విదేశం
నేపాల్లో 675కు పెరిగిన మృతుల సంఖ్య.. ఇప్పటికీ లభించని 2,400 మంది ఆచూకీ
దేశ పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్లు కొనసాగుతున్న వరద సహాయక చర్యలు ఇప్పటికీ లభించని 2,400 మంది ఆచూకీ 4,450 మందిని రక్షించిన భద్రతా సిబ్బంద
Read Moreనేపాల్లో మరో రెండు బారియర్ లేక్స్.. తెగితే మళ్లీ జల ప్రళయమే..!
జల ప్రళయం సంభవించిన ప్రాంతంలోనే ఏర్పడినయ్ ఒకటి 47 ఎకరాలు.. మరోటి 27 ఎకరాల్లో విస్తరణ శాటిలైట్ ద్వారా గుర్తించిన హైదరాబాద్ సైంటిస్టు
Read Moreహిమాలయ సునామీకి ముందు.. తర్వాత.. నేపాల్ జీవన చిత్రం!
నేపాల్.. భూతల స్వర్గం లాంటి దేశం. చుట్టూ మంచు కొండలు.. స్వచ్ఛంగా ప్రవహించే హిమానీ నదాలు.. పర్యాటక ప్రాంతాలు.. ప్రకృతితో మమేకమైన జీవితాలు. ఆగస్టు 26 వర
Read Moreమూడేళ్లకే సింహాసనం.. గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉగాండా రాజు 34 ఏళ్లకే హఠాన్మరణం ! టూరో రాజ్యంలో విషాద ఛాయలు..
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సాంప్రదాయ పాలకుడిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉగాండాలోని టూరో రాజ్యపు రాజు ఒయో (Oyo Nyimba Kabamba Iguru Rukidi
Read Moreనేపాల్లో అమానుషం: వరదల్లో కొట్టుకొచ్చిన మహిళ శవంపై బంగారం, లాకర్ చోరీ..
నేపాల్లో వరదలు ఒకవైపు తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగిస్తుంటే, మరోవైపు కొన్ని అమానుష ఘటనలు కలవరపెడుతున్నాయి. విపత్తును కూడా ఛాన్స్ గా భావించి కొ
Read Moreరాకెట్ తో 87వేల లీటర్ల నీళ్లు అంతరీక్షంలో విడిచిన నాసా.. ఆ తర్వాత ఏమైందంటే?
అంతరిక్షంలో మానవుడు దీర్ఘకాలిక ప్రయాణాలు చేయాలన్నా.. చంద్రుడు, అంగారక గ్రహంపై నెలల తరబడి జీవించాలన్నా కేవలం శక్తివంతమైన రాకెట్లు ఉంటే సరిపోదు. వ్యోమగా
Read Moreనేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీస్ CEO గోపీశెట్టి మిస్సింగ్
న్యూఢిల్లీ: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జలప్రళయం వల్ల ఇప్పటికే 600 మందికి పైగా మృత్యువాత పడగా.. వేలాది మంది గల
Read Moreఏ క్షణమైనా మరో జల ప్రళయం రావొచ్చు: నేపాల్కు చైనా డెడ్లీ వార్నింగ్
మొన్నటికి మొన్న వచ్చిన జల ప్రళయానికి నేపాల్ ఇప్పటికీ కోలుకోలేదు.. గల్లంతు అయిన 2 వేల మంది సంగతి తేలలేదు.. సహాయ చర్యలు జరుగుతున్న సమయంలోనే.. నేపాల్ దేశ
Read Moreముందు వద్దని.. ఆ తర్వాత రమ్మని.. విదేశీ సాయం విషయంలో నేపాల్ యూటర్న్
విదేశాల రెస్క్యూ టీంలు.. ముందు వద్దని.. తర్వాత పంపాలని కోరిన నేపాల్ విపత్తు తీవ్రతతో నేపాలీ బృందాలకు కష్టంగా సహాయక చర్యలు అందుకే
Read Moreనేపాల్లో శవాలతో నిండిపోయిన మార్చురీలు
ఖాట్మండు: నేపాల్లో ప్రస్తుతం హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్
Read Moreత్రిశూలి టన్నెల్ నుంచి సేఫ్గా బయటకు 63 మంది ఇండియన్లు
ఖాట్మండు: ఆకస్మిక వరద కారణంగా నేపాల్లోని రసువా జిల్లాలో ఉన్న త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం(టన్నెల్) లోపల ఇంకా సుమారు 100 మంది కార్మిక
Read Moreనేపాల్ నుంచి యూపీకి కొట్టుకొచ్చిన 4 మృతదేహాలు
లక్నో: నేపాల్ వరదల్లో చనిపోయిన నలుగురి మృతదేహాలు శుక్రవారం యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాలోని నదిలో లభించాయి. అవి పూర
Read Moreటిబెట్లో వరదలు.. ఐదుగురు మృతి, 558 మంది గల్లంతు
బీజింగ్: టిబెట్లో వచ్చిన ఆకస్మిక వరదలు గ్యిరాంగ్ కౌంటీలోని పోర్టు ప్రాంతాన్ని ముంచెత్తడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పో
Read More












