నిజామాబాద్

వరద బాధితులకు సేవ చేసినందుకు సత్కారం

కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాను ఇంతగా వరదలు ముంచెత్తడం ఎప్పుడూ చూడలేదని, విపత్కర పరిస్థితుల్లో ప్రజల సహకారం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో జిల్లాను స

Read More

ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి : ఎంపీ అర్వింద్

ఎంపీ అర్వింద్​ నిజామాబాద్, వెలుగు: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ఎంపీ అర్వింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవ

Read More

నష్టపోయిన రైతులకు సర్కార్ అండ : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  నవీపేట్: వరదల కారణంగా నష్టపోయిన రైతులకు కాంగ్రెస్​సర్కార్​ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Read More

విపత్తుపై రాజకీయాలు వద్దు : కైలాస్ శ్రీనివాస్రావు

డీసీసీ అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్​రావు   కామారెడ్డి టౌన్​, వెలుగు: భారీ వర్షాల వల్ల జరిగిన కామారెడ్డి జిల్లా విపత్తుపై రాజకీయాలు

Read More

కమ్మరాయ నాలా కబ్జా !

ముంపు భయంతో వణికిపోతున్న ప్రజలు నాలాపై పెరుగుతున్న అక్రమ కట్టడాలు పట్టించుకోని అధికారులు వర్ని, వెలుగు : ఉమ్మడి వర్ని మండలంలో నాలాలు

Read More

అన్యాయంగా చిరుతను చంపేశారు కదయ్యా.. నిజామాబాద్ జిల్లాలో NH 44పై ఘోరం

హైదరాబాద్: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నిజామాబాద్ జక్రాన్ పల్లి మండలం సికిందలాపూర్

Read More

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక

ప్రజలకు అలర్ట్​గా ఉండాలని కలెక్టర్ సూచన   కామారెడ్డి, వెలుగు: జిల్లాలో సెప్టెంబర్ 2 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అలర్

Read More

ఆర్మూర్‌‌‌‌లో గణేశ్ నిమజ్జనానికి సహకరించాలి : సీపీ సాయి చైతన్య

ఆర్మూర్, వెలుగు: గణేశ్​నిమజ్జనోత్సవానికి ప్రజలు సహకరించాలని సీపీ సాయి చైతన్య అన్నారు. ఆదివారం ఆర్మూర్‌‌‌‌లో గూండ్ల చెరువును సీపీ ప

Read More

నిజామాబాద్ నగరంలో ఆకట్టుకుంటున్న వెరైటీ గణేశులు

నగరంలో ఈసారి విభిన్న రూపాల గణేశులు భక్తులకు దర్శనమిస్తున్నారు. పర్యావరణ హితంగా మట్టితో, సహజ పదార్థాలతో రూపుదిద్దుకున్న గణేశ్​విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ

Read More

కన్నాపూర్ మహిళల దూకుడు..ఇండ్ల స్థలాల కోసం అడవిని ఆక్రమించేందుకు యత్నం

5 గంటల హైడ్రామా.. అడ్డుకున్న అధికారులు  లింగంపేట, వెలుగు: మండలంలోని కన్నాపూర్ గ్రామ మహిళలు ఆదివారం అడవిని నరకడానికి యత్నించారు. చెరువు తె

Read More

ఇంత విపత్తు జరిగితే బీజేపీ ఏం చేస్తున్నది?..కేంద్రమే ముందుకొచ్చి నష్టపరిహారం ప్రకటించొచ్చు కదా? : కాంగ్రెస్ఎమ్మెల్సీలు

ప్రజలు అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రజల్నే  దోషులుగా చూపటం కామారెడ్డి ఎమ్మెల్యేకు సరికాదు వరద ప్రాభావిత ప్రాంతాల్లో పర్యటించ

Read More

వామ్మో పాములు.. మంజీరా నదిలో కొట్టుకొస్తున్న విషసర్పాలు, నల్ల తేళ్లు

ఇండ్లు, కొట్టాల్లోకి వస్తుండడంతో భయం గుప్పిట్లో జనం మందర్నా, హున్సా, ఖాజాపూర్​, హంగర్గా, మిట్టాపూర్ ఇతర పల్లెల్లో టెన్షన్​ ​  నిజామాబాద

Read More

వలస కూలీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ..తెలంగాణ ప్రభుత్వం ఎమ్మార్సీ సెంటర్లు ఏర్పాటు

పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద నారాయణపేట జిల్లా కోస్గి మండలం నిజామాబాద్‌‌ జిల్లా సిరికొండ మండలాలు ఎంపిక మారుమూల గ్రామ

Read More