నిజామాబాద్
ప్రజల అవసరాలకు సరిపడా తాగునీటి సరఫరా: కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్, వెలుగు: జిల్లాలోని ప్రజల అవసరాలకు సరిపడా సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయాలని నిజామాబాద్కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. బోధన్లోని
Read Moreకామారెడ్డి జిల్లాలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. స్కూల్ తండాకు చెందిన దంపతులు స
Read Moreనిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును లారీ ఢీ కొట్టింది. 2026 ఏప్రిల్ 24న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ
Read Moreర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు : నిజామాబాద్ సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు: ర్యాగింగ్కు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ మెడికల్ కాలేజీలో నిర్
Read Moreఊపందుకున్న ధాన్యం కొనుగోలు.. వడ్ల కొనుగోళ్లలో నిజామాబాద్ టాప్ ..తర్వాతి స్థానాల్లో నల్గొండ, సూర్యాపేట
రాష్ట్రంలో ఐదు లక్షల టన్నులకు చేరువైన కొనుగోళ్లు 4,900కి పైగా సెంటర్లలో 55 వేల మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ రైతుల ఖాతాల్లో &
Read Moreతాండూరులో ఆర్టీసీ సమ్మెకు టెంట్ సామాన్ ఇస్తే కేసు
తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ సమ్మెకు టెంట్హౌస్సామాను ఇచ్చినందుకు పోలీసులు టెంట్హౌస్ఓనర్పై కేసు నమోదు చేశారు. తాండూరులోని
Read Moreసంక్షేమ పథకాలకు ముడి పెట్టడం వల్లే... అక్రెడిటేషన్ కార్డులకు డిమాండ్
అర్హులందరికీ కార్డులు అందజేస్తాం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి
Read Moreవడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : సివిల్ సప్లై కమి షనర్ స్టీఫెన్ రవీంద్ర
సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ ర
Read Moreమక్కలు కొనుగోలు చేయాలి..కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రైతుల రాస్తారోకో
తాడ్వాయి, వెలుగు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్య
Read Moreకొడంగల్ కోఆప్షన్ ఏకగ్రీవం
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం ముగిసింది. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అధ్యక్షతన జరిగి
Read Moreమక్కలు కొనాలంటూ రైతుల ధర్నా
కామారెడ్డి, వెలుగు : మక్కలు, జొన్నలు కొనాలని డిమాండ్&z
Read Moreనిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ లో టీపీసీసీ వద్దకు కోఆప్షన్ పంచాది
కాంగ్రెస్ నుంచి 20 మంది ఆశావహులు ఐదు స్థానాల్లో రెండింటి కోసం మజ్లిస్ పట్టు 21తో ముగ
Read Moreపేపర్ ఏజెంట్లను గిగ్ వర్కర్స్గా గుర్తించాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి స్టేట్కమిటీ నేతల వినతి
నిజామాబాద్, వెలుగు: ప్రతి రోజు న్యూస్పేపర్లను ఇంటింటికీ పంపిణీ చేస్తూ చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్న తమను గిగ్వర్కర్లుగా గుర్తించాలని స్ట
Read More













