లేటెస్ట్
‘జేఎన్ టీయూ మెరిట్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తాం’
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మెరిట్ రివార్డ్ ప్రోగ్రాంను శుక్రవారం ప్రార
Read Moreచందు నాయక్ను కోర్టులో హాజరుపరచాలి
బషీర్బాగ్, వెలుగు: నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన జనసేన నాయకుడు చందు నాయక్ను హైదరాబాద్ పోలీసులు అక్
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి..సమాజం కోసం ప్రజల్లో చైతన్యం రావాలి
ప్రజలకు మంత్రి సురేఖ పిలుపు హైదరాబాద్ సిటీ, వెలుగు: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్
Read Moreసింగరేణిలో రూ.1,600 కోట్ల స్కామ్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయనే అనుమానాలు
స్టాక్ లో ఉండాల్సిన 40 లక్షల టన్నుల బొగ్గును అప్పనంగా అమ్మేసుకున్నరు కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో రూ.1,6
Read Moreనార్వే చెస్ టోర్నీలో గుకేశ్కు ప్రజ్ఞానంద చెక్
ఓస్లో: ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్&zw
Read Moreవెలుగు ఓపెన్ పేజీ.. అమరుల స్వప్నం సాకారం
తెలంగాణ... ఈ నాలుగు అక్షరాల పదం వెనుక ఎన్నో దశాబ్దాల త్యాగాలున్నాయి. ఉరికొయ్యలను నవ్వుతూ ముద్దాడిన ఎందరో యువకుల నెత్తుటి ధారలు
Read Moreచిన్నారుల కోసం స్మార్ట్ బడులు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా 222 ప్రీప్రైమరీ స్కూళ్లు
ఉమ్మడి జిల్లాలో 222 ప్రీ ప్రైమరీ స్కూళ్లు మంజూరు ప్రత్యేక ఇన్స్ట్రక్టర్లతో బొమ్మలు, ఆటలతో బోధన గ్రామాల్లోనే నర్సరీ, ఎల్
Read Moreకురుమ హాస్టల్ కు భూమి కేటాయించాలి..మంత్రి వివేక్ కు వినతి
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురుమ హాస్టల్, కుల సంఘం భవనం కోసం ఎకరం భూమిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వి
Read Moreమంజీరా నదిలో మునిగి ముగ్గురు మృతి
మృతుల్లో తల్లీకూతురు, కోడలు కామారెడ్డి జిల్లా పిట్లంలో ఘటన పిట్లం, వెలుగు : మంజీరా నదిలో మునిగి ఒకే కుటుంబా
Read Moreఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ఉచ్చులో పడొద్దు : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్/పంజాగుట్ట, వెలుగు: ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బహుజన వర్గాలను మళ్లీ విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష
Read Moreవెలుగు ఓపెన్ పేజీ.. మూడో డిస్కంకు ఊపిరి ఉద్యోగుల సేవలే
తెలంగాణ మూడో విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఆర్పీడీసీఎల్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం
Read Moreపుప్పాలగూడలో 200 ఎకరాలకు హైడ్రా ఫెన్సింగ్..రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి రక్షణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ,ఖాజాగూడ సరిహద్దుల్లో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆక్రమణ
Read Moreత్రిశూలం గుర్తుకే ఓటెయ్యండి...మంత్రి వివేక్ వెంకటస్వామి వల్లే కనీస వేతనాలు పెరిగాయ్
కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు ఇప్పిస్తా జలమండలి ఈయూ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి ముషీరాబ
Read More












