లేటెస్ట్
కొండగట్టుకు సంజయ్ యాత్ర రేపే
కరీంనగర్, వెలుగు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈనెల 14న నిర్వహించబోయే ‘మహా పాదయాత్ర&rsq
Read Moreయాక్షన్ బ్లెండ్ చేసిన లవ్స్టోరీ .. డెకాయిట్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘డెకాయిట్’. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప
Read Moreఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. నలుగురు కార్మికులకు అస్వస్థత
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగలు వ్యాపిం
Read Moreవేములవాడ భీమేశ్వరస్వామి 33 రోజుల ..హుండీ ఆదాయం రూ.2.16 కోట్లు
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 33 రోజుల వ
Read Moreసగానికి పడిపోయిన యూరియా ఉత్పత్తి..వార్ ఎఫెక్ట్తో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ లో తగ్గిన ప్రొడక్షన్
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలై జర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్లో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇరాన్– ఇజ్రాయి
Read More13 ఏళ్లలోపు చిన్నారుల కోసం.. వాట్సాప్లో కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొత్త ఫీచర్&zw
Read Moreప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి సూచించారు. గురువారం నాగర్ కర్నూ
Read Moreఉద్యమకారులను ఆదుకోండి..జిల్లాలవారీగా గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయండి : కోదండరాం, అద్దంకి దయాకర్
మంత్రి పొన్నంకు కోదండరాం, దయాకర్ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ
Read Moreచిప్ల తయారీ పెంచేందుకు రూ.లక్ష కోట్ల ఫండ్!
2–3 నెలల్లో అందుబాటులోకి న్యూఢిల్లీ: లోకల్గా చిప్ల తయారీని పెంచేందుకు ప్రభుత్వం రూ.లక్ష కోట్లత
Read Moreకాలినడకన వెళ్లి వైద్య శిబిరం ఏర్పాటు :
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు ; ములుగు జిల్లా వెంకటాపూర్ మండల గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తి కోయల గిరిజన గూడాలైన తొర్రి చింతలపాడు, రోలు బండ లక్ష్మీ దేవి
Read Moreజమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ
ఎర్రుపాలెం,వెలుగు: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా
Read Moreఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి కేసీఆరే ఆద్యుడని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దేశంలో ఫిరాయింపు
Read Moreప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం టౌన్,వెలుగు : ప్రజల మన్ననలు పొందేలా నాయకులు పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్ర
Read More












