లేటెస్ట్
ఐటీఐ, డిగ్రీ అర్హతతో సి–మెట్లో కొలువులు.. మే 5న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు..
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సి–మెట్) ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ
Read Moreకేంద్ర మంత్రిగా ఉంటూ శవ రాజకీయాలా? : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
బండి సంజయ్పై పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్
Read Moreఆర్గుల్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
13 మందికి గాయాలు ఆర్మూర్, వెలుగు: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర
Read Moreసింగిల్ నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగాలు: నిరుద్యోగ యువతకు కవిత సంచలన హామీ
హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ సభలో నిరుద్యోగ యువతపై మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత హామీల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తన తెలంగాణ రాష్ట్ర సేన (
Read Moreవకీల్పల్లి గనిని సందర్శించిన ఎన్టీపీసీ ఈడీ
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీటూ ఏరియా వకీల్పల్లి గనిలోని కంటిన్యూయస్ మైనర
Read Moreరగిలిన ఠాగూర్ రీమేక్ రైట్స్ రచ్చ: ముందే అడ్వాన్స్ ఇచ్చా.. చిరంజీవి కోసం పట్టుకెళ్ళిపోయారు.. రాజశేఖర్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 'ఖైదీ' ఎలా కీలక మలుపు తీసుకువచ్చిందో, ఇక చిరు సెకండ్ ఇన్నింగ్స్కు ‘ఠాగూర్’ కూడా అదే స్థాయ
Read Moreపాంచజన్యం పేరుతో ఐదు హామీలు..పార్టీ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత ప్రకటన
తెలంగాణ రాష్ట్రసేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్బావ సభలో పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉపాధి,సామాజిక
Read Moreడ్రాగన్కు షాక్: చైనా రిఫైనరీపై ట్రంప్ ఆంక్షలు.. 40 షిప్పింగ్ కంపెనీలపై అమెరికా వేటు
అమెరికా చైనా మధ్య ఆర్థిక యుద్ధం మరోసారి ముదిరింది. ఇరాన్ చమురు ఎగుమతులపై ఉక్కుపాదం మోపే క్రమంలో భాగంగా.. చైనాకు చెందిన అతిపెద్ద ఆయిల్ రిఫైనరీతో పాటు స
Read Moreయువత సైంటిస్టులుగా ఎదగవచ్చు: మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు
రాయికల్, వెలుగు: యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చని మహారాష్ట్ర మాజీ గవ
Read Moreదండకారణ్యంలో పురాతన తాళపత్రాలు
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్య ప్రాంతంలో పురాతన తాళపత్రాలు వెలుగుచూశాయి. అక్కడి ప్రభుత్వం చేపట్టిన ‘జ్ఞా
Read Moreప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి: కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: ప్రజలందరికీ వాస్తవాలు తెలిసేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాలని మంచిర్యాల కలెక్టర్, మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక
Read Moreతాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి.. పవర్ బోర్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
జూబ్లీహిల్స్, వెలుగు: సిటీలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గోదావరి జలాల మళ్లింపు, మల్లన్న సాగర్ పైప్లైన
Read Moreకాసిపేట గనిలో మ్యాన్రైడింగ్ సిస్టమ్.. ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు
కోల్బెల్ట్/నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసీపేట-1ఏ బొగ్గు గనిలో ఏర్పాటుచేసిన మ్యాన్రైడింగ్సిస్టంను శుక్రవారం సింగరేణి డైరెక
Read More













