లేటెస్ట్

సంగారెడ్డి: దమ్ముంటే ఇంటి దొంగ పేరు బయటపెట్టు...జగ్గారెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ సవాల్‌‌

సంగారెడ్డి, వెలుగు: మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతల హస్తం ఉందని,  దమ్ముంటే ఇంటి దొంగల గుట్టు బయట పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా

Read More

అలంపూరు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

అలంపూరు, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.20వేలజరిమానా విధిస్తూ ప్రిన్సిపాల్ డిస్టిక్ అండ్ స్టేషన్స్ కోర్టు జడ్జి శ్రీని

Read More

దుబాయ్ మృతుల కుటుంబాలకు..బుర్జీల్  ప్రతినిధుల ఆర్థికసాయం

జగిత్యాల, వెలుగు: ఇటీవల దుబాయ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు బుర్జీల్  హోల్డింగ్స్  చైర్మన్  డా. షం

Read More

సమన్వయంతో పనిచేయాలి : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించ

Read More

దేశంలో కాంగ్రెస్ కనుమరుగు ఖాయం..బీజేపీకి కాంగ్రెస్ పోటీకాదు

    మెదక్​ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట, వెలుగు: వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్  రాబోయే రోజుల్లో కనుమరుగు అవుతుందని మెదక్  ఎ

Read More

ప్రజాస్వామ్య పరిరక్షణకు సైనికుల్లా పనిచేయాలి : ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్

    ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ రాజన్నసిరిసిల్ల/ వేములవాడరూరల్, వెలుగు: ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిర

Read More

పోలీసులు సీజ్ చేసిన 200 కిలోల గంజాయి దహనం..రామగుండం కమిషనరేట్ పరిధిలో ఘటన

గోదావరిఖని, వెలుగు: రామగుండం కమిషనరేట్​ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో నమోదైన 53 కేసులకు సంబంధించిన రూ.కోటి విలువైన 200.465 కిలోల గంజాయిని శు

Read More

ఆన్ లైన్ లో యూరియా అమ్మకాలతో ఇబ్బందులు...యాప్ను మార్చాలని బీజేపీ నేతల డిమాండ్

వర్ని/ఆర్మూర్/బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్​వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న

Read More

సనత్ నగర్ టిమ్స్ కు 1,142 పోస్టులు.! ఖాళీగా ఉన్న 14 కాలేజీల పోస్టులు టిమ్స్ కు మళ్లింపు

14 కాలేజీల నుంచి రీడిప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా మళ్లింపు నిరుపయోగంగా ఉన్న రెగ్యులర్ పోస్టులతో సర్దుబ

Read More

ఇవాళ(జూన్ 13) తాళ్లకుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ... హాజరుకానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

    ఏర్పాట్లను పరిశీలించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మధుబాబు కేతేపల్లి( నకిరేకల్), వెలుగు:  నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం

Read More

చేనేత కార్మికులను ఆదుకుంటాం : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: చేనేత రంగాన్ని, కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని 3 లక్షల బెడ్‌‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లను కొనుగోలు చేయ

Read More