లేటెస్ట్

1,052 గ్రామాల్లో ‘ఎస్ హెచ్ జీ’ భవనాలు.. ఒక్కో బిల్డింగ్ నిర్మాణానికి రూ.10 లక్షలు : మంత్రి సీత‌‌‌‌క్క

    ఉపాధి హామీ పథకం నుంచి నిధులు      200 గజాల్లో కనీసం 552 చ.అడుగుల్లో నిర్మించేలా డిజైన్     &nb

Read More

మానేరుపై హైలెవెల్ బ్రిడ్జి..మంథని మండలంలో నిర్మించేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌

1.12 కి.మీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203కోట్లు మంజూరు రెండు జిల్లాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మం

Read More

వరిపైనే గురి..యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు

మహబూబాబాద్​ జిల్లాలో 1,64,124 ఎకరాల్లో వరి సాగు అంచనా 84,261 ఎకరాల్లో మొక్క జొన్న సాగు  మహబూబాబాద్, వెలుగు: యాసంగి సాగుకు అన్నదాతల

Read More

కాకా ఫాలోవర్ ఆవుల బాలనాథం

డెక్కన్ పీట భూమి నిజాం స్టేట్ నడిగడ్డ మీద జన్మించి మాదరి భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన ఆది హిందూ సోపల్ లీగ్ సర్వీస్ లో విద్యార్థి నాయకడిగా ప్రవేశించి

Read More

పిల్లల విక్రయ ముఠా అరెస్టు .. 11 మందిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

ఇద్దరు చిన్నారులను కాపాడి శిశువిహార్‌‌‌‌కు తరలింపు నిందితులకు ‘సృష్టి’ కేసుతో సంబంధం మాదాపూర్, వెలుగు: పిల్ల

Read More

అందరినీ కలుపుకొని పోదాం..ఎన్నికలు ముగిసినయ్.. పంతాలు, పట్టింపులకు పోకండి : సీఎం రేవంత్ రెడ్డి

పక్క పార్టీ నుంచి గెలిచిండని వివక్ష చూపొద్దు ప్రతిఒక్కరూ మన కుటుంబ సభ్యులే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం కొడంగల్ ను​మోడల్​నియోజకవర్గం

Read More

విలువలు నేర్పిన అటల్ జీ.. ఇవాళ( డిసెంబర్ 25) అటల్ బిహారి వాజ్పేయి జయంతి

భారతదేశ  రాజకీయ చరిత్రలో  భారతరత్న అటల్ బిహారి వాజ్​పేయి  గొప్ప రాజకీయవేత్త.  ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి,  రా

Read More

ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి : పల్లా వెంకట్ రెడ్డి

సీపీఐ జాతీయ కార్యదర్శి  పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌లో ఉన్న టీచర్ల సమస్యలను

Read More

అమెరికాలో 30 మంది ఇండియన్లు అరెస్ట్

అమెరికాలో అక్రమంగా ఉంటున్న పట్టుబడిన వారంతా ట్రక్ డ్రైవర్లే న్యూయార్క్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న 49 మందిని  యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజ

Read More

తాలిపేరు ప్రాజెక్టు రిపేర్లకు మోక్షం.. రూ.4 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన సర్కారు

    కుడి, ఎడమ కాల్వల్లో రిపేర్ల కోసం పక్కా ప్రణాళిక     మే నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయం..  భద్రాచలం, వె

Read More

రైతులకు సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. మేజర్ పంచాయతీలకు రూ. 10 లక్షలు.. చిన్న జీపీలకు రూ.5 లక్షలు

మహబూబ్​నగర్​, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే నెలలో సర్పంచులకు స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్​ను రిలీజ్​ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు.

Read More

ఓటు వేయలేదని మందలింపు.. యువకుడు ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా గోపులాపురంలో ఘటన

చేవెళ్ల, వెలుగు : ‘నాకు మీ ఇంట్లో ఒక్కరు కూడా ఓటు వేయలేదు, మీ సంగతి చూస్తా’ అంటూ ఓ సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌

Read More