
నిజామాబాద్
అక్టోబర్ 18న బీసీ బంద్ను సక్సెస్ చేయాలి : బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు
కామారెడ్డి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్చట్టబద్ధత కోసం ఈనెల 18న తలపెట్టిన బంద్ను జిల్లాలో సక్సెస్ చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధు
Read Moreసొయా కొనుగోళ్లకు ఎదురుచూపులు.. నిజామాబాద్ జిల్లాలో 37,889 ఎకరాల్లో పంట సాగు
మద్దతు ధర 5,328 కాగా, రూ.4 వేలకు కొంటున్న మహారాష్ట్ర వ్యాపారులు నష్టపోతున్న అన్నదాతలు కేంద్ర సర్కార్సెంటర్లు ప్రారంభించాలని రైతుల విన్నపం 
Read Moreఅప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలి : ఐసీడీఎస్ సీడీపీవో పద్మజ
వర్ని, వెలుగు : అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో పద్మజ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం వర్ని, చందూరు,
Read Moreకల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం : సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్
బోధన్,వెలుగు: మండలంలోని కల్దుర్కిలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు
Read Moreపోలీసులు సేవాభావంతో పని చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డిటౌన్, వెలుగు : బాధ్యత, సేవా భావంతో కూడినది పోలీస్ఉద్యోగమని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి రూరల్ సర్కిల్ను ఎస్పీ తనిఖీ
Read Moreఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. బుధవారం వీడియో
Read Moreఅధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి : ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ హర్షద్
నందిపేట, వెలుగు : డీసీసీ ప్రెసిడెంట్ ఎంపికలో కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాలని ఏఐసీసీ పరిశీలకులు, బెంగులూరు ఎమ్మెల్యే
Read Moreగోశాల షెడ్నిర్మించాలని ఎంపీకి వినతి
నవీపేట్, వెలుగు : మండలంలోని ఫాకిరాబాద్, కోస్లీ లో గోశాల షెడ్నిర్మించాలని గోశాల ప్రతినిధులు ఎంపీ అర్వింద్ కు వినతిపత్రం అందజేశారు. బుధవారం బీజేప
Read Moreకష్టపడే లీడర్కే డీసీసీ పీఠం : రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ కరోల
ఎల్లారెడ్డి ,వెలుగు : కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడే లీడర్కే డీసీసీ ప్రెసిడెంట్పదవి దక్కుతుందని, అందుకే అభిప్రాయ సేకరణ చేపట్టామని ఏఐసీసీ అబ్జర
Read Moreవడ్ల కొనుగోలుకు కంట్రోల్ రూమ్ ప్రారంభం : అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి సివిల్ సప్లయ్ ఆఫీస్లో వడ్ల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను బుధవారం అడిషనల్ కలెక్టర్ వ
Read Moreబీజేపీని అడిగి రిజర్వేషన్ హామీ ఇచ్చారా ? ...నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శలు..
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క బీసీని సీఎంగా చేయని కాంగ్రెస్... బీసీ రిజర్వేషన్ డ్రామ
Read Moreమార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు
కామారెడ్డి జిల్లాలో 18 కొనుగోలు సెంటర్లు క్వింటాల్ ధర రూ.2,400 కామారెడ్డి, వెలుగు : పంట దిగుబడులు రైతుల చేతిలోకి రాగానే మార్కెట్
Read Moreకామారెడ్డిలో జిల్లాలో ఘోర ప్రమాదం: స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. ముగ్గురు స్పాట్ డెడ్
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని 44 వ జాతీయ రహదారిపై టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడి
Read More