లేటెస్ట్
బీసీల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పోరాటం
వరంగల్ సిటీ, వెలుగు: బీసీల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, వారి హక్కుల కోసం ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. గురువారం వరంగల
Read Moreఈ వీకెండ్ కి మూవీకి వెళ్లే ప్లాన్ లో ఉన్నారా.. ? రూ. 99 కే రాజు వెడ్స్ రాంబాయి సినిమా టికెట్లు..
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. శు
Read Moreమొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..
బాలానగర్, వెలుగు : బీటీ రోడ్డు నిర్మాణంలో కనీస క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు రోజులుకే పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తోంది. మహబూబ్&z
Read Moreబంగ్లాదేశ్ లో భూకంపంతో ఊగిపోయిన కోల్ కతా : రోడ్లపైకి జనం పరుగులు
కోల్ కతా సిటీ వణికిపోయింది. భయంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. దీనికి కారణం భూకంపం.. అవును.. భారీ భూకంపం. కాకపోతే ఇది బంగ్లాదేశ్ దేశంలో వచ
Read Moreభార్య, పిల్లలను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష.. వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు
వికారాబాద్, వెలుగు: భార్య, పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన గురు ప్రవీ
Read Moreమీరు ఇన్సూరెన్స్ ఏజెంటా..? అయితే ఈ బ్యాడ్న్యూస్ మీకే..
దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై పన్ను రేటును సున్నాకు తగ్గించిన సంగతి తెలిసిందే. గతంల
Read Moreవిద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి సూచ
Read Moreజీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బీజేపీ ఆందోళన.. కేంద్ర నిధులను వినియోగించాలని డిమాండ్
స్ట్రీట్ లైట్స్, చెత్త సమస్య పరిష్కరించాలని నినాదాలు హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బల్దియాకు ఇచ్చిన నిధులను వినియోగించి నగరంలో సమస్
Read Moreఇందిరమ్మ ఇండ్లను స్పీడప్ చేయాలి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్లపై
Read Moreఅలంపూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో భక్తులు గురువారం తెల్లవారుజామున
Read Moreకమ్యూనిస్టులు ఏకం కావాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్.బోస్
మల్కాజిగిరి, వెలుగు: చీలిపోయిన కమ్యూనిస్టులు ఏకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్.బోస్ పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో బాసర
Read Moreబీజాపూర్ హైవేపై మరో ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు..
బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం (
Read Moreమిల్లుల చుట్టూ రైతుల నెందుకు తిప్పుతున్నరు?..అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
వనపర్తి, వెలుగు: రైతులను మిల్లుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వడ్లు కొన్న వెం
Read More












