నిజామాబాద్

అక్టోబర్ 18న బీసీ బంద్ను సక్సెస్ చేయాలి : బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు

కామారెడ్డి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్​చట్టబద్ధత కోసం ఈనెల 18న తలపెట్టిన బంద్​ను జిల్లాలో సక్సెస్​ చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధు

Read More

సొయా కొనుగోళ్లకు ఎదురుచూపులు.. నిజామాబాద్ జిల్లాలో 37,889 ఎకరాల్లో పంట సాగు

మద్దతు ధర 5,328 కాగా, రూ.4 వేలకు కొంటున్న మహారాష్ట్ర వ్యాపారులు నష్టపోతున్న అన్నదాతలు కేంద్ర సర్కార్​సెంటర్లు ప్రారంభించాలని రైతుల విన్నపం 

Read More

అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలి : ఐసీడీఎస్ సీడీపీవో పద్మజ

వర్ని, వెలుగు :  అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలని ఐసీడీఎస్​ సీడీపీవో పద్మజ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం వర్ని, చందూరు,

Read More

కల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం : సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్

 బోధన్​,వెలుగు: మండలంలోని కల్దుర్కిలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్​ గింజుపల్లి శరత్​ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు

Read More

పోలీసులు సేవాభావంతో పని చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : బాధ్యత, సేవా భావంతో కూడినది పోలీస్​ఉద్యోగమని ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి రూరల్ సర్కిల్​ను ఎస్పీ తనిఖీ

Read More

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. బుధవారం వీడియో

Read More

అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి : ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ హర్షద్

నందిపేట, వెలుగు : డీసీసీ ప్రెసిడెంట్​ ఎంపికలో కాంగ్రెస్​ అధిష్టాన నిర్ణయానికి పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాలని ఏఐసీసీ పరిశీలకులు, బెంగులూరు ఎమ్మెల్యే

Read More

గోశాల షెడ్నిర్మించాలని ఎంపీకి వినతి

నవీపేట్, వెలుగు :  మండలంలోని ఫాకిరాబాద్, కోస్లీ లో గోశాల షెడ్​నిర్మించాలని గోశాల ప్రతినిధులు ఎంపీ అర్వింద్ కు వినతిపత్రం అందజేశారు. బుధవారం బీజేప

Read More

కష్టపడే లీడర్కే డీసీసీ పీఠం : రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ కరోల

ఎల్లారెడ్డి ,వెలుగు :  కాంగ్రెస్​ బలోపేతానికి కష్టపడే లీడర్​కే డీసీసీ ప్రెసిడెంట్​పదవి దక్కుతుందని, అందుకే అభిప్రాయ సేకరణ చేపట్టామని ఏఐసీసీ అబ్జర

Read More

వడ్ల కొనుగోలుకు కంట్రోల్ రూమ్ ప్రారంభం : అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి  సివిల్ సప్లయ్​ ఆఫీస్​లో  వడ్ల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్​ను బుధవారం అడిషనల్ కలెక్టర్​ వ

Read More

బీజేపీని అడిగి రిజర్వేషన్‌‌‌‌ హామీ ఇచ్చారా ? ...నిజామాబాద్‌‌‌‌ ఎంపీ అర్వింద్‌‌‌‌ విమర్శలు..

నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క బీసీని సీఎంగా చేయని కాంగ్రెస్‌‌‌‌... బీసీ రిజర్వేషన్‌‌‌‌ డ్రామ

Read More

మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు

కామారెడ్డి జిల్లాలో 18 కొనుగోలు సెంటర్లు క్వింటాల్ ధర రూ.2,400  కామారెడ్డి, వెలుగు : పంట దిగుబడులు రైతుల చేతిలోకి రాగానే  మార్కెట్

Read More

కామారెడ్డిలో జిల్లాలో ఘోర ప్రమాదం: స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. ముగ్గురు స్పాట్ డెడ్

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని 44 వ జాతీయ రహదారిపై టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడి

Read More