లేటెస్ట్
రైతులు దళారులను నమ్మి మోసపొవొద్దు : ఎమ్మెల్యే భూపతి రెడ్డి
ఇందల్వాయి, డిచ్పల్లి, వెలుగు: రైతులు పండించిన సన్నాలకు ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
Read Moreఆరు రోజుల్లో 70 బాంబు బెదిరింపులు.. నిందితులను వదలం:ఢిల్లీ పోలీసులు
విమానాలను పేల్చేస్తామని.. బాంబు బెదరింపులకు పాల్పడిన దుండుగుల భరతం పట్టేందుకు పోలీసులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా డెభ్బైసార్లు బాంబుల పె
Read Moreరేవంత్ సార్.. బీఆర్ఎస్ భూకబ్జాదారులను వదలకండి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వరంగల్/ వరంగల్సిటీ, వెలుగు: ''రేవంత్ రెడ్డి సార్.. బీఆర్ఎస్ భూకబ్జాదారులను వదలకండి..
Read Moreమత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
రాయపర్తి, వెలుగు: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. వరంగల్ జిల
Read Moreహిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు...విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ హెచ్చరిక
బోధన్, వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేదిలేదని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో హిందువుల దేవాలయాలు, దేవతల
Read Moreఘోర రోడ్డు ప్రమాదం: బస్సు–టెంపో ఢీ.. 12 మంది మృతి
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మరణించగా... అందులో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు.మృతదేహాలను బారీ ఆసుపత్రి మార్చు
Read Moreఅనాథ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అనాథ బాలలకు విద్య అందించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలనే సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యో
Read Moreడీసీఎం బోల్తా.. 14 ఆవులు మృతి
నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై పశువుల లోడ్తో వెళుతున్న వాహనం బోల్తా పడింది. నార్కెట్పల్లి వివేరా హోటల్ వద్ద బస్సును ఢీకొన్న డీసీఎం బోల్తా ప
Read Moreఢిల్లీలోCRPF స్కూల్ సమీపంలో పేలుడు.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు
దేశ రాజధాని ఢిల్లీలోని CRPF స్కూల్ సమీపంలో పేలుడు కలకలం రేపుతోంది. ఆదివారం ( అక్టోబర్ 20) ఉదయం 7.50 గంటల సమయంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్కూల్
Read Moreప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శన
Read More3 కిలోల బంగారంతో...మణప్పురం గోల్డ్ బ్రాంచ్ మేనేజర్ పరార్
వికారాబాద్ జిల్లాలో ఘటన వికారాబాద్, వెలుగు: కస్టమర్ల నెత్తిపై మణప్పురం గోల్డ్ బ్రాంచ్ మేనేజర్ టోపీ పెట్టాడు. వారు తాకట్టు ప
Read Moreకొలీజియం వ్యవస్థ- సుప్రీంకోర్టు జడ్జీల నియామకం
న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు.. సీజేఐ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వద్దా? అనే అంశంతో వివాదం మొదలైంది.
Read MoreHistory of India: సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలతో సామాజిక చైతన్యం
సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు-సామాజిక చైతన్యం సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన తొలి వ్యక్తి రాజారామ్మోహన్ రాయ్. రాజా రామ్
Read More