లేటెస్ట్
కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..44 పోస్టులకు 1593 అప్లికేషన్లు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లావ్యాప్తంగా 44 పోస్టులు ఖాళీగా ఉంటే 1593 అప్లికేషన్లు అ
Read MoreTGSRTC బస్ స్టేషన్ లకూ ‘జీపీఎస్’.. పైలెట్ ప్రాజెక్టు కింద జడ్చర్ల బస్ స్టేషన్
స్టేషన్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు బస్సు 500 మీటర్ల దూరంలో ఉండగానే ఆటోమెటిక్ అనౌన్స్మెంట్ ముందస్తు సమాచారం
Read Moreపాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్, వెలుగు: సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా సర్వాయిపేటలో నిర్మిస్తున్న మ్యూజియం, ఇతర పనులను స్పీడప్ చేయాలని రాష్ట్ర బీసీ స
Read Moreఆన్ లైన్ గేమింగ్ కోసమే చోరీ.. హైదరాబాద్లో రూ. 20 లక్షల ఆభరణాల కేసులో ఇద్దరు బాలురు అరెస్టు
చార్మినార్, వెలుగు: రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కలకలం రేపిన భారీ దొంగతనం కేసును టాస్క్ ఫోర్స్ చార్మినార్ జోన్, రెయిన్ బజార్ పోలీసులు సంయ
Read Moreప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి, వెలుగు: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నా
Read Moreకొడిమ్యాల: 20 ఏండ్ల నిరీక్షణకు తెర...భూ పరిహారం కింద రూ.48 లక్షలు అందుకున్న ఏడుగురు రైతులు
ఎమ్మెల్యే సత్యం చొరవతో బాధితులకు న్యాయం కొడిమ్యాల,వెలుగు: ఏడుగురు రైతుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. భూములు కోల్పోయి కష్టాలు పడ
Read Moreఅద్దె గది ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారని ముషీరాబాద్లో బీజేపీ నాయకుడు సూసైడ్
అద్దె గది ఖాళీ చేయాలంటూ మసీదు కమిటీ సభ్యులు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో పద్మారావునగర్, వెలుగు: ముషీరాబాద్లో బీజేపీ నాయకుడు దొడ్ల యాదగ
Read Moreమూడు వారాల్లోగా లొంగిపోండి ..తరుణ్ తేజ్పాల్కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్&z
Read Moreపార్ట్ టైమ్ జాబ్ పేరుతో రూ.14 లక్షలు టోకరా.. హైదరాబాద్ సీతాఫల్ మండిలో సైబర్ మోసం
పద్మారావునగర్, వెలుగు: ఆన్లైన్ పార్ట్టైమ్ ఉద్యోగం, టెలిగ్రామ్ టాస్క్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ ఫిట
Read Moreవిద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యత : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ప్రభుత్
Read Moreప్రాణాలు పోయినా ప్రాజెక్టుకు భూములు ఇవ్వం.. గ్రామసభను బహిష్కరించిన ఉమామహేశ్వర ప్రాజెక్ట్ రైతులు
అచ్చంపేట, వెలుగు: వందల సంవత్సరాలుగా పంటలు సాగుచేస్తూ జీవిస్తున్న పేద రైతుల భూములను ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో బలవంతంగా తీసుకోవడం ఏమిటని,
Read Moreమరాఠీ రూల్ పై కోర్టుకెక్కిన క్యాబ్ డ్రైవర్లు.. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ముదరుతున్న వివాదం
ముంబై: ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాషా పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం మరింత ముదిరింది. ఈ నిబ
Read Moreపాక్ అణు స్థావరం వద్ద మన డ్రోన్ కూలింది!..ఆపరేషన్ సిందూర్ సమయంలో అనుకోని ఘటన : మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడి న్యూఢిల్లీ: గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్లోని అణ్వాయుధ కేంద్రం కిరానా హిల్స్&
Read More












