లేటెస్ట్

ఓటెత్తిన ఇందూరు..నిజామాబాద్ కార్పొరేషన్ లో ఓటింగ్ శాతం 59.12

భీంగల్​లో 63.65, ఆర్మూర్​లో 68.0, బోధన్ మున్సిపాలిటీలో 68.64 శాతం ఓటింగ్ నమోదు కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓటింగ్​శాతం 69.48

Read More

ఓటర్లకు రైట్ టు రీకాల్ హక్కు ఉండాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

న్యూఢిల్లీ: పనితీరు బాగాలేని ఎంపీలు, ఎమ్మెల్యేలను గద్దె దించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్​ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్​చేశారు.

Read More

ఓటీపీ మోసాల నుంచి రక్షణకు..ఎయిర్టెల్ నుంచి ఫ్రాడ్ అలర్ట్ మెసేజ్లు

హైదరాబాద్​, వెలుగు: ఓటీపీ, బ్యాంకింగ్ మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి ఎయిర్​టెల్​ ఏఐ ఆధారిత ఫ్రాడ్ అలర్ట్ సదుపాయాన్ని ప్రారంభించింది. డెలివరీ లేద

Read More

 ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా బల్దియా ఎన్నికలు   ఓట్ల పండుగలో జోరుగానోట్లు, మద్యం వరద   అత్యధికంగా హుజూరాబాద్‌&zw

Read More

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో యూబీఎస్ జీసీసీ..మూడు వేల మందికి ఉపాధి!

ప్రారంభించిన మంత్రి శ్రీధర్​ బాబు మూడు వేల మందికి ఉపాధి న్యూఢిల్లీ: స్విస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ యూబీఎస్&z

Read More

అమెరికా ట్రేడ్‌‌‌‌ డీల్ ఫ్యాక్ట్‌‌‌‌ షీట్‌‌‌‌లో కీలక సవరణలు.. పప్పుధాన్యాలపై టారిఫ్ తగ్గింపు వాక్యం తొలగింపు

గంటల వ్యవధిలోనే మార్పులు ‘పప్పుధాన్యాలపై టారిఫ్ తగ్గింపు’ వాక్యం తొలగింపు  ‘డిజిటల్ సర్వీసెస్ టాక్స్‌‌‌&z

Read More

పట్టపగలే చైన్ స్నాచింగ్.. 9 గంటల్లో పోలీసులకు చిక్కిన స్నాచర్

బషీర్​బాగ్, వెలుగు: సిటీలో మరోసారి చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన దుంపల మౌనిక (25) అబిడ్స్ ఛాపెల్ రోడ్​లోని మల్లారెడ్డి హాస్ప

Read More

మూడు కార్పొరేషన్లలో అధికారుల నియమాకం

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అనంతరం, వాటికి సంబంధించి కీలక అధికారుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

Read More

బీజేపీ దేశాన్ని అమ్మేసింది ట్రంప్‌‌ కు మోదీ లొంగిపోయారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని అమ్మేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. మన దేశాన్ని నడిపే స్టీరింగ్‌&zw

Read More

జలమండలి పరిధి పెంపు.. 1,450 చ. కి. నుంచి 2,053 చ.కి.కు విస్తరణ

హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్​ జోన్ల ఏర్పాటు  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొత్తగా ముగ్గురు ఈడీల నియామకం జాయింట్​ ఎండీగా మాయాంక్​

Read More

ఇండియాలోనూ కలకలం రేపుతున్న ఎప్‌‌స్టీన్‌‌ ఫైల్స్‌‌.. లిస్టులో కేంద్రమంత్రి హర్దీప్‌‌సింగ్ పేరు

లోక్‌‌సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీ ప్రొఫెషనల్‌‌గా మీటయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ న్యూఢిల్లీ:

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

యాదాద్రిలో 87.01 శాతం నల్లగొండలో 79.48 సూర్యాపేటలో 78.09 సోషల్​ మీడియాలో బ్యాలెట్​ పేపర్​ యాదాద్రి, సూర్యాపేట, వెలుగు:   ఉమ్మడ

Read More

80 శాతానికి పైగా మున్సిపాలిటీలు గెలవబోతున్నం..బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి

 బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతో 80 శాతానికి పైగా మున్సిపాలిటీలను గెలవబోతున్నామని రాష్ట్ర రవా

Read More