
లేటెస్ట్
హైడ్రా ప్రజావాణికి 26 ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 26 ఫిర్యాదులు అందాయి. హైదర్నగ&zwn
Read Moreసర్కార్ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు ..గతేడాది కంటే 8,482 ప్రవేశాలు ఎక్కువ
ప్రైవేటు కాలేజీల్లో తగ్గిన24,805 మంది స్టూడెంట్లు వెల్లడించిన ఇంటర్ అధికారులు హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది రాష్ట్రంలోని సర్కారు జూ
Read Moreరెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ జిల్లా కమిటీలు : పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్పార్టీలో పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. రెండు, మూడు రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఈ మేరకు
Read Moreచిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు భేష్.. నిమ్స్ డాక్టర్లను అభినందించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించడంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇం
Read More18 నుంచి 23 వరకు నెక్లెస్ రోడ్లో ఆలిండియా హార్టీకల్చర్ షో.. బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ అవసరమని, మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తన వంతు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా
Read Moreపీఆర్ ఎస్ఆర్డీఎస్ మెంబర్ సెక్రటరీగా ఎం. శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఎస్ఆర్&z
Read Moreఆయుష్ డాక్టర్లపై కేసులు కొట్టివేత.. తీర్పు చెప్పిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్, సంగారెడ్డిలో ఆయుష్ వైద్యులపై నమోదైన మోసం, వంచన కేసుల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీ
Read Moreరీయింబర్స్మెంట్ మొత్తం రిలీజ్ చేయాలి..ఈ అంశంలో కేసీఆర్కు, రేవంత్కు తేడా లేదు: సంజయ్
10 వేల కోట్ల పెండింగ్తో 15 లక్షల మంది స్టూడెంట్ల జీవితాలు ఆగమయ్యాయని కామెంట్ మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో బకాయి ఉన్న రూ.10 వేల
Read Moreఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం ..ఈ అంశంపై సీఎం దృష్టి సారించాలి
మంత్రి శ్రీధర్బాబుకు మాల సంఘాల జేఏసీ వినతి ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించక
Read Moreబల్క్ గా వస్తువులని.. రూ.39 లక్షల ఫ్రాడ్ ..టెలిగ్రామ్ ద్వారా వ్యాపారిని మోసం చేసిన సైబర్ చీటర్స్
బషీర్బాగ్, వెలుగు : తక్కువ ధరకే బల్క్గా వస్తువులను అమ్ముతామని నమ్మించి, సిటీకి చెందిన యువ వ్యాపారిని సైబర్ చీటర్స్ మోసగించారు. మెహదీపట్నంకు చెందిన 2
Read Moreనడిగడ్డ తండావాసులను ఇబ్బంది పెట్టొద్దు ..జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
మియాపూర్, వెలుగు: మియాపూర్నడిగడ్డ తండా వాసులను సీఆర్పీఎఫ్, కస్టోడియన్అధికారులు ఇబ్బంది పెట్టొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్హుస్సేన్నాయక్
Read Moreసమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు, కార్మికుల ధర్నా
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగులు, కార్మికులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్ల
Read Moreప్రభుత్వ ప్లీడర్లను తొలగిస్తూ తెచ్చిన జీవో కరెక్టే: సుప్రీం కోర్టు
వారి నియామకం, తొలగింపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సుప్రీం జీవో 354ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
Read More