లేటెస్ట్

రైతులు దళారులను నమ్మి మోసపొవొద్దు : ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ఇందల్వాయి, డిచ్​పల్లి, వెలుగు: రైతులు పండించిన సన్నాలకు  ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.

Read More

ఆరు రోజుల్లో 70 బాంబు బెదిరింపులు.. నిందితులను వదలం:ఢిల్లీ పోలీసులు

విమానాలను పేల్చేస్తామని.. బాంబు బెదరింపులకు పాల్పడిన దుండుగుల భరతం పట్టేందుకు పోలీసులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా డెభ్బైసార్లు బాంబుల పె

Read More

రేవంత్ సార్.. బీఆర్ఎస్ భూకబ్జాదారులను వదలకండి

వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి వరంగల్/ వరంగల్​సిటీ, వెలుగు: ''రేవంత్ రెడ్డి సార్.. బీఆర్ఎస్ భూకబ్జాదారులను వదలకండి..

Read More

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

రాయపర్తి, వెలుగు: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. వరంగల్ జిల

Read More

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు...విశ్వహిందూ పరిషత్, బజరంగ్​దళ్ హెచ్చరిక

బోధన్, వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేదిలేదని విశ్వహిందూ పరిషత్​, బజరంగ్​దళ్​నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో హిందువుల దేవాలయాలు, దేవతల

Read More

ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు‌‌–టెంపో ఢీ.. 12 మంది మృతి

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మరణించగా... అందులో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు.మృతదేహాలను బారీ ఆసుపత్రి మార్చు

Read More

అనాథ బాలల కోసం భవిష్యజ్యోతి  ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అనాథ బాలలకు విద్య అందించి వారి ఉజ్వల భవిష్యత్​కు బాటలు వేయాలనే సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యో

Read More

డీసీఎం బోల్తా.. 14 ఆవులు మృతి

నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై పశువుల లోడ్​తో వెళుతున్న వాహనం బోల్తా పడింది.  నార్కెట్​పల్లి వివేరా హోటల్​ వద్ద బస్సును ఢీకొన్న డీసీఎం బోల్తా ప

Read More

ఢిల్లీలోCRPF స్కూల్ సమీపంలో పేలుడు.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు

దేశ రాజధాని ఢిల్లీలోని CRPF స్కూల్ సమీపంలో పేలుడు కలకలం రేపుతోంది. ఆదివారం ( అక్టోబర్ 20) ఉదయం 7.50 గంటల సమయంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్కూల్

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  మిర్యాలగూడ, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శన

Read More

3 కిలోల బంగారంతో...మణప్పురం గోల్డ్ బ్రాంచ్ ​మేనేజర్​ పరార్

వికారాబాద్​ జిల్లాలో ఘటన వికారాబాద్, వెలుగు: కస్టమర్ల నెత్తిపై మణప్పురం గోల్డ్  బ్రాంచ్  మేనేజర్  టోపీ పెట్టాడు. వారు తాకట్టు ప

Read More

కొలీజియం వ్యవస్థ- సుప్రీంకోర్టు జడ్జీల నియామకం

న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు.. సీజేఐ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వద్దా? అనే అంశంతో వివాదం మొదలైంది.

Read More

History of India: సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలతో సామాజిక చైతన్యం

సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు-సామాజిక చైతన్యం సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన తొలి వ్యక్తి రాజారామ్​మోహన్​ రాయ్. రాజా రామ్​

Read More