లేటెస్ట్

HDFC బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఏటీఎం రూల్స్ మారబోతున్నాయ్ !

న్యూఢిల్లీ: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఏటీఎం క్యాష్​విత్​డ్రాయల్​చార్జీలను వచ్చే నెల నుంచి మార్చుతోంది. ఇప్పటి వరకు కార్డుతో డబ్బు తీసే విషయంలో మాత్రమే పరి

Read More

బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ దందా.. బేగంబజార్లో ముగ్గురు వ్యాపారులు అరెస్ట్

భారీగా నకిలీ టీ పొడి, సర్ఫ్ ప్యాకెట్లు సీజ్ బషీర్​బాగ్, వెలుగు: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ నిత్యావసర సరుకులను అమ్ముతున్న ముగ్గురు వ్యాపారు

Read More

డ్యూటీలో నిర్లక్ష్యం.. ఎస్సై సస్పెండ్

మలక్ పేట, వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఐఎస్ సదన్ ఎస్సై జి. వెంకటేశ్​ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం సస్పెండ

Read More

100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన

పరిగి, వెలుగు : తమ పొలాలకు నీరందించేందుకు 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్ మంజూరు చేయాలని పరిగి మండలం చిగూరాల్​పల్లి అనుబంధ గ్రామమైన కొంకులగడ్డ రైతులు డిమాండ

Read More

మెడికోలకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

మల్కాజిగిరి, వెలుగు: బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఉ

Read More

ములుగు జిల్లాలో మహిళ హత్య కేసులో.. ఇద్దరికి ఏడేండ్ల జైలు

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్​ పరిధిలో 2017లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులకు ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ జి

Read More

ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న పోడు రైతులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులో ఫారెస్ట్​ ఆఫీసర్లు, పోడు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం అటవీ శాఖ అధిక

Read More

యుద్ధం ముసుగులో స్కూల్ పై దాడులా? అటాక్ చేసినవారే సమగ్ర దర్యాప్తు చేయాలి: యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్

యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్ గాజాలో  మానవతా సంక్షోభం తీవ్రమవుతోందని ఆందోళన జెనీవా: ఇరాన్‌‌లోని మినాబ్ నగరంలో బాలిక

Read More

బస్తీ దవాఖానలో ఎక్స్పైరీ మందులు.. విచారణకు ఆదేశించిన హెచ్ఆర్సీ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​రసూల్​పురా బస్తీ దవాఖానలో కాలం చెల్లిన మందులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. దీనిపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ

Read More

ప్రకాశ్ గౌడ్కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : పూలపల్లి రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

గండిపేట, వెలుగు:రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్​ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని బండ్లగూడ జాగీర్ మాజీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్​రెడ్డి

Read More

ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు..? ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది: రాహుల్

ఒక దేశాధినేత హత్యకు ప్రధాన మంత్రి మద్దతు ఇస్తున్నారా? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి  ఇరాన్​పై దాడి.. ఇతర దేశాల

Read More

భారత్కు గ్యాస్ సరఫరా చేయలేం.. ప్రకటించిన ఖతర్

భారత్కు అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారు ఖతర్ గ్యాస్​ సరఫరాను ఆపుతున్నట్టు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం

Read More