లేటెస్ట్
యూకేలో వ్యక్తి తల నరికేందుకు సూడాన్ దేశస్తుడి యత్నం
నార్త్ ఐర్లాండ్ లో వలసదారులకు వ్యతిరేకంగా చెలరేగిన ఘర్షణలు లండన్: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో వలసదారులకు వ్యతిరేకంగా భారీ
Read Moreఖమ్మం: ప్రతి హామీని అమలు చేస్తున్నాం
ఖమ్మం టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం ఖమ్మ
Read Moreరైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి/ కామేపల్లి, వెలుగు: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి
Read Moreవాహనదారులకు గుడ్ న్యూస్: ఆ పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు.. భారీగా తగ్గనున్న ధరలు
వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన క్రమంలో.. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్
Read Moreమేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క
తాడ్వాయి, వెలుగు : మేడారంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. బుధవారం కలెక్టర్&
Read Moreసర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని ఆరు కుటుంబాల కుల బహిష్కరణ..మెదక్ జిల్లా ఖాసీంపూర్ లో ఘటన
నిజాంపేట, వెలుగు: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఖాసీంపూర్ గ్రామంలో తమను కులం నుంచి బహిష్కరించారని ఆరు కుటుంబాలకు చెందిన బాధితులు బుధవారం మీడియా ఎదుట ఆవే
Read Moreకరీంనగర్: రైతుల ఆదాయాన్ని పెంచేలా ఆఫీసర్లు పనిచేయాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్&
Read Moreచైన్ స్నాచింగ్కు మహిళ యత్నం.. సిద్దిపేటజిల్లా దుబ్బాకలో ఆడదొంగను పట్టుకున్న స్థానికులు
పోలీసులకు అప్పగింత తొగుట(దుబ్బాక), వెలుగు: ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోవడానికి యత్నించిన మహ
Read Moreసంక్షేమ పథకాల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వొద్దు : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు: సంక్షేమ పథకాల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పన
Read Moreఉమ్మడి ఖమ్మం, వరంగల్: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
వెలుగు, నెట్వర్క్: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆఫీసర్లు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిలో భాగంగా బుధవారం ఉమ్మడి
Read Moreఅంకం రాహుల్ మృతిపై విచారణ జరపాలి: బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్
బషీర్&
Read Moreధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద
Read Moreజనగామ: దారి తప్పిన ‘దిక్సూచి’...అవసరానికి మించి బుక్స్ ప్రింటింగ్కు ఆర్డర్స్
జనగామ, వెలుగు: విద్యాశాఖలో 'దిక్సూచి' పేరుతో రూ.లక్షలు దారి మల్లించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. టెన్త్ క్లాస్ స్టూడ
Read More












