లేటెస్ట్
బిల్లుపై రాహుల్ ఒక్క ముక్కా మాట్లాడలే..సభను తప్పుదోవ పట్టించేందుకే యత్నించారు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ:లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగితే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ బిల్లు గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదని కేంద్ర మంత్రి
Read Moreఅదానీ ఎంటర్ప్రైజెస్కు రూ.11 వందల 60 కోట్ల నష్టం
అమెరికా ప్రభుత్వానికి సెటిల్మెంట్ కింద రూ.2,644 కోట్లు చెల్లించడంతోనే.. న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్లాగ్&zw
Read Moreతెలంగాణ ఉద్యమంలో అంజన్నకు ముడుపు కట్టినం : మంత్రి పొన్నం ప్రభాకర్
కొడిమ్యాల, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కొండగట్టు అంజన్నకు ముడుపు కట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేసుకున్నారు. గురు పౌర్
Read Moreబీజేపీతో టచ్లో ఉండేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్..బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేసే చాన్స్: బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు: బీజేపీతో టచ్లో ఉండేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
Read Moreఫిన్ఫ్లూయెన్సర్లలో సెబీ రిజిస్ట్రేషన్ ఉన్నది 6 శాతం మందికే..
ప్రతి ముగ్గురిలో ఒకరు అనుమతి లేకుండా స్టాక్స్ రికమండ్ చేస్తున్నారు 37 శాతం మంది స్పాన్సర్లు, బ్రాండ్ల వివరాలను బయటపెట్టడం లేదు 27 శాతం మంది కీల
Read Moreకంగనా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ నిరసనల్లో పాల్గొన్న జెన్జీ యువతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అవమానకరమని మ
Read Moreసాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!
హైదరాబాద్, వెలుగు: AI అనేది సాఫ్ట్వేర్ రంగానికి ఎంత వేగాన్ని ఇస్తుందో, హ్యాకర్లకు కూడా అంతే వేగాన్ని ఇస్తోంది. కాబట్టి డె
Read Moreక్యాతనపల్లి మున్సిపల్లో... కమిషనర్, చైర్పర్సన్ భర్త మధ్య వివాదం
పోలీసులకు పరస్పర ఫిర్యాదులు కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్&zw
Read More‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రముఖ జలపాతాలు ఉరకలేస్తున్నాయి. ములుగు జిల్లాలోని బొగత, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, ఆసిఫాబాద్ జిల్ల
Read Moreఇవాళ (జులై 30 ) సిరిసిల్లలో ‘నేతన్నల’ విగ్రహాల ఆవిష్కరణ..ప్రారంభించనున్న మంత్రులు పొన్నం, తుమ్మల
రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: సిరిసిల్ల నేతన్నలు బట్టలనేసే పనిలో మగ్గంలో ‘నాడే’ అత్యంత కీలకం. రూ.3 కోట్లతో కలెక్టరేట్ వద్ద జంక్షన్&zwn
Read Moreకరీంనగర్ సిటీలో లోకల్ బస్సులు..ఇవాళ (జూలై 30) ప్రారంభించనున్న మంత్రి పొన్నం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో గురువారం నుంచి లోకల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్ సిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర విస్తరించిన నేపథ్యంలో
Read Moreఈ–స్కూటర్లకు 28 వేల అప్లికేషన్లు..తుది ఎంపికను ఆగస్టు 20 లోపు పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రియాంక అల
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1,200 ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేయనున్నామని, 28,045 దరఖాస్తుల
Read Moreప్రకృతి, పులుల సంరక్షణ అందరి బాధ్యత..ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్లోనే : మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: ప్రకృతి పరిరక్షణతో పాటు పులుల సంరక్షణకు అందరూ బాధ్యతగా ముందుకు రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పులుల దినోత్సవ
Read More












