నిజామాబాద్

ఇస్సాపల్లి గ్రామంలో యూరియా కోసం రైతుల పాట్లు

మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతులు తంటాలు పడ్డారు. సొసైటీ గోదాం వద్ద  చెట్టు కొమ్మలు, రాళ్లను క్యూలో పెట్టారు. బీజేపీ కిసాన

Read More

బాల్కొండ ఆలయాల్లో చోరీ చేసిన వ్యక్తి రిమాండ్

బాల్కొండ, వెలుగు : పలు ఆలయాల్లో చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్లు భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ, కమ్మర్​ప

Read More

ఇందిరమ్మ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి  ఆర్మూర్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని, ఆర్థిక స్థోమత లేనివారికి రుణాలు ఇప్పించ

Read More

మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా .. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో తీర్మానం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతు

Read More

కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు.  మంగళవారం ఈ ఏడాది 6 నెలల వివరాలు వెల్లడించారు. గతేడాది కంటే

Read More

విద్యారంగ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు  :  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు : విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందని  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుర

Read More

లింగంపేట మండలంలో అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం

15 ఎకరాల అటవీ భూమి స్వాధీనం  రేంజ్ ఆఫీసర్ వరుణ్​తేజ్​ లింగంపేట, వెలుగు : ఫారెస్ట్​భూముల ఆక్రమణలపై మంగళవారం అటవీ శాఖ ఆఫీసర్లు ఉక్కుపాదం

Read More

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం : మంత్రి సీతక్క

నిజామాబాద్, వెలుగు: కార్యకర్తలే పార్టీకి బలమని  జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం నగరంలోని ఈవీఎం గార్డెన్​లో జరిగిన నిజామాబాద్​,

Read More

యూరియాకు ఫుల్ డిమాండ్ .. నిజామాబాద్ జిల్లాలో సాగు అంచనా 5.60 లక్షల ఎకరాలు

ఇప్పటికే 2.60 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు  75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఇప్పటి వరకు రైతులు కొనుగోలు చేసింది 26 వేల టన్నులు అందుబాట

Read More

కామారెడ్డి జిల్లాలో గడ్డిమందు తాగి దంపతులు సూసైడ్

 ఆర్థిక ఇబ్బందులతో గొడవపడి అఘాయిత్యం   కామారెడ్డి జిల్లాలో ఘటన కామారెడ్డి​, వెలుగు : గొడవపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామార

Read More

స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా : డాక్టర్ రాజశ్రీ

డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్​, వెలుగు: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో రూల్స్​కు విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Read More

డ్రాపౌట్ స్కూల్స్పై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : సర్కార్ స్కూల్స్​ వీడుతున్న డ్రాపౌట్ విద్యార్థులపై  దృష్టి సారించి తిరిగి చేరేలా చొరవ చూపాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి కో

Read More