లేటెస్ట్

తెలంగాణకు తక్షణమే డీఏపీ, యూరియా సరఫరా చేయాలి : మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌ 

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌‌కు మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన

Read More

బంగారం ధర రూ.మూడు వేలు డౌన్.. తులం ఎంత ఉందంటే..

న్యూఢిల్లీ:   డాలర్ విలువ బలపడటంతో మంగళవారం ఢిల్లీలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 99.9 శాత

Read More

HMDA ప్లాట్ల వేలం.. ఎకరానికి కనీస ధర రూ.99 కోట్లు.. బంజారాహిల్స్ భూమికి ఎకరం రూ.130 నుంచి రూ.150 కోట్ల వరకూ పలికే ఛాన్స్

మేడిపల్లిలో 68 ప్లాట్లతో షురూ    29 న మోకిలాలో.. జులై 2న బంజారాహిల్స్లో 8 ఎకరాల వేలానికి రెడీ  ఎకరానికి కనీస ధర 99 కోట్లు 

Read More

పల్లె ఆదాయం.. పల్లెకే ! నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు

    పంచాయతీలకు ఏటా రూ.350 కోట్లకుపైగా సొంత ఆదాయం     ఇప్పటివరకు ఆర్థికశాఖ అనుమతితో ట్రెజరీ ద్వారా మంజూరు   

Read More

మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ .. వేలకోట్లు ఖర్చు చేసినా చుక్క నీరు ఇవ్వలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆ పథకం పేరిట బీఆర్ఎస్​ లీడర్లు దందా చేసిన్రు బీఆర్ఎస్​ హయాంలోనే  సింగరేణిలో అవకతవకలు ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన

Read More

వారం పాటు భారీ వర్షాలు.. రాష్ట్రమంతటికీ విస్తరించిన నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

రెండు వారాలుగా స్తబ్దత.. ప్రస్తుతం యాక్టివ్​ మంగళవారం కరీంనగర్​లో  23.6 సెంటీ మీటర్ల వర్షం సోమవారం అర్ధరాత్రి  నుంచి జోరందుకున్న

Read More

పాకిస్తాన్ ఆరోపణలు పటాపంచలు.. భారత్ ఒక్క రఫేల్ కూడా కోల్పోలే..!

న్యూఢిల్లీ: నిరాధార ఆరోపణలు చేయడం.. ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకోవడం పొరుగు దేశం పాకిస్తాన్‎కు అలవాటే. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. ఆపర

Read More

IPL స్టార్ అభిషేక్ పొరెల్‌పై కేసు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి..!

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి పేరుతో మోసం చేశాడని అతడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి

Read More

కీసర గుట్టలో మొక్కలు నాటిన డైరెక్టర్ బలగం వేణు

మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హరితసేన రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, కీసర మాజీ సర్పంచ్ నాయకపు మాధురి

Read More

అద్వానీని కాదని మోదీని ఎంచుకోవడం బాధించింది.. కానీ తప్పలేదు: వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

2014 ఎన్నికల వేళ ఆనాడు ఎల్. కే. అద్వానీ  నాయకత్వం కాదని, మోదీ  నాయకత్వంతో ముందుకు సాగడం వల్లే దేశంలో మూడు సార్లు అధికారంలోకి రాగలిగామన్నారు

Read More

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రపతి

Read More