నిజామాబాద్
ఆర్మూర్ మండలంలోని జడ్పీ బాయ్స్హైస్కూల్ లో..66 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని జడ్పీ బాయ్స్హైస్కూల్లో 1959–60లో టెన్త్ పూర్తి చేసుకున్న నాటి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహ
Read Moreపిట్లంలో కుస్తీ పోటీలు
పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా పిట్లంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలను స్థానిక సర్పంచ్ కుమ్మ
Read Moreనిజామాబాద్ డ్రంకెన్ డ్రైవ్లో రూ.43 లక్షల జరిమానా : సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్పరిధిలో రెండు వారాలపాటు నిర్వహించిన డ్రంకెడ్ డ్రైవ్లో 471 కేసులు నమోదు చేశామని సీపీ సాయిచై
Read More‘ఐస్క్రీమ్ బండ్లకు మా ఊరిలోకి ప్రవేశం లేదు’ : వేంపల్లి గ్రామ పంచాయతీ నిర్ణయం
ముప్కాల్ మండలం వేంపల్లిలో తీర్మానం బాల్కొండ, వెలుగు: ‘పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మా గ్రామంలోకి ఐస్క్రీమ్ బండ్లకు ప్రవేశ
Read Moreబంగారం కోసం .. అత్తను చంపిన కోడలు..కామారెడ్డి జిల్లాలో దారుణం
రంగారెడ్డి జిల్లాలో భోజనం విషయంలో గొడవ, వ్యక్తి హత్య లింగంపేట, వెలుగు : ఓ మహిళ బంగారం కోసం తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసింది. ఈ ఘట
Read Moreఅదుపుతప్పి కిందపడిన బైక్, ముగ్గురు మృతి.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఘటన
లింగంపేట, వెలుగు : బైక్ అదుపుతప్పి కిందపడడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్&zw
Read Moreమున్సి పల్ కమిషనర్, టీపీవో సరెండర్ కు తీర్మానం
కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్మీటింగ్లో కౌన్సిలర్ల నిర్ణయం కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్కమిషనర్ రాజేందర్రెడ్డి, టీప
Read Moreసీడీఎఫ్కు రూ.800 కోట్లు కేటాయింపు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీగా వచ్చే ఫండ్ను నిజామాబాద్కోసం ఖర్చు చేస్త టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ నిజామాబాద్, వెలుగు: స
Read Moreఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తా.. సర్వోదయ తెలంగాణ కోసం ఉద్యమిస్తా : కవిత
హైదరాబాద్: తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీతో రాష్ట్ర రాజకీయాలు మారుస్తానని జాగృతి చీఫ్కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ రామ నవమి సందర్భంగా శుక్ర
Read Moreఆయిల్ పామ్ సాగు లక్ష్యం 7 వేల ఎకరాలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: ఈ ఏడాది 7వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహ
Read Moreనిజామా బాద్, నిర్మల్ జిల్లాలకు పామాయిల్ ఫ్యాక్టరీ : ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి
ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నవీపేట్, వెలుగు: నిజామాబాద్, నిర్మల్ జిల్లాల రైతుల కోసం పామాయిల్ ఫ్యాక్టరీని ప్రభుత్వం కేటాయించిందన
Read Moreబోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలోని ఔట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూ
Read Moreపోతంగల్ చెక్ పోస్ట్ కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
అంత్యక్రియలు చేశాక పోస్టుమార్టం కోటగిరి, వెలుగు: పోతంగల్ చెక్పోస్ట్లోని కిసాన్ ఆగ్రో ఇండస్ట్ర
Read More













