర్: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో దోషులకు కఠిన శిక్ష పడాలని ఆర్ఎస్
Read Moreరెడ్ సిగ్నల్ ను గమనించని లోకో పైలెట్ .. అక్కన్నపేట స్టేషన్లో తప్పిన ప్రమాదం
రామాయంపేట, వెలుగు : ఓ లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ ను గమనించిన ట్రైన్ ను ప్లాట్ ఫామ్ మీదికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో అటు వైపు మరో ట్రైన్ లేకపోవడంతో ప్రమాదం
Read More












