లేటెస్ట్
నేడు (జూన్ 25) బీజేపీ ఆధ్వర్యంలో ‘యాంటీ ఎమర్జెన్సీ డే’
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హయాంలో దేశంపై బలవంతంగా రుద్దిన ఎమర్జెన్సీ చీకటి రోజులను నేటి తరానికి చాటిచెప్పేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ
Read Moreఅసలైన హిట్లర్ పాలన బీఆర్ఎస్దే : ఎంపీ మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కొనసాగుతోంది హిట్లర్ పాలన కాదని.. పేదల పక్షపాతి ఇందిరమ్మ రాజ్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. హిట్లర్ పా
Read Moreరాజ్యసభలో మన ఎంపీలే రిచ్... ఏడుగురు సిట్టింగ్ ఎంపీల ఆస్తులు రూ. 8 వేల 310 కోట్లు
అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్ ఎలక్షన్ వాచ్ సంస్థ ఏడీఆర్ రిపోర్ట్ లో వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుతం రాజ
Read Moreనాకు ముగ్గురితో ఎఫైర్ ఉంది..మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
అమెరికా కాంగ్రెస్ కమిటీ విచారణలో వాంగ్మూలం వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ -వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా కాంగ్రెస్కమిటీ ఎదుట తన వ్యక్తిగత జ
Read Moreనేటి (జూన్ 25) నుంచి ఎస్టీ నేతల బస్సు యాత్ర
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ఎస్టీలకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ రిజ్వర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆదివాస
Read Moreముంబై లోకల్ ట్రైన్ లో మర్డర్ ..డోర్ మూసే విషయంలో తోటి ప్రయాణికుడితో వాగ్వాదం
ఆగ్రహంతో కత్తి తీసి దాడి చేసిన నిందితుడు ముంబై: లోకల్ ట్రైన్లో డోర్ మూసే విషయంపై తలెత్తిన వివాదం ఓ ప్రయాణికుడి ప్రాణం తీసింది. కంపార్ట్మెంట్
Read Moreకేటీఆర్, హరీశ్.. రాజకీయాల్లో విలన్లు..పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో కేటీఆర్, హరీశ్ రావు అసలైన విలన్లని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్ల
Read Moreట్రేడింగ్ పేరుతో రూ.కోటి 22 లక్షలు కుచ్చుటోపీ...ఆరుగురు అరెస్ట్
బషీర్బాగ్, వెలుగు: పెట్టుబడులు, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన కేసులో
Read Moreసరిహద్దు ప్రాంత అభివృద్ధిలో ఎల్పీఏఐది కీలకపాత్ర : కేంద్ర మంత్రి బండి సంజయ్
ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ సందర్శన న్యూఢిల్లీ, వెలుగు: దేశ సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని బ
Read Moreకరెంట్ షాక్తో లైన్ మెన్ మృతి.. జనగామ జిల్లా కేంద్రంలో ఘటన
జనగామ, వెలుగు: కరెంట్ షాక్ తో లైన్ మెన్ చనిపోయాడు. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశ
Read Moreఎరువుల సరఫరా బాధ్యత కేంద్రానిదే : మంత్రి పొన్నం
రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇండ్ల ముందు కూర్చుంటం: మంత్రి పొన్నం రెండున్నరేండ్లలో ఒక్క రేషన్ కార్డు కోసం దరఖాస్తు రాలే ఇద
Read Moreబీఆర్ఎస్ ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణే..పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులూ నిర్వహించారు: కేటీఆర్
మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్గా తప్పుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింద
Read Moreఇరాన్పై వార్కు వ్యతిరేకంగా అమెరికా సెనేట్ తీర్మానం.. 50-48 ఓట్లతో నెగ్గిన తీర్మానం.. నలుగురు రిపబ్లికన్లూ అనుకూలం
‘వార్ పవర్స్ రెజల్యూషన్’ను ఆమోదించిన ఎగువసభ ఇది అసందర్భం.. అర్థరహితమని ట్రంప్ మండిపాటు వాషింగ్టన్: ఇరాన్
Read More












