లేటెస్ట్
పోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించండి..ఈసీకి TVK చీఫ్ విజయ్ లేఖ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 17 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది . పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పెంచాలని
Read Moreమే1 నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు
నల్గొండ, వెలుగు : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రి
Read MoreViralVideo: డేటింగ్లో విజయ్ వర్మ.. తమన్నా తర్వాత మరో బ్యూటీ.. ఎవరీ ఆలియా ఖురేషి?
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా భాటియా మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒకప్పుడు ఎంతో చర్చనీయాంశమైంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో మొ
Read Moreకేజీబీవీల్లో సౌకర్యాలు పెంపొందించాలి.. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి
నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కేజీబీవీలను బలోపేతం
Read MoreNTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: బీఈ/బీటెక్ అర్హతతో అద్భుత అవకాశం!
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్
Read Moreనల్లా పైపులైన్లకు మోటార్ బిగిస్తే రూ.5వేలు ఫైన్..జలమండలి అధికారుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీ పరిధిలోని నీటి సరఫరా, లో ప్రెజర్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. సిటీలో మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ కార్యక్రమం
Read Moreఎన్నికల తర్వాత ప్రజలపై పెట్రోల్ బాంబు: లీటరు రూ.120 దాటుతుందా? కోటక్ సంచన రిపోర్ట్
ఈ నెల ఆఖరి నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ముగింపునకు రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు సామాన్యుడి జేబుకు కేంద్ర ప్రభుత్వం మంట పెట్టబోతోందనే
Read Moreరెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల కిటకిట
తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజూ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సుల
Read Moreవాహనాలను ఢీకొట్టిన ట్రక్కు..బొలెరోలో మంటలు.. 11 మంది సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రామాండ్గంజ్ లోయ సమీపంలో ఓ ట్రక్కు అదుపు తప్పి వాహనాలను ఢీ కొట్టడంతో 11 మ
Read Moreవసతి గృహాల్లో రిపేర్లకు చర్యలు.. వార్డెన్లు.. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేయాలి
ఇటిక్యాల, వెలుగు : సాంఘిక సంక్షేమ, గురుకుల, కస్తూర్బా వసతి గృహాల్లో అవసరమైన మైనర్ రిపైర్స్ చేయించేందుకు వార్డెన్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచే
Read Moreఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు
నెట్వర్క్, వెలుగు : ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సమ్మెతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మె
Read Moreరైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనాలి
నకిరేకల్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు. బుధవా
Read Moreబెంగాల్లో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెల్వదు: అమిత్ షా
ఆ పార్టీతో కలిసి మమత నష్టపోవడం ఖాయం: అమిత్షా కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్&
Read More













