లేటెస్ట్
మెదక్ మండల్ రాజ్పల్లి గ్రామంలో దారుణం.. తాగేందుకు డబ్బులివ్వలేదని తల్లిని చంపిండు
మెదక్టౌన్, వెలుగు : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన తల్లిని చంపేశాడు. ఈ ఘటన మెదక్ మండలం రాజ్పల్లి గ్రా
Read Moreతాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
Read Moreసర్పంచులు నిబద్ధతో పనిచేయాలి : కలెక్టర్ హైమావతి
సిద్దిపేట టౌన్, వెలుగు: సర్పంచులు నిబద్ధతతో పనిచేసి, గ్రామాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్హైమావతి సూచించారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి స
Read Moreచెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం హుస్నాబాద్, వెలుగు: పట్టణంలోని చారిత్రక కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులతో పాటు ఎల్లమ్మ
Read Moreఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కామెంట్లపై పీసీసీ ఆరా
మున్సిపల్ ఎన్నికల ముందు అధికార పార్టీలో కలకలం హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు
Read Moreభీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు.. లక్షా 50 వేల మందితో కిటకిట
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సుమారు 1.50లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆల
Read Moreసర్పంచులు నిష్పక్షపాతంగా పనులు చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: సర్పంచులు నిష్పక్షపాతంగా పనులు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని డిగ్రీ కాలేజీలో నూతన సర్పంచ్లక
Read Moreగద్దర్ అవార్డుల కోసం ఫిబ్రవరి 3 లోగా అప్లై చేసుకోండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సీబీఎఫ్సీ ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకే అవార్డులు: వెంకట్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవ
Read Moreవిద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యత : మంత్రి దామోదర రాజనర్సింహ
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: విద్య, వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల ద
Read Moreకంటోన్మెంట్ బోర్డు విలీనానికి ..జనవరి 20 నుంచి రిలే నిరాహార దీక్ష
దీక్ష పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్ పద్మారావునగర్, వెలుగు : రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లో కంటోన్మెం
Read Moreకొనే దమ్ముందా : జస్ట్ ఒక్క రాత్రిలో రూ.10 వేలు పెరిగిన వెండి.. ఇప్పుడు కిలో ఎంతో తెలుస్తే అవాక్కవుతారు..!
సంక్రాంతి పండగ తర్వాత బంగారం, వెండికి డిమాండ్ తగ్గుతుందని రేట్లు కొంత దిగొస్తాయని చాలా మంది సాధారణ భారతీయ మధ్యతరగతి కుటుంబాలు అనుకున్నాయి. కానీ వాస్తవ
Read Moreడైవర్షన్ డ్రామా.. ఎన్ని నోటీసులిచ్చినా భయపడను: హరీశ్ రావు
ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాను ఏ తప్పు చేయలేదని.. ఎన్ని నోటీసులిచ్చినా సీఎం రేవంత్ బెదిరింపులకు భయపడేది లే
Read Moreతులసివనంలో గంజాయిలా కాంగ్రెస్.. త్వరలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు: ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుట్రలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఓబీసీ మోర్చ
Read More












