లేటెస్ట్
వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ సందీప్కుమార్ ఝా
జనగామ, వెలుగు : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండ
Read Moreస్టాక్ మార్కెట్లకు బైబై.. బాండ్లు, గోల్డ్కు సై.. 197 శాతం పెరిగిన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్
వోలటాలిటీ పెరగడంతో ఈక్విటీలకు దూరంగా ఉంటున్న ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్లోకి ఏప్రిల్లో రూ.2.19 లక్షల
Read Moreఘనంగా దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లిలో దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయంలో సీతారాముల
Read Moreడీమార్ట్ లాభం రూ.656 కోట్లు.. వార్షికంగా 19 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: రిటైలర్ డీమార్ట్ ఆపరేటర్ అవెన్యూ సూపర్మార్ట్స్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఫలితాల్లో రూ.656.6 కోట్ల ని
Read More‘ప్రగతి ప్రణాళిక’ను బాయ్కాట్ చేసిన మల్లారెడ్డి... ప్రోగ్రామ్ లేట్ కావడంపై అసంతృప్తి
కీసర, వెలుగు: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డి శనివారం బహిష్కరించి వెళ్లిప
Read Moreకోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ.5 వేల 423 కోట్లు
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 10 శాతం వృద్ధితో రూ.5,423 కోట్ల లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే సమయంలో లా
Read Moreసనత్నగర్ నుంచి ‘ఔషధి ఎక్స్ప్రెస్’ ప్రారంభం.. కూల్ వెదర్ లో సరుకుల రవాణా
హైదరాబాద్సిటీ, వెలుగు: ఫార్మా కంపెనీలకు సేవలు అందించేం
Read Moreపెంచుతం..కాదు కాదు పెంచం! పెట్రో ధరల పెంపుపై లీకులిస్తూనే, మరోవైపు లేదంటూ ఖండనలు
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. దీని గురించి స్పష్టంగా ఏ విషయమూ చెప్పకుండా దాటవేత ధోరణి అవలంభిస్తోంది. కొన్ని అధికార
Read Moreహరీశ్ రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నరు : విప్ అద్దంకి దయాకర్
విప్లు అద్దంకి, బల్మూరి ఫైర్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా, ప్రతిపక్షంలో ఉండి కూడా బ్లాక్ మెయిల్ రా
Read Moreబోరబండలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్... ముగ్గురికి గాయాలు
జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండలో ఆదివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దమ్మగుడి నగర్&
Read Moreఎల్ఐసీలో 20 శాతం ఎఫ్డీఐకే అనుమతి.. మిగిలిన అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లో 100 శాతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్సూరెన్స్ కంపెనీల్లో 100శాతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను (
Read Moreజనగణనలో కులగణన చేయాల్సిందే : బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు
ఈ ప్రకటన చేశాకే ప్రధాని తెలంగాణకు రావాలి బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ 10న ప్రధాని రాక సందర్భంగా నిరసనలకు పిలుపు &nbs
Read Moreహోటల్కు వెళ్తే జేబు గుల్లే ! ధరలు 15 శాతం వరకు పెరిగే చాన్స్
గ్యాస్ రేటు భారీగా పెరగడమే కారణం ఉద్యోగాలకూ కోతలు ఇప్పటికే చాలా హోటల్స్ బంద్ న్యూఢిల్లీ: హోటళ్లలో, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల కమర్షియల
Read More












