నిజామాబాద్
తమ పిల్లలను ఇతరులతో పోల్చొద్దు.. ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి
బోధన్, వెలుగు : తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క పిల్లలతో పోల్చవద్దని, వారికి ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి సూ
Read Moreసోమవారం (ఫిబ్రవరి 9) సాయంత్రం ముగియనున్న మున్సిపల్ ప్రచారం..చికెన్, మద్యం పంచేందుకు సిద్ధమవుతున్న క్యాండిడేట్లు
ఉదయం ప్రచారం, సాయంత్రం ర్యాలీలు, రాత్రి కులసంఘాలతో మీటింగ్లు అభ్యర్థుల పేర్లతో గల్లీల్లో పాటల మోత ప్రచారానికి మార్కులేసుకుంటున్న అ
Read Moreఇందూరులో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు రాబోతుంది : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్,వెలుగు : కార్పొరేషన్ఎన్నికల్లో విజయం సాధించి ఇందూరులో ట్రిపుల్ ఇంజిన్ సర్కారును ఏర్పాటు చేయబోతున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్
Read Moreసమాధానం చెప్పలేక పారిపోతుండు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు : రెండున్నర ఏండ్లలో కామారెడ్డి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక పారిపోతున్నాడని ప్రభు
Read Moreసీఎం రేవంత్రెడ్డి పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్
మున్సిపల్ ఎలక్షన్ కోసం సీఎం రేవంత్రెడ్డి పర్యటన జిల్లాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం స్టేట్ డెలప్మెంట్కు ఇక్కడి నుంచే పునాది
Read Moreకేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్రెడ్డి.కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు .
Read Moreడ్రంక్ అండ్ డ్రైవ్లో 53 మందికి శిక్షలు
కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 53 మందికి కోర్టులు శిక్షలు విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : రక్షక భటులకు రక్షణ ఏది.?
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల వాహనాలను తనిఖీ చేసే క్రమంలో డ్రైవర్ కారుతో చేసిన దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్ర గాయాలపాలై మరణించి
Read Moreవివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను హత్య చేయించిన భార్య
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘటన ఆర్మూర్, వెలుగు : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహ
Read Moreనిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. కేశాపూర్లో భారీ బహిరంగ సభ
రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కేశాపూర్&zwn
Read Moreజక్రాన్పల్లి కస్తూర్బా స్టూడెంట్స్కు అస్వస్థత
ఆర్మూర్, వెలుగు : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకులంలో బుధవారం కొందరు ఇంటర్ స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పులిహో
Read Moreపోలింగ్సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
బాన్సువాడ, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రతి పోలింగ్ సెంటర్లవద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ రాజేశ్చంద్ర పోలీస్అధికారులకు సూ
Read Moreబ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ జాగ్రత్తగా చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు : ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధి
Read More












