లేటెస్ట్

నిజామాబాద్ జిల్లాలో 2,510 టన్నుల .. దొడ్డు బియ్యం పురుగులపాలు

దొడ్డు రైస్​నిల్వ మార్కెట్ విలువ  రూ.7.53 కోట్లకు పైనే..మరోచోటుకు తరలించేందుకు అందని అనుమతులు నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సన

Read More

రేపు (జూన్ 16) ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్

హైదరాబాద్, వెలుగు: గత నెలలో జరిగిన ఇంటర్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవా రం రిలీజ్ కానున్నాయి. గత నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు జరగగా..

Read More

ఆలేరు ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి సూసైడ్.. అప్పులు తీర్చలేక మద్యానికి బానిసై ఆత్మహత్య

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో అప్పుల బాధ తాళలేక మద్యం మత్తులో ఆలేరు ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం (june 13) రాత్రి ఆత్మహత్

Read More

ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో నలుగురు మావోయిస్టులు మృతి... మృతుల్లో ముగ్గురు మహిళలు

మధ్యప్రదేశ్‌‌‌‌లోని బాలాఘాట్‌‌‌‌లో ఘటన  భద్రాచలం, వెలుగు: మధ్యప్రదేశ్‌‌‌‌లోని

Read More

లక్కీ సీటు 11ఏ: ఈ సీటుతో విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఇద్దరు

ఎయిరిండియా ఇన్సిడెంట్‌‌లో బతికిన రమేశ్  అచ్చం ఆయన లెక్కనే 27 ఏండ్ల కింద జేమ్స్‌‌ సజీవం  న్యూఢిల్లీ: కొన్నిసార్

Read More

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు: ఎంపీ రఘునందన్ రావు

షాద్ నగర్, వెలుగు: మాట్లాడితే తాను నల్లమల బిడ్డను అంటూ ప్రచారం చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన

Read More

ట్విట్టర్ టిల్లుకు ఇంగ్లిష్ ఫుల్లు.. సబ్జెక్టు నిల్లు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఏసీబీ నోటీసులతో అసహనంతో ఉన్నరు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ట్విట్టర్ టిల్లుకు ఇంగ్లిష్ ఫుల్లు.. సబ్జెక్టు మాత్రం నిల్లు

Read More

టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ కోట నీలిమ.. సీఎంకు థాంక్స్

పద్మారావునగర్​ వెలుగు : టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన డాక్టర్ కోట నీలిమ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలి

Read More

రూ.40.50 లక్షల ఏటీఎం క్యాష్తో పరార్

నిజామాబాద్, వెలుగు: ఏటీఎంలో పెట్టాల్సిన రూ.40.50 లక్షల నగదుతో ప్రైవేట్​ ఏజెన్సీ ఉద్యోగి రమాకాంత్​ శనివారం (june 14) ఉడాయించాడు. నిజామాబాద్​ జిల్లాలోని

Read More

దసరా లోపు సోలార్ ప్లాంట్లు ! ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ కింద ప్రతి జిల్లాకు 2 ప్లాంట్లు

కలెక్టర్లకు భూసేకరణ బాధ్యతలు ఇప్పటికే ఒక ప్లాంటుకు 4 ఎకరాల భూమి గుర్తింపు ఒక్కో ప్లాంటుకు రూ.1.50 కోట్ల ఖర్చు మొత్తం ప్రాజెక్టుకు రూ.675 కోట్

Read More

పార్టీలకతీతంగా బీసీలు ఏకం కావాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కులాలు పక్కనపెట్టి హక్కుల కోసం ఉద్యమించాలి: పీసీసీ చీఫ్​ మహేశ్ ​గౌడ్​ రాష్ట్రంలో కులగణన సర్వేను శాస్త్రీయ పద్ధతిలో చేసినం బీసీలకు 42 శాతం రిజర్

Read More

బెంగళూరులో అమెజాన్ 10 నిమిషాల డెలివరీ

న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా తన క్విక్ కామర్స్  సర్వీస్​ 'అమెజాన్ నౌ'ను బెంగళూరులోని కొన్ని  పిన్ కోడ్స్​లో అందుబాటులోకి తెచ్చింది. ఇం

Read More