లేటెస్ట్

మా బిడ్డలను తిరిగి ఇయ్యండి..చెరువులో మునిగి చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన బంధువులతో కలిసి రాస్తారోకో

న్యాయం చేస్తామని మంత్రి అడ్లూరి హామీ జగిత్యాల టౌన్, వెలుగు: తమ పిల్లలను తిరిగి ఇవ్వాలని చెరువులో మునిగి చనిపోయిన ఇద్దరు స్టూడెంట్ల తల్లిదండ్రు

Read More

కిన్నెరసాని గేట్ల లీకేజీపై సీడీఎస్ఈ టీమ్ ఆరా..ప్రాజెక్టుల భద్రత స్థిరత్వ సమర్థత పరిశీలన

పాల్వంచ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టును సీడీఎస్ఈ(ప్రాజెక్టుల భద్రత స్థిరత్వ సమర్థత పరిశీలన) బృందం మంగళవ

Read More

భార్యను చంపేసి.. దర్గాలో పడేసి.. పోలీసులకులొంగిపోయాడు..సంగారెడ్డి జిల్లాలో ఘటన

    అనుమానమే హత్యకు కారణం? నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌, వెలుగు: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి క్రూరంగా

Read More

ఇందన్పల్లి ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్..ఆదివాసీ యువకులపై దాడి ఘటనలో..

జన్నారం, వెలగు: కవ్వాల్ టైగర్ జోన్​లోని మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ ఇందన్​పల్లి ఫారెస్ట్ ఇన్​చార్జ్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ

Read More

రైతులకు గుడ్ న్యూస్.. మిడ్ మానేరుకు జలకళ.. కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ లకు ఫుల్ వాటర్

మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్  మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గాయత్రి ప

Read More

‘డబుల్’ ఇండ్ల అర్హులను పారదర్శకంగా గుర్తించాలి : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకతతో నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారు

Read More

మోదీ రెండు దశాబ్దాల ప్రజాదరణకు రెండు వారాల్లో దెబ్బ

సీజేపీ నిరసనలపై ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద  కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనల

Read More

రూ. 3 వేల కోట్ల స్కాం కేసు .. హైదరాబాద్ ,విశాఖలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌ , విశాఖపట్నం లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రూ.3 వేల కోట్లకు పైగా భారీ చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్

Read More

వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం..పాకాల సరస్సుకు తరలింపు

మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో మొసలి కలకలం రేపింది. ఎక్కడినుంచి వచ్చిందోగానీ వ్యవసాయబావిలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన రైతు ఒక్కసారిగా షాక్ కు గురయ్యా

Read More

వనపర్తి జిల్లాలో రూ.474 కోట్ల విలువైన  సీఎంఆర్ వడ్లు స్వాహా!

     రికార్డు స్థాయిలో ధాన్యం కాజేసిన మిల్లర్లు      వసూళ్ల కోసం సివిల్ సప్లై అధికారుల నోటీసులు    &nbs

Read More

ఇక మండల స్థాయిలోనూ ప్రజావాణి..ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీసుల్లో ఫిర్యాదుల స్వీకరణ

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ హైదరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ప్రజావాణి’ కార్యక్

Read More

ఆర్థిక నేరస్తులకు ఏ దేశం అడ్డాగా మారొద్దు..బ్రిక్స్ సదస్సులో డీవోపీటీ కార్యదర్శి రచనా షా

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక నేరాలకు పాల్పడి.. విదేశాలకు పారిపోయే ఆర్థిక నేరస్తులకు ఏ దేశం కూడా సురక్షితమైన ఆశ్రయంగా మారకూడదని కేంద్ర సిబ్బంది, శిక్షణ శా

Read More

గొల్లల వల్ల కురుమలకు నష్టం.. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

 కురుమ యువ చైతన్య వేదిక   అధ్యక్షుడు వెంకటేశ్ పంజాగుట్ట, వెలుగు: గొల్లలతో సంబంధం లేకుండా ప్రత్యేక కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,

Read More