లేటెస్ట్

కాటేదాన్ పారిశ్రామికవాడలో పైప్‌‌లైన్ లీకేజీతో వేల లీటర్ల తాగునీరు వృథా

ఓల్డ్‌‌సిటీ, వెలుగు: కాటేదాన్​ పారిశ్రామికవాడలో జలమండలి నిర్లక్ష్యంతో వేల లీటర్ల తాగునీరు వృథాగా పొంగిపోతోందని పద్మశాలీపురం కాలనీ సంక్షేమ సం

Read More

బంజారాహిల్స్‌‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ జైన్ కన్స్ట్రక్షన్స్ ఆఫీసులో భారీ చోరీ

జూబ్లీహిల్స్, వెలుగు: నగరంలోని బంజారాహిల్స్‌‌లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ జైన్ కన్​స్ట్రక్షన్స్ ఆఫీసులో భారీ చోరీ జరిగింది. సంస్థ మేనేజర్ క్

Read More

అక్షర కిరణం.. అందెశ్రీ: జనగీతిక పుస్తకంలో కవుల అక్షరాంజలి!

కలము పట్టాను కరమున కళ్లు తెరచి  పార జూచాను లోకాన్ని పట్టుబట్టి  ప్రజల భావాలే కవితలుగా పల్లవించు  వసుధ వినిపించు నామాట వాక్కులమ్మ&nbs

Read More

ఒక యోధుని అంతరంగం ఆవిష్కరించే.. భగత్ సింగ్ సమగ్ర గ్రంథం

భగత్​సింగ్ పేరు తెలియని భారతీయులుండరు అంటే అతిశయోక్తి కాదు. దేశం కోసం నవ్వుతూ ఉరితాడును ముద్దాడిన ఆ అమరవీరుడి త్యాగం తరతరాలకూ స్ఫూర్తిదాయకం. టోపీ ధరిం

Read More

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ పథకాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

నేలకొండపల్లి, వెలుగు : ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరె

Read More

కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాశీబుగ్గ, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడంతో పాటు వారిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే ర

Read More

సీస పద్యాల్లో రాజకీయాల అసలు రంగు.. అపరిష్కృత పరిష్కారం ఏడుకోలల బాయి

 మనుషులతో మాట్లాడే ఒక సాధారణ మనిషే కవి “A man speaking to men”  విలియం వర్డ్స్ వర్త్ సాధారణ మనిషిలా కంటే కవికి ఎక్కువ గ్రహణ శక్త

Read More

హైదరాబాద్‌‌‌‌లో ఓలా షోరూం ముట్టడి.. ధర్నా

మల్కాజ్‌‌‌‌గిరి, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ నేరెడ్‌‌‌‌మెట్‌‌‌‌ ఓలా ఎలక్ట్రి

Read More

హైదరాబాద్‎లో 93.13 శాతం మందికి పోలియో చుక్కలు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం 93.13 శాతం మంది ఐదేండ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. మొత్తం 5,17,238 మంది ఐ

Read More

రైతులకు సంకెళ్లు వేసిన వాళ్లే..ఇపుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నరు

    మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శ      రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు 

Read More

సికింద్రాబాద్‌‌లో స్టేషన్‌‌లో ఆపరేషన్ అమానత్

పద్మారావునగర్​, వెలుగు: రైళ్లలో ప్రయాణికులు మరిచిపోయిన రూ.29.15 లక్షల విలువైన బంగారు నగలు, నగదును సికింద్రాబాద్ ఆర్‌‌పీఎఫ్, జీఆర్‌&zwnj

Read More

ఆగని గంజాయి రవాణా..;మహబూబ్నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో పెరుగుతున్న విక్రయాలు

ఇతర రాష్ట్రాల కూలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సప్లై యువతే టార్గెట్​గా చైన్ నెట్‌‌వర్క్! పోలీసులకు  సవాల్‌‌గా మారిన

Read More

అమరుల  కుటుంబాలకు అండగా ఉంటాం: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   

చేవెళ్ల, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆదివారం

Read More