లేటెస్ట్
రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర.. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో అసహనం పెరిగింది సింగరేణి ఆస్తులను కాలబెట్టాలనడమంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడిచేయడమే బాల్క సుమన్
Read Moreప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘటన
మరిపెడ, వెలుగు : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కె.హరిత
– కలెక్టర్ కె.హరిత ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్
Read Moreమహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..సోలార్ ప్లాంట్ల నిర్వహణపై మహిళలకు ట్రైనింగ్ ఇచ్చాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి సీతక్క ఎర్రుపాలెం, వెలుగు : మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించ
Read Moreబిట్కాయిన్ ఢమాల్: ఈటీఎఫ్స్ నుంచి తరలిపోతున్న ఇన్వెస్టర్ల సంపద
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షించే బిట్కాయిన్ ట్రేడింగ్ ప్రస్తుతం తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల
Read Moreఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలి : రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ రాజన్నసిరిసిల్ల, వెలుగు: మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి
Read Moreసమాచార కమిషన్ పని తీరులో మార్పు వచ్చేనా ?
సమాచార హక్కు చట్టం అమలుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం వల్ల దాదాపు చట్టం నిర్వీర్యం అయ్యే పరిస్థితికి వెళ్లిపోయింది. కా
Read Moreతాగునీటితో షాప్ కడిగిన వ్యక్తికి ..10 వేలు ఫైన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బుధవ
Read Moreటెర్రరిజానికి మద్దతిస్తే మూల్యం చెల్లించాల్సిందే.. యూఎన్ వేదికగా పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా తమకుందని వెల్లడి న్యూయార్క్: యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ) వేదికగా పాకిస్త
Read Moreపాకిస్తాన్ షిప్ లో వెయ్యి కోట్ల విలువైన కొకైన్.. గుజరాత్ తీరంలో పట్టుకున్న భారత నేవీ
గాంధీనగర్: గుజరాత్లోని కచ్ తీరంలో పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఓ నౌకలో రూ. వెయ్యి కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గుజరాత్ యాంటీ టెర్రరిజం
Read Moreనిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా
అధికారులకు కలెక్టర్ల ఆదేశం నిర్మల్, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్
Read Moreమంచిర్యాల జిల్లాలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి వివేక్
కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర
Read Moreధృవతార సురవరం.. తెలంగాణ సాహిత్య శిఖరం
తెలంగాణ ప్రజల ఔన్నత్యాన్ని, దశదిశలా వ్యాపింపజేసిన ఆధునిక వైతాళికుడు, దార్శనికుడు సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండ పత్రికలో ఫిరంగి మోతలతో నిజాం గుండె
Read More












