
లేటెస్ట్
యూరియా వచ్చేసింది.. జిల్లాకు చేరుకున్న 500 టన్నుల యూరియా
షాపులకు వంద టన్నులు, పీఏసీఎస్లకు 400 టన్నుల పంపిణీ యాదాద్రి, వెలుగు: యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తు
Read MoreUS Open 2025: ముగ్గురు మొనగాళ్లు మళ్ళీ వచ్చారు: యూఎస్ ఓపెన్ సెమీస్లో సిన్నర్.. క్వార్టర్స్లో ఈజీ విక్టరీ
యూఎస్ ఓపెన్ 2025లో ముగ్గురు స్టార్ ప్లేయర్ల హవా కొనసాగుతుంది. నోవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్, జనిక్ సిన్నర్ సెమీస్ లో అడుగుపెట్టారు. గత రెండేళ్లుగ
Read Moreగిగ్ ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఈశ్రామ్ సెంటర్ షురూ
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏర్పాటు హైదరాబాద్, వెలుగు: ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈశ్రామ్ నమోదు కేంద్రం బుధవారం స్ట
Read Moreటీచర్లు నూతన విద్యా విధానంపై దృష్టిపెట్టాలి : ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి
నస్పూర్, వెలుగు: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టీచర్లు నూతన విద్యావిధానంపై దృష్టిపెట్టాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డి సూచించారు.
Read Moreమద్దూరులో కోతుల కలకలం..రెండు రోజుల్లో ముగ్గురిపై దాడి
మద్దూరు, వెలుగు: మద్దూరు పట్టణంలో ఇటీవల కోతుల బెడద ఎక్కువైంది. అడవుల్లో పండ్లు, ఆహారం దొరుకుతున్నా ప్రజలపై దాడులు చేస్తున్నాయి. బుధవారం పట్టణానికి చెం
Read Moreఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అందించాలి : టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా
శాంతినగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించాలని, ఇసుక రవాణా, తరలింపులో ఎలాంటి సమస్యలు రానివ్వమని టీజీఎండీసీ ఎండీ భవేశ్
Read Moreచదువుకుంటేనే మంచి భవిష్యత్తు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: చదువుకుంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం నాగర్ కర్నూ
Read Moreమమ్మల్ని విమర్శిస్తే నీ చరిత్ర బయటపెడతాం
మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ కూచుకుళ్ల ఫైర్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ‘మమ్మల్ని విమర్శిస్తే నీ చరిత్ర బయటపెడతాను’ అని ఎమ్మెల్సీ కూ
Read Moreఆరోగ్య తెలంగాణగా మార్చడానికి కృషి
పాలమూరు, వెలుగు: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల
Read Moreవిదేశాల్లో స్టడీ టూర్లకు సర్కార్ టీచర్లు!
నాలుగు దేశాలకు 4 టీమ్లను పంపించే యోచన ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచేందుకు వినూత్న ఆలోచన సర్కారుకు ప్రతిపాదనలు పంపిన విద్య
Read Moreవిద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
లింగాల, వెలుగు: విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బుధవ
Read Moreతండ్రి మృతి, దొరకని పిల్లల ఆచూకీ
కల్వకుర్తి, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లి గ్రామాని
Read Moreపాలమూరు అభివృద్ధిలో జగదీశ్వర్ రెడ్డి పాత్ర కీలకం : ఎంపీ మల్లు రవి
పాలమూరు, వెలుగు: పాలమూరు అభివృద్ధికి కృషి చేసిన వారిలో స్వర్గీయ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెల
Read More