లేటెస్ట్

2031 నాటికి 100 కోట్లకు 5జీ యూజర్లు.. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో 2031 చివరి నాటికి  5జీ సబ్‌‌స్క్రిప్షన్ల సంఖ్య 100 కోట్లను దాటుతుందని టెలికం కంపెనీ ఎరిక్సన్ మొబిలిటీ ఓ రిపోర్ట్&z

Read More

పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు : మంత్రి సీతక్క

డిసెంబర్​లో ఎలక్షన్లు ఉంటయ్: మంత్రి సీతక్క కామారెడ్డి, వెలుగు: పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క అన్నారు. వచ్చే డిస

Read More

ఏఐ డేటా సెంటర్ బిజినెస్‌‌ కోసం టీపీజీ, టీసీఎస్ జత

రూ.18 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఇరు కంపెనీలు న్యూఢిల్లీ: ఏఐ డేటా సెంటర్‌‌‌‌ బిజినెస్‌‌ కోసం అమెరికన్ ప్రైవేట

Read More

కర్నాటకలో పొలిటికల్ హీట్.. ఢిల్లీకి డీకే క్యాంప్ ఎమ్మెల్యేలు

పవర్ షేరింగ్ ఒప్పందం అమలు కోసం డిమాండ్   బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంల

Read More

తెలంగాణ మార్కెట్లోకి హోండా ఎలివేట్ ఏడీవీ ఎడిషన్‌

హోండా తన ఎస్​యూవీ ఎలివేట్ ఏడీవీ ఎడిషన్‌ను తెలంగాణ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐ-వీటెక్ ఇంజన్,  కొత్త  సేఫ్టీ ఫీచర్లు, గ్లాసీ బ్లాక్ ఆల్

Read More

కుక్క కాటుతో చనిపోతే రూ.5 లక్షలు

గాయపడితే రూ.5 వేల పరిహారం అందిస్తాం  కర్నాటక ప్రభుత్వం ప్రకటన బెంగళూరు: వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి కర్నాటక ప్రభుత్

Read More

వేరే కులం యువకుడిని ప్రేమించిన కూతురు.. తండ్రి సూసైడ్‌‌..మహబూబ్‌‌ నగర్‌‌ జిల్లా ననాబుపేట మండలంలో ఘటన

నవాబుపేట, వెలుగు : కూతురు వేరే కులం యువకుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్&z

Read More

ఆబ్సెంట్ తోనే 150 మస్టర్ల సర్క్యులర్ జారీ..గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో 40 శాతం మంది కార్మికులు సరిగా విధులకు రాని కారణంగానే  మేనేజ్​మెంట్150 మస్టర్ల సర్క్యులర్​జారీ చేసిందని గుర్

Read More

ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి దూకి టెన్త్ విద్యార్థి సూసైడ్

టీచర్ల మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌‌‌‌ న్యూఢిల్లీ:  టీచర్లు, ప్రిన్సిపల్ వేధించారని టెన్త్ క్లాస్ విద్యార్థి

Read More

స్పీడ్‌‌ గా మేడారం పనులు.. గద్దెల చుట్టూ 12 ఫీట్ల ఎత్తుతో గ్రిల్స్‌‌ ఏర్పాటు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారంలో గద్దెల నిర్మాణం స్పీడ్‌‌గా సాగుతోంది. మేడారం అభివృద్ధిలో భాగంగా ఆలయం చుట్టూ ప్రహరీ విస్తరణతో పాటు

Read More

తెలంగాణ మాదిరి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి సన్న బియ్యం పంపిణీని పరిశీలిస్తా రాష్ట్రానికి సహకారం అందిస్తామని ప్రహ్లాద్ జోషి హామ

Read More

అవినీతికి పాల్పడితే సీరియస్ యాక్షన్ : డీజీపీ శివధర్

కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే ఆపై అధికారులే బాధ్యులు: డీజీపీ శివధర్  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగ

Read More

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఉపేక్షించం..సీపీ సజ్జనార్ వార్నింగ్

బషీర్​బాగ్, వెలుగు: సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆర్టీసీ డ్రైవర్​పై జరిగిన దాడిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిన

Read More