
లేటెస్ట్
తగ్గుముఖం పట్టిన గోదావరి..భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ
భద్రాచలం, వెలుగు : ఎగువ ప్రాంతాలంలో వర్షాలు కాస్త తగ్గడంతో పట్టడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండు రోజుల కింద 48 అడుగుల వరకు
Read MoreBSNL ఫ్రీడమ్ ప్లాన్ గడువు పొడిగింపు
హైదరాబాద్, వెలుగు: బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం ఒక రూపాయికే ‘బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కొత్త కస్టమర్లతో పా
Read Moreఆసియా కప్ హాకీ టోర్నమెంట్.. సూపర్ 4 కు హర్మన్ సేన
రాజ్గిర్ (బీహార్): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య ఇండియా తన జైత్రయాత్రను క
Read Moreఊపందుకున్న గణేశ్ నిమజ్జనాలు..కిక్కిరిసిన హుస్సేన్సాగర్ తీరం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మహా నిమజ్జనానికి ముందే హుస్సేన్సాగర్ తీరంలో నిమజ్జన జోరు కనిపిస్తోంది. అలాగే సిటీలోని పలు చెరువులు, బేబీ పాండ్స్లో
Read Moreనాగార్జునసాగర్కు 3.28 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
హాలియా, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 3,28,996 క్యూసెక్కుల
Read Moreబీసీ బిల్లులు ఆమోదించండి..గవర్నర్ను కోరిన ఆల్ పార్టీ నేతలు
గవర్నర్ను కోరిన ఆల్ పార్టీ నేతలు.. సీపీఐ, బీఆర్ఎస్ నేతలు అటెండ్.. బీజేపీ గైర్హాజర్ హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తూ అసెంబ
Read Moreగుండాల మండలంలో డెంగ్యూతో స్టూడెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఘటన గుండాల, వెలుగు : డెంగ్యూతో ఓ స్టూడెంట్ చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్ల
Read Moreకేటుగాళ్లు.. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు.. చివరకు పోలీసులకు దొరికారు
పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్ .. ఆరుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు కిడ్నాప్ ముఠాలో కీరోల్గా సిద్దిపేట నర్సింగ్హోం డాక్టర్.. రూ.
Read Moreమంచిర్యాల జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం
భారీ వర్షాల కారణంగా పోటెత్తిన గోదావరి మంచిర్యాల జిల్లా రైతులను నిండా ముంచేసింది. వారం రోజులుగా నీరు నిల్వ ఉండడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద తా
Read Moreఎదులాబాద్ చెరువులో చేపలు మృత్యువాత
నీటి కాలుష్యం వల్లేనన్న బీజేపీ నేత సుదర్శన్ రెడ్డి కాలుష్య పరిశ్రమలను తరలించాలని డిమాండ్ ఘట్కేసర్, వెలుగు: నీటి కాలుష్యంతో ఎదులా
Read Moreవిమెన్స్ వరల్డ్ కప్ గెలిస్తే రూ. 39.55 కోట్లు
దుబాయ్: ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న విమెన్స్ వన్డే వరల్డ్ కప్కు ప్రిపేర్ అవుతున్న జట్లకు ఐసీసీ అదిరిపోయే వార్త చెప్పింది. ఈ వరల్డ
Read Moreప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
జనగామ, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలం
Read Moreచంద్రగ్రహణం రోజు (సెప్టెంబర్7) రాజన్న ఆలయం మూసివేత
వేములవాడ, వెలుగు : చంద్రగ్రహణం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఈనెల7న ఉదయం 11.25 నిమిషాల తర్వాత మూసివేస్తామని ఆలయ అధికారులు
Read More