లేటెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో 47 వేల కోట్లతో రైల్వే పనులు,,346 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
కవచ్ 3.2లో 63 స్టేషన్లను కవర్ చేస్తున్నమని వెల్లడి హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని
Read Moreపంచాయతీల కోసం 1,034 కోట్లు ఇచ్చాం.. పది రోజుల్లో జమ చేయకుంటే వడ్డీతో తిరిగివ్వాల్సిందే: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో రామరాజ్య స్థాపనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 15వ ఆర్థిక
Read Moreఅనర్హత పిటిషన్ కేసులో కడియంపై విచారణ క్లోజ్
రేపు దానంపై విచారణ హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ
Read Moreభయం గుప్పిట్లో పాలస్తీనా గ్రామాలు.. పౌరులపై దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ సెటిలర్లు
దుమా: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని పలు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. శనివారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆక్రమిత వెస్ట్
Read Moreమహిళల భద్రతకు కొత్త భరోసా
హైదరాబాద్ పోలీసుల ‘మార్గదర్శక్’ ప్రారంభం ఇదో ప్రజా ఉద్యమంగా మారాలని సీపీ సజ్జనార్ పిలుపు బషీర్బాగ్, వెలుగు: మహిళలు,
Read Moreఅప్పుల బాధ.. ఆన్లైన్ బెట్టింగ్స్.. ఒడిశావాసి గద్వాలలో ఏంచేశాడంటే..!
గద్వాల టౌన్, వెలుగు : అప్పుల బాధ, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య
Read Moreముందు మేల్కొంటేనే.. ముంపు తప్పేది.. వరంగల్కు సమస్యగా మారిన బొందివాగు నాలా
డెవలప్మెంట్ కు రెండేండ్ల కిందటే 158.5 కోట్లు శాంక్షన్ చేసిన ప్రభుత్వం డిజైన్లు ఫైనల్ కాక మొదలుకాని పనులు ఏటా వర్షాకాలంలో మునుగుతున్
Read Moreగల్ఫ్ కుటుంబాల్లో యుద్ధ భయం .. తెలంగాణ నుంచి 15 లక్షలమంది కార్మికులు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి క
Read Moreవిద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ వైద్యం.. నెట్వర్క్ హాస్పిటళ్ల సంఖ్య 253కు పెంపు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్వైద్యం అందాలన్న లక్ష్యంతో తెలంగాణ దక్షిణ విద్యుత్పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) కీలక న
Read Moreఇరాన్తో యుద్ధం.. అమెరికా పెట్టిన ఖర్చు రూ.6,900 కోట్లు.. అయినా సైన్యానికి ఆయుధాల కొరత
న్యూఢిల్లీ: ఇరాన్తో జరుగుతున్న యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం భారీగా పడుతున్నది. పెన్ వార్టన్ బడ్జెట్ మ
Read Moreరాష్ట్రానికి పెనుభారంగా కాళేశ్వరం..హైకోర్టులో ప్రభుత్వం వాదనలు
విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేసినపుడు ఎవరూ ప్రశ్నించలే నివేదిక వచ్చాక సవాల్చేస్తున్నారు ..హైకోర్టులో ప్రభుత్వం వాదనలు విచారణ ఈ నెల
Read Moreమండలి భవన పనులు త్వరగా పూర్తి చేయండి : ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర శాసన మండలి భవన ఫినిషింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సూచించారు. ఈ
Read Moreసెన్సస్ మస్కట్స్ ఆవిష్కరించిన అమిత్ షా..నాలుగు డిజిటల్ సాధనాలను లాంచ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: జనగణన (సెన్సస్) ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు గురువారం సెన్సస్ 2027కు సంబంధించి నాలుగు డిజిటల్ సాధనాలను కేంద
Read More












