విదేశం
పీస్ డీల్పై ఇరాన్ లో నిరసనలు..విదేశాంగ శాఖ ఆఫీసు ముందు జనం ఆందోళన
టెహ్రాన్: అమెరికా– ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తుండగా ఇరాన్ లో మాత్రం నిరసన వ్యక్తమవుతోంది. పీస్ డీల్ పేరుతో తమ దేశ
Read Moreఒమన్ తీరంలో నీట మునిగిన భారత నౌక..14 మంది సిబ్బంది సేఫ్.. ఇంజిన్ ఫెయిల్యూరే కారణం: ఇండియన్ ఎంబసీ
కొద్దిసేపటికే సముద్రంలో మునిగిపోయిన షిప్ మస్కట్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. ఒమన్ తీరంలో భా
Read Moreయుద్దం ముగిసింది..ఇరాన్తో డీల్ కుదిరింది..నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగిస్తున్నాం: ట్రంప్ కీలక ప్రకటన
ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్.. ఇరాన్ , అమెరికా యుద్దం ముగిసింది.. నాలుగు నెలల సుదీర్థ మిస్సైల్ పోరాటానికి తెరపడింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుది
Read Moreసినీ రేంజ్లో ప్రమాదం: గాలిల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఆరుగురు మృతి
బ్రెసిలియా: బ్రెజిల్ దేశంలో సినీ రేంజ్లో విమాన ప్రమాదం జరిగింది. రియో డి జెనీరో నగరంలో ఆదివారం (జూన్ 14) ఉదయం రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్
Read Moreచివరి దశలో మళ్లీ పెంట పెట్టకుర్రి: ఇజ్రాయెల్పై ట్రంప్ సీరియస్
వాషింగ్టన్: ఇజ్రాయెల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇరాన్తో శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్న వేళ లెబనాన్ రాజధాని బీ
Read Moreప్రియురాలికోసం..అమెరికా ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన కెనడా మాజీ ప్రధాని ..సోషల్ మీడియాలో బిగ్ డిబేట్!
‘‘ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు’’.. ఇది పాత సినిమాలో ఓ ఫేమస్ సాంగ్.. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఫుట్ మ్యాచ్ చూసిన కెనడా &n
Read Moreభారతదేశ సంస్కరణల ఎక్స్ప్రెస్ ఆగదు.. మాతో కలిసి పని చేసేందుకు రండి: ప్రధాని మోడీ
పారిస్: భారతదేశ 'సంస్కరణల ఎక్స్ప్రెస్' ఆగదని.. అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ దశాబ్దం విప్లవాత్మక మార్పులక
Read Moreఒమన్ తీరంలో మునిగిన భారతీయ నౌక..14 మంది సిబ్బందిని రక్షించిన అమెరికా నౌకాదళం!
ఒమన్ తీరంలో భారత్ కు చెందని నౌక ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సాంకేతిక లోపంలో భారతీయ నౌక ఎంఎస్ వీ విరాట్ 1నౌక మునిగిపోయినట్లు నేవీ అధికారుల
Read Moreఛీ.. మీరేం దోస్తులు..! అమెరికా తీరుపై ఎంపీ శశిథరూర్ ఫైర్
న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దాడికి గురైన నౌకలోని ముగ్గురు భారతీయ సిబ్బంది మృతి చెందడంపై అమెరికా స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ
Read Moreపాక్లో 21 మంది టెర్రరిస్టులు హతం
పెషావర్: పాకిస్తాన్లోని వాయవ్య సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో భద్రతా బలగాలు మెరుపు దాడులు నిర్వహించాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో మూడ
Read Moreభారత నౌకలపై దాడి.. ట్రంప్ ఆరోపణలను ఖండించిన ఇరాన్
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఎంబసీ ఖండించింది. ఈ వ్యాఖ్యల
Read Moreఇవాళ (జూన్ 14) ఇరాన్ తో శాంతి ఒప్పందం...డీల్పై సంతకాలు అయిన వెంటనే అందరికీ హార్మూజ్ జలసంధి ఓపెన్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన గతంలో ఒబామా కుదుర్చుకున్న డీల్కు ఇది భిన్నం ఇరాన్ ఇక ఏ రకంగానూ అణ్వాయుధాలు పొందలేదు ఆ దేశం వద్ద
Read Moreఫ్రాన్స్ వేదికగా ప్రధాని మోడీ, ట్రంప్ భేటీకి ముహూర్తం ఫిక్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ భేటీ కానున్నారు. 2026, జూన్ 17న ఫ్రాన్స్ వేదికగా ఈ కీలక భేటీ జరగనుంది. ఈ విషయాన్ని అమెరిక
Read More












