లేటెస్ట్
యాదగిరిగుట్టలో 22 నుంచి పవిత్రోత్సవాలు..రెండు రోజులు ఆర్జిత సేవలు రద్దు
24 వరకు మూడు రోజుల పాటు నిర్వహణ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సహా అనుబంధ
Read Moreతెలంగాణలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి : ఎంపీ డీకే అరుణ
మక్తల్, వెలుగు: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మహబూబ్&zwnj
Read Moreజర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కుట్రలు: బండ శ్రీనివాస్
హుజురాబాద్, వెలుగు: రాజకీయంగా కక్షసాధించేందుకే జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కేసులు వేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆ
Read Moreసిద్దిపేట జిల్లా మద్దూరు కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..19 మంది స్టూడెంట్లకు అస్వస్థత
చేర్యాల, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 19 మంది స్టూడెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులోని కేజీబీవీలో ఆదివారం రాత్రి జర
Read Moreపదేళ్లయిన పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇయ్యలె..నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిర్వాసిత రైతుల ఆందోళన
నల్గొండ, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయి పదేళ్లు గడుస్తున్నా తమకు ఉద్యోగ భరోసా కల్పించలేదంటూ నిర్వాసిత రైతులు సోమవా
Read Moreసూర్యాపేట: పరిశ్రమల ముసుగులో 12 ఎకరాలు కబ్జా!..అక్రమ కట్టడాలను కూల్చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు
సూర్యాపేట వెలుగు: పరిశ్రమల ముసుగులో అటవీ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కుల బాగోతం బట్టబయలైంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తాన్&zw
Read Moreకేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. జర్నలిస్టు కాలనీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్
కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ నిబంధనలు ఇవాళ్టి నుంచి (ఆగస్టు 18) అమలులోకి వచ్చాయి. దీంతో ట్రాఫిక్ నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు పోల
Read Moreఆగస్టు 19న ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్ కు పిలుపు
ఆసిఫాబాద్, వెలుగు: పోలీస్ రిక్రూట్ మెంట్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇందుకు నిరసనగా ఈనెల 19న ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్ పాటించాలని తు
Read Moreఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టం.. యువకుడు సూసైడ్... వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ఘటన
నెక్కొండ, వెలుగు : ఆన్లైన్గేమ్స్, బెట్టింగ్ లో భారీ మొత్తంలో నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్జిల్లా నెక్కొండ మండలంలోని మూడుత
Read Moreపెట్టుబడులు, ప్రాజెక్టులన్నీ ఒకే రాష్ట్రానికేనా?..గుజరాత్ కేంద్రీకృత అభివృద్ధిని ప్రశ్నించిన అన్నామలై
చెన్నై: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి విధానం కేవలం గుజరాత్పైనే దృష్టి సారించేలా ఉందంటూ తమిళనాడ
Read Moreఎమ్మెల్యే, పీఏ అవినీతికి తెరలేపారు.. మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపణలు
శంకరపట్నం, వెలుగు: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా చేస్తూ వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని కరీ
Read Moreబీజేపీ మిషన్ 2029..జాతీయ కార్యవర్గంలో భారీ మార్పులు..స్మృతి ఇరానీ, పురందేశ్వరికి కీలక బాధ్యతలు
స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రాంమాధవ్, పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు పీయూష్ గోయల్కు
Read Moreఫూలే, అంబేద్కర్ జీవితాలు స్ఫూర్తిదాయకం : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని
Read More












