లేటెస్ట్

కాళేశ్వరాన్ని కేసీఆర్‌ కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చుకుంది : ప్రభుత్వ విప్ విజయ రమణారావు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ కుటుంబం సొంత ప్యాకేజీలా మార్చుకుందని ప్రభుత్వ విప్‌ విజయ రమణారావు ఆరోపించారు. గురువారం సీ

Read More

'సర్'పై తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం.. మైనార్టీ ఓట్లు తొలగించేందుకు బీజేపీ యత్నం

 సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట, వెలుగు : ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్

Read More

వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య.. సూర్యాపేట , జగిత్యాల , గద్వాల జిల్లాల్లో ఘటనలు

సూర్యాపేట జిల్లాలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త జగిత్యాల జిల్లాలో భర్తను కొట్టి చంపిన భార్య గద్వాల జిల్లాలో యువకుడిని హత్య చేసిన గుర్తు

Read More

ఇండియాకు ఆస్ట్రేలియా యురేనియం.. రెండు దేశాల మధ్య 18 కీలక ఒప్పందాలు

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్&zw

Read More

శంషాబాద్ పరిధిలోని బస్టాప్‌‌లోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు మృతి

గండిపేట, వెలుగు:  శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బస్టాప్‌‌లో బస్సు కోసం వ

Read More

ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    ఎల్‌‌నినో నేపథ్యంలో ఐఎండీ సూచనలు పాటించాలి     నీటి లభ్యతకు అనుగుణంగా జిల్లాలవారీగా సాగు కార్యాచరణ  

Read More

పద్మారావునగ: శబరి ఎక్స్‌‌ప్రెస్‌లో విషం తాగిన మహిళ మృతి...ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు

పద్మారావునగర్​,వెలుగు: శబరి ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలులో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెతో పాటు విషం

Read More

వర్షంలో తడుస్తున్నా టార్పాలిన్లకు అనుమతి ఇవ్వరా..? సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే

న్యూఢిల్లీ: పరీక్షల ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్‌‌

Read More

ఢిల్లీలో కుండపోత వాన.. జన జీవనం అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కుండపోత వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు ముంచెత్త

Read More

మైనార్టీ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    సర్‌‌‌‌పై కాంగ్రెస్ జూమ్ మీటింగ్‌‌లో పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్, మహేశ్‌‌ గౌడ్‌‌

Read More

పోక్సో కేసులో బండి భగీరథ్‌‌కు బెయిల్‌‌

    రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌‌తో మంజూరు చేసిన హైకోర్టు     సాక్షులను కలవద్దని..ఇంటర్వ్యూలు ఇవ్వద్దని షరతులు

Read More

ఏసీబీకి చిక్కిన చొప్పదండి మండల ఇరిగేషన్ ఏఈ..ఉపాధి పనుల కొలతల నమోదుకు లంచం డిమాండ్

కరీంనగర్ క్రైమ్/గంగాధర, వెలుగు : సీసీ రోడ్డు పనులను ఎంబుక్ లో నమోదు చేసేందుకు లంచం తీసుకున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఇరిగేషన్ ఇన్ చార్జి ఏఈని ఏసీబ

Read More

చైనాకు దేశ ప్రయోజనాలు తాకట్టు: మోడీ సర్కార్‎పై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన  కీలక పరిశ్రమలను చైనా చేతుల్లోకి వెళ్లేలా చేస్తూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని కాం

Read More