
నిజామాబాద్
ఓ వైపు ఇంటర్ ఎగ్జామ్..మరో వైపు కేటీఆర్ సభ
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పరీక్ష కేంద్రం దగ్గర కేటీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. &
Read Moreకామారెడ్డి జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న కరెంట్
రిపేర్లకు వేలల్లో ఖర్చవుతోందని రైతుల ఆవేదన యాసంగి పంటలు కాపాడుకునేందుకు అగచాట్లు కామారెడ్డి, వెలుగు: కరెంట్ కష్టాలు కామారెడ్డి జిల్లా
Read Moreకంటైనర్లనే దోచిన దొంగలు
రెండు జిల్లాల్లో డ్రైవర్లకు గన్నులు ఎక్కుపెట్టి దోపిడీ బాల్కొండ మండలంలో డ్రైవర్కు కత్తిపోట్లు యూపీ ముఠా పనిగా అనుమానాలు
Read MoreTSPSC పేపర్ లీకేజీనా ? హానీ ట్రాపా? హ్యాకింగా : రేవంత్
టీఎస్ పీఎస్సీ(TSPSC) ఎగ్జామ్ పేపర్ లీక్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ లో
Read Moreచౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నందిపేట మండలం చౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ
Read Moreఆపద సమయంలో అంబులెన్స్ లేక అవస్థలు పడుతున్న రోగులు
ఎమర్జెన్సీ అయితే ప్రైవేట్ అంబులెన్స్లే దిక్కు ఇష్ట మొచ్చినట్లు చార్జి వసూలు చేస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు ‘కొన్ని రోజుల క
Read Moreస్వేచ్ఛను గుంజుకున్న కేసీఆర్కు ఓటమి తప్పదు : రేవంత్ రెడ్డి
స్వేచ్ఛను గుంజుకున్న కేసీఆర్కు ఓటమి తప్పదు సీఎంను బీఆర్ఎస్ నేతలే లైట్ తీసుకుంటున్నరు: రేవంత్ రెడ్డి హైకమాండ్ పరిధిలో డీఎస్ చ
Read Moreవృద్ధుడి సజీవ దహనం
ఆస్తి కోసం చంపారా? బిడ్డలు, మనమడిపై అనుమానాలు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఘటన కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంల
Read Moreఆ మంత్రిని చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినేలా చేస్త: రేవంత్
వచ్చే పదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్య
Read Moreరూ.100 ఇవ్వలేదని ఉరేసుకున్న విద్యార్థిని
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు వంద రూపాయలు ఇవ్వలేదని మైనర్ విద్యార్థిని చున్నితో ఉరేసుకుని ఆత
Read Moreసింగరేణి ఎన్నికలపై ఆర్ఎల్సీ మీటింగ్ నేడు
32 కార్మిక సంఘాలకు పిలుపు కోల్బెల్ట్, వెలుగు : తెలంగాణ ఆరు జిల్లాల్లో 16 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే సింగరేణి
Read Moreఇందూరు జోడో యాత్రకు సీనియర్లు దూరం
జిల్లాలో ప్రారంభమైన రేవంత్రెడ్డి పాదయాత్ర భీంగల్ లింబాద్రి గుట్టపై ప్రత్యేక పూజలు అనంతరం కమ్మర్పల్లిలో రైతులతో ముఖాముఖి
Read Moreకాలి బూడిదైన 550 గట్టలు
కామారెడ్డి, వెలుగు: లింగంపేట మండలం ఎల్లారం సమీపంలోని మోడ్రన్ గోదాంలో శుక్రవారం రాత్రి చెలరేగిన మంటల్లో 2. 75 లక్షల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి.
Read More