నిజామాబాద్

కొడిచర్లలో ఇసుక మేటల పరిశీలన : రెవెన్యూ అధికారులు

కోటగిరి, వెలుగు: కొడిచర్ల శివారులోని రైతుల పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను మంగళవారం మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు.  సోమవారం పోతంగ

Read More

లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు : న్యాయమూర్తి ఈసంపల్లి సాయిశివ

బోధన్, వెలుగు: లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని బోధన్‌‌‌‌‌‌‌‌ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి ఈసంపల్లి సాయిశి

Read More

సైబర్ నేరాలపై అవగాహన పెంచాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

ఎస్పీ రాజేశ్​చంద్ర పిట్లం, వెలుగు : సైబర్ నేరాలు, ఆన్​లైన్​మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పోలీస్​ అధికారులకు సూచించారు.

Read More

భూ సమస్యలను పరిష్కరించండి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  కామారెడ్డి, వెలుగు :  భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని  కలెక్టర్​ ఆశిష్

Read More

మెడికల్ సీటు సాధించిన విద్యార్థికి సాయం 

బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న అంబేద్కర్ కాలనీకి చెందిన నిరుపేద విద్యార్థి సాయివర్ధన్ మెడికల్ కాలేజీలో సీటు సాధించినందు

Read More

వాలీబాల్ విజేతగా బాన్సువాడ జట్టు

బాన్సువాడ, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీలో బాన్సువాడ జట్టు విజేతగా నిలించింది.  ఆగ్రోస్ చైర్మన్ బాలరాజ్ మహిళా జట్టుకు కప

Read More

కొనుగోళ్లలో స్పీడ్ పెంచండి : డీఆర్డీవో సురేందర్

డీఆర్డీవో సురేందర్​ లింగంపేట, వెలుగు: ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్​ సూచించారు. మంగళవారం లింగంపేట

Read More

కామారెడ్డిలో పోలీసుల తనిఖీలు

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  రైల్వే స్టేషన్,  కొత్త బస్టాండుల్లో  మంగళవారం  పోలీసులు విస్తృతంగా తనిఖీల

Read More

కరప్షన్‌‌ లో ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి నంబర్‌‌ వన్‌‌ ..కమీషన్ల కోసమే కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వట్లే

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌ జగిత్యాల టౌన్, వెలుగు : అవినీతికి పాల్పడడంతో మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి నంబర్&zw

Read More

లారీలు లేక కదలని ధాన్యం.. రవాణాకు సిద్ధంగా 50 వేల బస్తాలు

వెయిట్ లాస్ పేరిట కోతలు పెడుతున్న మిల్లర్లు   లారీ డ్రైవర్ల అక్రమ వసూళ్లు   లింగంపేట పరిధిలో పలు సొసైటీల కేంద్రాల్లో దుస్థితి

Read More

నిజామాబాద్ ప్రగతి ఆసుపత్రిలో.. మహిళ డెడ్ బాడీపై 18 గ్రాముల బంగారం మాయం

నిజామాబాద్: నిజామాబాద్ ప్రగతి ఆసుపత్రిలో దారుణం జరిగింది. మహిళ డెడ్ బాడీపై బంగారం మాయం చేసిన ఘటన కలకలం రేపింది. బంగారం కనిపించకుండా పోవడంతో చనిపోయిన ఆ

Read More

నిజామాబాద్ జిల్లా పోలీస్ ఆఫీస్లో పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు

నిజామాబాద్,  వెలుగు :  జిల్లా పోలీస్ ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన పోలీస్  ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయి.  సీపీ సాయిచైతన్య ఫిర్

Read More

పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు రిమాండ్

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ వీక్లీ బజార్​లో ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్​ చేసి సోమవారం రిమాండ్​కు పంపినట్లు ఎస్​హెచ్​వో

Read More