లేటెస్ట్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 313 గ్రామాల్లో పోలింగ్
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది. మూడు విడతల్లో జరుగుతున్న ఎలక్షన్లకు ఇవాళ్టితో తెర పడనుం
Read Moreఒడిశాలో సింగరేణి పవర్ ప్రాజెక్టులకు 18న ఒప్పందం
2,400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు, 2,500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, వెలుగు: ఒడిశాలో 4,9
Read Moreఐనవోలు మల్లన్నకు అన్నంతో దృష్టి కుంభం
వర్ధన్నపేట (ఐనవోలు)వెలుగు : ఐనవోలు జాతర ఉత్సవాలకు ముందు మల్లికార్జునస్వామికి నిర్వహించే దృష్టి కుంభాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వచ్చే ఏడాది జాతర
Read Moreసిరిసిల్లలో నలుగురు సర్పంచ్లను గెలిపించుకొని హడావుడి చేస్తున్నడు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ మండలంలో కేవలం నాలుగైదు పంచాయతీ సర్
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 386 సర్పంచ్ స్థానాలకు 1,580 మంది పోటీ
ఈ దశలోనైనా పట్టు నిలుపుకోవాలని ప్రధాన పార్టీల ప్రయత్నం జిల్లాలో జోరుగా డబ్బులు, లిక్కర్, చికెన్, మటన్ పంపిణీ కరీంనగర్/జగిత్యాల/సిరిసిల్ల/పెద
Read Moreఅన్నతో గొడవ.. అడ్డొచ్చిన తమ్ముడు మర్డర్: టోలిచౌకి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకిలో వ్యక్తిని హత్య చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యపై సమాజంలో చెడుగా చెబుతూ పరువు తీస్తున్నాడన్న కో
Read Moreయూరియా పంపిణీకి ప్రత్యేక యాప్.. పారదర్శకత తీసుకొచ్చేందుకే రూపకల్పన: అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి
ఇంటి నుంచే బుక్ చేసుకునేలా వెసులుబాటు హైదరాబాద్&zw
Read Moreఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకే మహాత్మా గాంధీ పేరు తొలగించారు : ఎంపీ చామల
కేంద్రంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ
Read Moreపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం..ప్రజా పాలనను ప్రజలు పెద్దఎత్తున దీవిస్తున్నారు
విజన్ డాక్యుమెంట్తో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, వెలుగు : పంచాయతీ ఎన్నికల్ల
Read Moreజనవరి 3 నుంచి టెట్.. 9 రోజుల పాటు 15 సెషన్లలో ఆన్ లైన్ ఎగ్జామ్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పూర్తి స్థాయి షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చేనెల జనవరి 3 నుంచి 20 వరకు ఆన్లైన్లో పరీక్ష
Read Moreథాయ్లాండ్ నుంచి లూథ్రా సోదరుల డిపోర్ట్.. ఢిల్లీలో ల్యాండ్ కాగానే అరెస్ట్
న్యూఢిల్లీ: గోవాలో అగ్ని ప్రమాదం జరిగిన నైట్ క్లబ్&zwn
Read Moreఢిల్లీ పొల్యూషన్ పై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నిరసన
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్నంగా నిరసన తెలిపారు. పొల్యూషన్ నియంత్రణకు పర్యావరణ
Read Moreదేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎన్ని కష్టాలు: అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు
ముంబై: వ్యవసాయంలో నష్టాలు, మొదలు పెట్టిన వ్యాపారం కలిసిరాక మహారాష్ట్రకు చెందిన యువ రైతు అప్పుల పాలయ్యాడు. ఎక్కువ మిత్తీల కారణంగా ఆయన చేసిన రూ. ఒక లక్ష
Read More












