లేటెస్ట్
కొత్త టెక్నాలజీతో గుండె జబ్బులకు చెక్.. హోలిస్టిక్ లో ‘పల్స్ ఫీల్డ్ అబ్లేషన్’ ప్రారంభం
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలిస్టిక్దవాఖానలో 'పల్స్ ఫీల్డ్ఆబ్లేషన్' అనే గుండె సంబంధిత నూతన టెక్నాలజీని
Read Moreములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ మృతి.. 38 ఏళ్లకే ప్రాణం పోయింది !
లక్నో: సమాజ్వాదీ పార్టీ నేత, దివంగత ములాయం సింగ్ యాదవ్ కొడుకు ప్రతీక్ యాదవ్ బుధవారం చనిపోయాడు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. ఆయనను లక్నోలోని సివిల్
Read Moreబాధ్యతలు చేపట్టిన ఫెడరేషన్ చైర్మన్లు..సీఎంకు తిమ్మప్ప, చంద్రశేఖర్ కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ బీసీ కార్పొరేషన్లకు కొత్తగా ఎన్నికైన చైర్మన్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వాల్మీకి బోయ కో-ఆపరేటివ్ కార్పొరే
Read Moreరైల్ రోకో కేసులో కవితకు సమన్లు..నేడు (మే 13) విచారణకు రావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రైల్ రోకో కేసులో విచారణకు హాజరుకావాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవితకు సికింద్రాబాద్ రైల్వేస్ సెకం
Read Moreగురుకులాల్లో బదిలీల షెడ్యూల్ విడుదల చేయండి..మంత్రి లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేసిన టీజీఏఆర్ఐఈఏ
హైదరాబాద్, వెలుగు: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని టీజీఏఆర్ఐఈఏ ( తెలంగాణ ప్ర
Read Moreకాంగ్రెస్ ది దిగజారుడు రాజకీయం..మోదీ చేసింది సూచనలే.. ఆంక్షలు కాదు: రాంచందర్ రావు
దేశ ప్రయోజనాల కంటే ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యమని విమర్శ హైదరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలను కాంక్షించి చేసిన సూచనలను
Read Moreమే 25 నుంచి మహిళా వారోత్సవాలు..కార్యాచరణ రెడీ చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
4 వేల గ్రామాల్లో మహిళా భవనాల శంకుస్థాపనకు ఏర్పాట్లు హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించనున
Read Moreనేటి (మే13) నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
అటెండ్ కానున్న 3.98 లక్షల మంది స్టూడెంట్లు 889 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు ఉదయం ఫస్టియర్.. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక
Read Moreఇన్స్టాలో ఫొటోలతో మైనర్ల ట్రాప్.. ఒక్కొక్కరుగా బయటకొస్తున్న చంద్రశేఖర్ బాధితులు
జూబ్లీహిల్స్ పోలీసులకు మరో బాలిక ఫిర్యాదు సంపన్న బాలికలకు ప్రేమ పేరుతో వల.. డబ్బులు గుంజి మోసం నిందితుడికి తల్లి, సోదరుడు, మేనమామ స
Read Moreనీట్ రద్దుపై కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌనం.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టిస్తున్న నీట్-యూజీ పరీక్ష రద్దు వ్యవహారంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌనం వహించింది. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణ
Read Moreలక్షలాది మంది కలలను చిదిమేశారు.. పరీక్ష రద్దు.. దేశ యువత భవిష్యత్తుపై జరిగిన పెద్ద నేరం: రాహుల్ గాంధీ
రాత్రనకా, పగలనకా చదివిన విద్యార్థులకు దక్కింది పేపర్ లీక్లే మోదీ అమృత్ కాల్.. దేశానికి విషయుగంగా మారిందని మండిపాటు న
Read Moreపొన్నం వ్యాఖ్యలతో కాంగ్రెస్కు సంబంధం లేదు..అవి పూర్తిగా మంత్రి వ్యక్తిగతం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని పీసీసీ చీఫ్
Read Moreనటుడు నాగార్జున ఫొటోలను వాడుకునే హక్కు ఎవరిచ్చారు?..నటుడి పిటిషన్పై ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫొటోలను వాణిజ్యపరంగా వాడుకోవడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆయన పేరు, చిత్రాలతో
Read More












