లేటెస్ట్
జులై 16 నుంచి వరల్డ్ మిఠాయి కన్వెన్షన్.. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో సదస్సు
హైదరాబాద్, వెలుగు: దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విలువైన దేశీయ మిఠాయి, నమ్కీన్ పరిశ్రమ అతిపెద్ద వ్యాపార సదస్సుకు సిద్ధమవుతోంది. వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన
Read Moreమూడు రోజుల్లో రూ.2వేలు తగ్గిన తులం బంగారం.. హైదరాబాదులో కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి రేటు
ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ రాజుకోవటం బులియన్ మార్కెట్లలో కూడా స్వల్ప ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఈవారం బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి.
Read Moreప్రొటోకాల్ పాటించకపోతే ఢిల్లీకి పిలిపిస్తా: దిశ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఫైర్
ఆసిఫాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రివిలేజ్ మోషన్
Read Moreజులై 09 న వరంగల్కు గవర్నర్
గ్రేటర్ వరంగల్, వెలుగు: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు గ్రేటర్ వరంగల్&
Read Moreఇసుక అక్రమ రవాణాదారుల దౌర్జన్యం.. తాగి బూతులు తిడుతూ కానిస్టేబుల్తో ఘర్షణ
ఆరుగురిపై కేసు నమోదు, ముగ్గురు అరెస్టు కరీంనగర్/జమ్మికుంట, వెలుగు: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరప
Read Moreచింతకాని: రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం..సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
చింతకాని, వెలుగు: ఈ నెల 10న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం(మత్కెపల్లి క్రాస్ రోడ్) వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట
Read MoreAI టెక్నాలజీ వృద్ధికి తెలుగు రాష్ట్రాలు కీలకం.. వ్యవసాయం, ఆరోగ్యం విద్య రంగాల్లో AI పాత్రపై చర్చ
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ, ఆర్థిక సేవలు, విద్య రంగాలలో ఏఐ ద్వారా ఉత్పాదకతను, వృద్ధిని పెంచడంపై చర్చించడానికి హైదరాబాద్
Read Moreతెలుగు పారిశ్రామికవేత్తకు భారీ విదేశీ పెట్టుబడి .. కార్వ్ ఎఫ్జెడ్ -ఎల్ఎల్సీకి రూ.38 కోట్లు పెట్టుబడి
హైదరాబాద్, వెలుగు: తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ స్థాపించిన కార్వ్ ఎఫ్జెడ్ -ఎల్ఎల్సీకి నాలుగు
Read Moreటాటా పవర్ లక్ష్యం.. 2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: టాటా పవర్ కంపెనీ 2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం, రూ.10వేల కోట్ల లాభం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పునరుత్ప
Read Moreఆటో స్పేర్స్ ఇండస్ట్రీకి అపార అవకాశాలు.. 8–10 శాతం వృద్ధి సాధ్యమని అంచనా
న్యూఢిల్లీ:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఆటోమొబైల్ విడిభాగాల రంగం 8 నుంచి 10 శాతం వరకు వృద్ధిని నమోదు చేయగలదని పరిశ్రమల సంస్థ ఏసీఎంఏ తెలిపింది. దే
Read Moreహార్మూజ్లో రెండు షిప్పులపై క్షిపణి దాడులు
ఆయిల్ ట్యాంకర్లో భారీగా చెలరేగిన మంటలు ఇరాన్ దాడి చేసిందని ఆరోపించిన అమెరికా
Read Moreసీఎం పర్యటనలను మేం నియంత్రించాలా?..డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాటకు సంబంధించి తమిళనాడు సీఎం విజయ్కు వ్యతిరేకంగా డీఎంకే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం
Read Moreభర్తకు రూ.5 లక్షలు అప్పు ఇచ్చినోడితో భార్య ఎఫైర్.. ఊహించని మలుపు తిరిగిన వ్యవహారం !
వివాహేతర సంబంధం వల్లే మర్డర్ ఫాస్ట్ఫుడ్ నిర్వాహకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు నలుగురు అరెస్ట్
Read More












