నిజామాబాద్
పిట్లం SBI ATM లో చోరీ..
కామారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఏటీఎం చొరబడి చోరీ చేసి చేశారు. ఏటీఎం ధ్వంసం చేసి అందులో ఉన్ నగదు దొంగిలించిన ఘటన కామారెడ్డి జిల్లా
Read Moreనిజామాబాద్ జిల్లాలో బస్తీ దవాఖానాలకు సుస్తీ
డాక్టర్లు డుమ్మా.. నర్సులపైనే భారం మెడిసిన్స్ కొరతతో రోగులు పరేషాన్ బోగస్ ఓపీ నమోదుపై డీఎంహెచ్వోకు ఫిర్యాదు నిజామాబాద్, వెలుగ
Read Moreపోతంగల్లో భారీ ఇసుక డంప్ సీజ్
పోతంగల్, వెలుగు : పోతంగల్ మండల కేంద్రంలో భారీ ఇసుక డంప్ సీజ్ చేసినట్లు ఇన్చార్జి తహసీల్దార్ సురేందర్ నాయక్ తెలిపారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంజీరా
Read Moreఆర్మూర్ మండలంలో ఒకేరోజు 35 బోరు మోటర్ల వైర్చోరీ
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలంలో చేపూర్, చేపూర్కాలనీలో గురువారం రాత్రి దొంగలు దాదాపు 35 వ్యవసాయ బావి మోటార్ల నుంచి కాపర్ వైర్లను కత్తిరించి చోరీ చే
Read Moreనిజామాబాద్ జిల్లాలో దొంగల హల్చల్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్ నగరంలోని తాళం వేసిన పలు దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్
Read Moreకామారెడ్డి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్షకు14 సెంటర్లు
కామారెడ్డి టౌన్, వెలుగు : ఈ నెల 18న జరిగే నవోదయ ప్రవేశ పరీక్షకు కామారెడ్డి జిల్లాలో 14 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి ప
Read Moreనిజామాబాద్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. బైకును తప్పించబోయి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. శుక
Read Moreసాయిలు హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఆర్మూర్, వెలుగు : హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీసీపీ గట్టు బస్వారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్మూర్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి
Read Moreమైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు రూ.25 వేలు జరిమానా : ఏసీపీ శ్రీనివాస్
బోధన్, వెలుగు : మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు రూ.25 వేలు జరిమానా తప్పదని ఏసీపీ శ్రీనివాస్హెచ్చరించారు. శుక్రవారం బోధన్పట్టణ శివారులోని ఇం
Read Moreఅపార్ నమోదు వందశాతం పూర్తి చేయాలి : జిల్లా విద్యాధికారి అశోక్
బోధన్, వెలుగు : అపార్ నమోదు వందశాతం పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బోధన్ మండలంలోని ప్రైవేట్, ఎయిడెడ
Read Moreఎత్తొండ సొసైటీలో గోల్మాల్ డీపీవో రిపోర్ట్లో నిగ్గుతేలిన నిజాలు
రూ.8.70 కోట్ల విలువైన సీఎంఆర్ వడ్లు మాయం ఫర్టిలైజర్ అమ్మకాల్లో రూ.44.58 లక్షల తేడా రూ.2.12 కోట్ల బిజినెస్ రికవరీలో అశ్రద్ధ కోటగిరి/నిజా
Read Moreబీర్ బాటిల్లో చెత్త.. వైన్స్ నిర్వాహకులతో గొడవ
పోతంగల్,వెలుగు : పోతంగల్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర వైన్స్లో బీరుకొన్న ఓ వ్యక్తి.. ఇంటికి తీసుకెళ్లి తాగేందుకు ఓపెన్ చేసి చూడగా అందులో చెత్త ఉ
Read Moreకామారెడ్డి జిల్లాలో చైనా మాంజా స్వాధీనం
కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో ఎక్కడైన చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధూశర్మ హెచ్చరించారు. స్పెషల్ పోలీసులు, దేవునిపల్లి పోల
Read More