
నిజామాబాద్
లింగంపల్లి ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతా : మధన్ మోహన్ రావు
ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లిని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్త
Read Moreఈ ఏడాది నుంచే.. నవోదయ అడ్మిషన్లు .. డైట్ కాలేజీలో క్లాస్ల నిర్వహణ
రూ.45 లక్షలతో రిపేర్లు, సౌకర్యాలు పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణానికి కలిగోట్లో 30 ఎకరాల ల్యాండ్ అలాట్ కేంద్రం ఫండ్స్ ఇవ్వగానే పనులు షురూ
Read Moreప్రమాదం అంచున ప్రయాణం !
కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలంలోని కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లిల మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై వాగులకు అడ్డంగా 2 చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. బీట
Read Moreపోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు
కామారెడ్డి, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 60వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా జడ్జి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద
Read Moreకూరగాయల సాగు చేసుకునేలా చూడండి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన పోడు భూముల్లో అధిక లాభాలు వచ్చే కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసుకునేలా గిరిజనులకు అవగా
Read Moreఇస్సాపల్లి గ్రామంలో యూరియా కోసం రైతుల పాట్లు
మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతులు తంటాలు పడ్డారు. సొసైటీ గోదాం వద్ద చెట్టు కొమ్మలు, రాళ్లను క్యూలో పెట్టారు. బీజేపీ కిసాన
Read Moreబాల్కొండ ఆలయాల్లో చోరీ చేసిన వ్యక్తి రిమాండ్
బాల్కొండ, వెలుగు : పలు ఆలయాల్లో చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ, కమ్మర్ప
Read Moreఇందిరమ్మ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని, ఆర్థిక స్థోమత లేనివారికి రుణాలు ఇప్పించ
Read Moreమద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా .. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో తీర్మానం
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతు
Read Moreకామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు : ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం ఈ ఏడాది 6 నెలల వివరాలు వెల్లడించారు. గతేడాది కంటే
Read Moreవిద్యారంగ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ఎడపల్లి, వెలుగు : విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుర
Read Moreలింగంపేట మండలంలో అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం
15 ఎకరాల అటవీ భూమి స్వాధీనం రేంజ్ ఆఫీసర్ వరుణ్తేజ్ లింగంపేట, వెలుగు : ఫారెస్ట్భూముల ఆక్రమణలపై మంగళవారం అటవీ శాఖ ఆఫీసర్లు ఉక్కుపాదం
Read Moreకాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం : మంత్రి సీతక్క
నిజామాబాద్, వెలుగు: కార్యకర్తలే పార్టీకి బలమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం నగరంలోని ఈవీఎం గార్డెన్లో జరిగిన నిజామాబాద్,
Read More