నిజామాబాద్

మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే అధికం

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 146 వార్డులు మొత్తం ఓటర్లు 4,92,920 మంది  మహిళలు 2,55,656 మంది, పురుషులు 2,37,219 మంది, ఇతరులు 45  &n

Read More

కామారెడ్డి జిల్లాలో రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

వారసత్వంగా వచ్చిన భూమిని వ్యక్తి పేరున మార్చేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డాడు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్. ఒప్పందం ప్రకారం 50

Read More

ఇదేందయ్యా ఇది: కళ్లకు కాటుక పెట్టి బంగారు గొలుసు మాయం చేసిన మహిళలు

హైదరాబాద్: రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోన్న టెక్నాలజీతో పాటు దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో

Read More

పెద్ద ప్లానింగే.. 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులొస్తాయని భర్తను చంపేసి గుండెపోటు డ్రామా.. ప్రియుడితో కలిసి హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చనుకుంటే..

నిజామాబాద్లో భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. సౌమ్య తన భర్త పల్లటి రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం.

Read More

కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితాలపై లీడర్ల అభ్యంతరాలు

కామారెడ్డి, వెలుగు : ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలను వెలిబుచ్చారు. సోమవారం జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ఆయా పార

Read More

నిజామాబాద్ జిల్లాలో యాసంగికి సరిపడా యూరియా : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్,  వెలుగు:  జిల్లాలో యాసంగి సీజన్​కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్​ ఇలా త్రిపాఠి తెలిపారు.  సోమవారం ఆమె డీసీసీబీ బ్

Read More

ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్​ ప్రాక్టికల్ ఎగ్జామ్స్​ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం ప్రాక్ట

Read More

రుద్రూర్ మండలంలో సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్

వర్ని, వెలుగు : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన చాకలి రాజు సోమవారం సాయంత్రం సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస

Read More

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వాడకం తప్పనిసరి : ఆర్మూర్ ఎంవీఐ రాహుల్

​ఆర్మూర్, వెలుగు : ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, హెల్మెట్ ధరించే వాహనాలు నడిపించాలని ఆర్మూర్​ ఎంవీఐ ఈ. రాహుల్​ కుమార్ అన్నారు. రోడ్డు

Read More

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలి : టి.నాగరాణి

కామారెడ్డిటౌన్, వెలుగు : ట్రాఫిక్ రూల్స్​పై ప్రతి ఒకరూ అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ట

Read More

నిజాంసాగర్ కు రూ.1500 కోట్లు ఇవ్వండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

​ఆర్మూర్, వెలుగు : నిజాంసాగర్​కాల్వల మరమ్మతుల కోసం రూ.1500 కోట్లు మంజూరు చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డిని ఎమ్మెల్యే పైడి రా

Read More

అప్పు ఎగ్గొట్టేందుకు కొట్టి చంపారు!.. మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

ఆర్మూర్​ రూరల్​ సీఐ శ్రీధర్​రెడ్డి వెల్లడి ​నందిపేట, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో అప్పు ఎగ్గొట్టేందుకు మహిళను స్నేహితులే కొట్టి చంపారు. హత్యకు

Read More

కామారెడ్డి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజాంసాగర్​లో రూ.9.97 కోట్లతో ఒకో టూరిజం అభివృద్ధి అసెంబ్లీలో రాష్ర్ట మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాను పర్

Read More