లేటెస్ట్

రిలయన్స్ రూ.2.67 లక్షల కోట్లు కట్టాలి: ట్రిబ్యునల్లో వాదించిన కేంద్ర ప్రభుత్వం

ప్లాన్ ప్రకారం కేజీడీ6 గ్యాస్ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి చేయ

Read More

పాలమూరును 45 టీఎంసీలకు ఎట్ల ఒప్పుకున్నరు ? ఉత్తమ్‌కు రేవంత్‌ గాలి సోకింది.. అన్నీ ఉత్త మాటలే: హరీశ్రావు

ఈ ప్రాజెక్టును కోర్టుల్లో అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డే డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయితున్నా మౌనం ఎందుకు? సొంత శాఖపై పట్టు లేదు.. ఇంకెప

Read More

మేడిగడ్డను పేల్చేశారు: ఆనాడు ఇంజినీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే? : కేటీఆర్

నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నరు సీఎం రేవంత్‌కు బూతులు తప్ప.. సబ్జెక్ట్ తెల్వదు పాత బాస్‌కు కోపం వస్తదనే పాలమూరు

Read More

అగో చిరుత.. అంతా తూచ్!.. ఏఐతో ఫేక్ వార్త సృష్టించిన యువకుడు

బాత్రూమ్​కు వెళ్లి లేట్‌‌గా రావడంతో ఓనర్ కోపడతాడని క్రియేట్ గ్రూపుల్లో సర్క్యూలేట్ కావడంతో జనం భయాందోళన  కేసు నమోదు చేసిన పోలీసు

Read More

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడదాం: మంత్రులు, విప్లతో సీఎం రేవంత్రెడ్డి

అన్నింటిపై అసెంబ్లీలో చర్చిద్దాం.. రెడీగా ఉండండి మంత్రులు, విప్​లతో  సీఎం రేవంత్​రెడ్డి ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్​ఎస్ నానా తంటాలు అం

Read More

చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు తప్పనిసరి : గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన

    పీఆర్, ఆర్డీ డైరెక్టర్​ ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ నిధుల వినియోగం, చెక్కుల జారీపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల

Read More

పీసీసీ ఆదివాసీ చైర్మన్గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఆదివాసీ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ

Read More

రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరికొన్నేళ్లు సాగవచ్చు: డొనాల్డ్ ట్రంప్

పామ్ బీచ్(అమెరికా): రష్యా, ఉక్రెయిన్  మధ్య శాంతి చర్చల కోసం ఆ రెండు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వోలోదిమిర్  జెలెన్​స్కీ మరింత ముందుక

Read More

డ్రగ్స్, గాంజాపై ఈగల్ ఫోర్స్‌‌‌‌ నిఘా..150 మందితో స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ రంగంలోకి

  న్యూ ఇయర్  పార్టీలు జరిగే ప్రాంతాలపై ఫోకస్​ పబ్బులు, హోటల్స్, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లలో తనిఖీలు

Read More

నుమాయిష్ స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై విచారణ చెయ్యాలి..పలువురు స్టాళ్ల నిర్వాహకుల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో నిర్వహించే​ నుమాయిష్ ​స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్

Read More

రూ.13 కోట్ల పార్కు స్థలం సేఫ్

మియాపూర్, వెలుగు: కబ్జాదారుల చెరలో ఉన్న రూ.13 కోట్ల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామ సర్వే నెంబర్ 23లో

Read More

బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మెగా బడ్జెట్​కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల్

Read More