లేటెస్ట్
ప్రగతినగర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
జీడిమెట్ల, వెలుగు: వేసవి కాలం దృష్ట్యా అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నిజాంపేట్ సర్
Read Moreసికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్
ఆస్తి పన్ను బకాయిలపై భారీ రాయితీ పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారుల కోసం అధికారులు వన్ టై
Read Moreజిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో విషాద ఘటన
జూబ్లీహిల్స్ , వెలుగు: జిమ్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన అనిల్ చౌదరి (51) గుట్టల బేగంపేటలోని సైబర్ హిల్స్ కాలనీలో
Read Moreమంచిర్యాల జిల్లా ధర్మారం చెరువులో చేపల వలకు చిక్కిన మొసలి
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ధర్మారం చెరువులో చేపల వలలో ఓ మొసలి చిక్కింది. బుధవారం గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపలు పడుతుండ
Read Moreజీఐ గుర్తింపు.. ఆత్మగౌరవ ప్రతీక: భారత్ జీఐ మహోత్సవంలో బండారు దత్తాత్రేయ
జూబ్లీహిల్స్, వెలుగు: మరుగున పడుతున్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళాఖండాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో జాతీయ భౌగోళిక సూచిక (జీఐ) కీలక పాత్ర పోషిస్త
Read Moreకల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి నేర
Read Moreపక్కాగా 99 రోజుల ప్రగతి ప్రణాళిక: అధికారులతో వికారాబాద్ కలెక్టర్ సమీక్ష
వికారాబాద్, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. కల
Read Moreహోలీ వేడుకల్లో విషాదం..చెరువులో మునిగి ముగ్గురు మృతి.. గద్వాల జిల్లా ఐజా మండలంలో ఘటన
షాద్నగర్/ అయిజ, వెలుగు: హోలీ వేడుకల్లో పలు చోట్ల విషాదం నెలకొంది. చెరువుల్లో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు మృతిచెందిన ఘటన బుధవారం వేర్వేరు
Read Moreఇందిరమ్మ ఇళ్లకు రూ.111 కోట్లు చెల్లింపులు
కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 5,201 ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటివరకు రూ.111 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ ప్రత
Read Moreవేములవాడ సిద్దార్థ లాడ్జిలో ఏమైందంటే.. మాట్లాడుకునేది ఉందని లాడ్జిలోకి యువతీయువకుడు.. కాసేపటికి మరో వృద్ధుడు.. చివరికి..
వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ఏరియాలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఓ యువకుడు బుధవారం అనుమానస్పద స్థితిలో చ
Read Moreబుమృక్నుద్దౌలా, కూకట్ పల్లి నల్లచెరువులు రెడీ.. ఇప్పటికే అందుబాటులోకి బతుకమ్మ కుంట
హైదరాబాద్ సిటీ, వెలుగు: పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న కూకట్ పల్లి నల్ల చెరువు, ఓల్డ్ సిటీలోని బుమృక్నుద్దౌలా చెరువులను వచ్చే వారం సీఎం రేవంత్రెడ్
Read Moreఫోన్ పే ఆధారంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
జడ్చర్ల, వెలుగు : ఫోన్ పే ఆధారంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు బుధ
Read Moreనేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి ..టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వం నేరెళ్ల బాధితులకు న్యాయం చేయకపోతే హైదరాబాద్ వేదికగా ధర్నా చేస్తానని టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.
Read More












