లేటెస్ట్
ఇరాన్పై వేసే అతి పెద్ద బాంబ్ అదేనా.. ఈ రాత్రి ఇరాన్లో ఏం జరగబోతుంది.. !
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇవాళ రాత్రికి (శనివారం, మార్చి 7, 2026) పీక్స్కు చేరే అవకాశం కనిపిస్తుంది. దీపావళి టపాసుల మాదిరిగా ఇరాన్లో బాంబుల మోత మోగించే
Read Moreచీటింగ్ కేసులో రూ.26.86 కోట్ల ఆస్తులు జప్తు
ఆంధ్రాబ్యాంకు సౌభాగ్య ఇస్పాట్ సంస్థ రూ.46.52 కోట్ల టోకరా రూ.31 కోట్లు చెల్లించకుండా మోసం.. మనీలాండరింగ్ కేసులో ఆస్త
Read Moreప్రగతి ప్రతిగడపకూ చేరాలి : మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి
99 రోజుల కార్యాచరణపై ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశం ఖమ్మం, వెలుగు: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని
Read Moreఅంతరిక్షం నుంచే ఖమేనీ టార్గెట్... ఇరాన్ సుప్రీం లీడర్ పై బ్లూ స్పారో మిసైల్తో ఇజ్రాయెల్ అటాక్
భూ వాతావరణం అంచుకు వెళ్లి.. భూమి మీద ఉన్న లక్ష్యంపై దాడి దీని పొడవు 6.5 మీటర్లు.. బరువు1.9 టన్నులు టెహ్రాన్: ఇజ్రాయెల్– అమ
Read MoreDavid Reddy: మంచు మనోజ్ మూవీలో ఉక్రెయిన్ హీరోయిన్.. మారియా ఫస్ట్ తెలుగు మూవీ ఏంటేంటే?
ఉక్రెయిన్కు చెందిన అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా (Maria Ryaboshapka) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 2వ చిత్రం ‘డేవిడ్ రెడ్డి&rsq
Read Moreకేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే..కళాకారుల పాటలతోనే సాధ్యమైంది : ఎంపీ ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు : ‘తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదు, కళాకారుల పాటలతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది, ఒక్క పా
Read Moreతెలంగాణ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు : వి.నరేందర్రెడ్డి
కొత్తపల్లి, వెలుగు: రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ చైర్మన్ వి.
Read Moreప్రగతి ప్రణాళిక అమల్లో మెదక్ టాప్లో ఉండాలి.. అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి వివేక్
6 గ్యారెంటీల అమలు, ఇందిరమ్మ ఇండ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి సింగూర్ ప్రాజెక్ట్ రిపేర్ల నేపథ్యంలో తాగునీటికి సమస్య లేకుండా చూడాలి ఈ కార్యక్రమం
Read Moreరామగుండం ఎన్టీపీసీలో భద్రత ర్యాలీ
జ్యోతినగర్, వెలుగు: భద్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఎన్టీపీసీ ఆఫీసర్లు సూచించారు. 55వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఎన్టీపీసీ త
Read Moreతాగేందుకు మంచినీళ్లివ్వండి..కాసీపేట-1 బొగ్గుగనిపై సింగరేణి కార్మికుల ధర్నా
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసీపేట-1 సింగరేణి బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికులు తాగేందుకు మంచినీళ్లవ్వాలంటూ డిమాండ్
Read Moreసింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట సెక్యూరిటీ గార్డుల ధర్నా
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న గార్డులు తమకు విధులు కల్పించాలని డిమాండ్
Read Moreరిలయన్స్ పవర్ కేసు.. హైదరాబాద్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ సంస్థపై అక్రమ నగదు చలామణి దర్యాప్తులో భాగంగా ఈడీ శుక్రవారం ముంబై, హైదరాబాద్లో సోదాలు
Read Moreమూడు నెలల్లో 100 మందికి కీమోథెరపీ : డాక్టర్ దేవేందర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గల కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే క్యాన్సర్ చికిత్సలు నిర్మల్ లో అందుబాటులోకి తెచ్చామని
Read More












