లేటెస్ట్

ఓలా, ఉబర్‌‌‌‌కు పోటీగా భారత్ ట్యాక్సీ

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం "భారత్ టాక్సీ" పేరుతో దేశంలోనే తొలి సహకార టాక్సీ సేవను వచ్చే నెల ప్రారంభించనుంది.  ఓలా, ఉబర్‌&z

Read More

ప్రీ–ఐపీఓ రూటు వద్దు.. మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సెబీ ఆదేశం

యాంకర్​ ఇన్వెస్ట్మెంట్లతో మాత్రమే డబ్బులు సేకరించండి  న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఈక్విటీ షేర్ల ప్రీ-ఐపీఓ ప్లేస్‌‌&zw

Read More

గ్రామీణ రోడ్లకు 74 కోట్లు మంజూరు..పీఆర్ ఇంజినీరింగ్ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల రవాణా సౌలతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వివిధ జిల్లాల్లోని 32

Read More

జాబ్ మేళాకు మెగా స్పందన.. 275 కంపెనీలు, 40 వేల మంది నిరుద్యోగులు

 హుజూర్ నగర్ లో  మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో నిర్వహణ ఇయ్యాల్టి నుంచి రెండు రోజులపాటు జాబ్ మేళా  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన&n

Read More

ఆర్ అండ్ బీ శాఖలో ..రూ.100 కోట్ల పెండింగ్ బిల్స్ రిలీజ్

    మంత్రి వెంకట్‌‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన బిల్డర్స్ అసోసియేషన్  హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పరిధి

Read More

నిరుద్యోగులను మోసం చేసిన్రు కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కాంగ్రెస్​నేతలు నిరుద్యోగులను మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు. ఎన్నికల ముందు వేడుకొని.. వ

Read More

చైన్ స్నాచింగ్.. దొరికిన దొంగ

ఉప్పల్, వెలుగు: చైన్​ స్నాచింగ్​కు పాల్పడిన ఓ దొంగను స్థానికులు పట్టుకుని చితకబాది  పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో

Read More

పండుగల టైంలో క్రౌడ్ను ..సమర్థంగా మేనేజ్ చేసినం..దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళి, ఛట్ పండుగల టైంలో సాధారణం కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారని దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) డివిజ

Read More

నిజామాబాద్ లో 151 వైన్ షాపులు.. 4 వేల 288 దరఖాస్తులు... సిండికేట్ అప్లికేషన్లే ఎక్కువ

    రిజర్వ్​ షాపులకు బినామీలు      రెండేండ్ల కింద కంటే తగ్గిన దరఖాస్తులు     అర్బన్​ కంటే పల్

Read More

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభం రూ.1,437 కోట్లు.. రెండో క్వార్టర్లో 14 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబోరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​ (జూలై-–సెప్టెంబర్​) ఫలితాలను ప్రకటించింది. గత సెప్టెంబరుతో పోలిస

Read More

అదనపు కలెక్టర్లకు ‘ఎక్స్-అఫీషియో’ బాధ్యతలు

  అటవీ భూముల సమస్యల పరిష్కారానికి సర్కార్​ కీలక నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అటవీ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక

Read More

మృతుల్లో ఆరుగురు తెలంగాణోళ్లు సీఎం రేవంత్ దిగ్ర్భాంతి

గద్వాల, వెలుగు: కర్నూల్ జిల్లా బస్సు ప్రమాదం దుర్ఘటనపై  సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిప

Read More

మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం : పొన్నం

గాయపడినోళ్లకు2 లక్షల చొప్పున చెల్లిస్తం: పొన్నం హైదరాబాద్, వెలుగు: ఏపీలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ ప్రయాణికుల కుటుంబాలకు రూ.5 లక

Read More