లేటెస్ట్

అమిత్ షా స్పీచ్ కాదు.. మాకు ఆన్సర్ కావాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్​షా సభకు రావాలని పిలిచేది ఆయన ప్రసంగం వినడానికి కాదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ రాజధానిలో

Read More

పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం: ఆ ప్రతిపాదనేదీ లేదు.. ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (పీఆర్ఎల్ఐఎస్) కు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింద

Read More

ప్రపంచ పరిణామాలు కంపెనీల లెక్కలను ప్రభావితం చేస్తున్నయ్: హెచ్‌‌ఎంఏ అధ్యక్షుడు శరత్ చంద్ర మారోజు 

నేడు పలు అంశాలపై సంజయ్​ బారు ప్రసంగం   హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచ పరిణామాలు కంపెనీల లెక్కలను ప్రభావితం చేస్తున్నాయని, వాటిని అర్థం చే

Read More

కాలు కోల్పోయిన డ్రైవర్ కు రూ. 50 లక్షల బీమా

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో కాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ మదార్, ఆయన కుటుంబానికి రూ.50 లక్షల బీమా సొమ్మును ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అందించారు. క

Read More

మేడారం తుది దశ పనులను స్పీడప్ చేయండి..అధికారులు సమన్వయంతో పని చేయండి..

సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : మంత్రి సీతక్క తాడ్వాయి/ములుగు, వెలుగు : మేడారం ఆలయంలో తుది దశ పనులను వేగంగా పూర్తి చేయాలని, అన్ని శాఖల అధికారుల

Read More

పార్లమెంట్ స్తంభనకు మోడీ, షాలే కారణం.. సభకు వచ్చేందుకు భయపడుతున్నరు: ఖర్గే

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జు

Read More

రానున్న రోజుల్లో బీఎల్ఏలే కీలకం..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తొలగిపోకుండా చూడాలి

    ఎంపీలు, ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జూమ్ మీటింగ్     పాల్గొన్న మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ హైదరాబాద్

Read More

ఎస్టీ గురుకులాల్లో ‘స్ఫూర్తి’..‘బడిని వదలద్దు – భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను కోల్పోవద్దు’ నినాదంతో ప్రచారం

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు బడికి దూరం కాకుండా, విద్యను కొనసాగించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ఎస్టీ గురుకుల సొసైటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. &l

Read More

రష్యన్ ఆయిల్ హబ్‌‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి

కీవ్‌‌: రష్యాలోని ఆయిల్ రిఫైనింగ్ హబ్‎గా పేరొందిన నిజ్నెకామ్స్క్ సిటీపై ఉక్రెయిన్ భారీ డ్రోన్‌‌ దాడికి తెగబడింది. సోమవారం ఉదయం

Read More

‘శతశాతం’తో విద్యలో విప్లవం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా శతశాతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, మహబూబ

Read More

క్షుద్రపూజలు చేయడం లేదు..భక్తితో వరుణయాగం చేస్తున్నాం: మంత్రి వెంకట్‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కరువు తీరి, రైతులందరికీ సమృద్ధిగా సాగునీరు అందాలనే సదుద్దేశంతోనే భక్తిశ్రద్ధలతో వరుణయాగం నిర్వహిస్తున్నామని, కొంతమందిలా క్

Read More

2027 ఫిబ్రవరిలో తొలి మహిళల చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ.. టైటిల్‌‌పై కన్నేసిన టీమిండియా

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌‌లో తొలిసారి నిర్వహించనున్న ఐసీసీ మహిళల చాంపియన్స్‌‌ ట్రోఫీపై భారత బ్యాటర్‌‌ జెమీమా రోడ్రిగ్స

Read More

కేంద్రం బిల్లులన్నీ ప్రజా వ్యతిరేకం..దేశ ప్రజలను నియంత్రించడం, శిక్షించడంపైనే ఫోకస్‌‌: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

    సభలో మాట్లాడేందుకు అమిత్‌‌షాకు ఎందుకంత భయం?     జులై 20న జరిగిన ఘటనపై యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్&zwn

Read More