నిజామాబాద్
సిరికొండ మండలంలో అటవీ భూముల కబ్జాలు ఆపాలని ధర్నా
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో విచ్చలవిడిగా జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ గ్ర
Read More27 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంది : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ కోసం జిల్లాలో 27,203 టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని నిజామాబాద్కలెక
Read Moreగ్రేట్ డెసిషన్ : ఊర్లోని పిల్లలంతా సర్కారు బడికే..బస్సాపూర్ గ్రామసభలో తీర్మానం
బాల్కొండ, వెలుగు: వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పరుగులు తీస్తున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామం భిన్నంగా
Read Moreడ్రైనేజీలో జింక కళేబరం ..చంపేసి పడేశారా? అన్న కోణంలో దర్యాప్తు.. నిజామాబాద్ లో ఘటన
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలోని లలితామహల్ థియేటర్ సమీపంలోని డ్రైనేజీలో సోమవారం జింక కళేబరం కనిపించింది. సుమారు ఏడాది వయస్సు ఉన్న జింక కళేబరాన
Read Moreపార్టీబలోపేతానికి బూత్స్థాయి వ్యవస్థ కీలకం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్స్థాయి వ్యవస్థ అత్యంత కీలకమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. ఆదివారం కామారెడ
Read Moreనిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపుల కలకలం
నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపులు కలకలం రేపాయి. నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థినిపై ట్యూటర్ వేధింపులు పాల్పడటంతో సదరు విద
Read Moreట్యూటర్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ హాస్టల్లో ఘటన
నిజామాబాద్, వెలుగు: ట్యూటర్వేధింపుల కారణంగా నర్సింగ్విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి(18) నిజామాబాద్
Read Moreఅప్పు తీరగానే ఇల్లు కాలబెట్టిండు..అప్పు ఇచ్చిన వారిపై వ్యక్తి దాష్టీకం ..నిజామాబాద్ జిల్లాలో ఘటన
ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఇంటికి నిప్పు ఆర్మూర్, వెలుగు: కుటుంబ అవసరాల కోసం ఓ వ్యక్తి మరొకరి వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు కట్టకప
Read Moreరోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి.. కామారెడ్డి జిల్లాలో ఘటన
కామారెడ్డి, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్కు చెందిన కె.మహే
Read Moreచెన్నూరు ఎస్బీఐ గోల్డ్ లోన్ బాధితులకు ఊరట..బాధితులకు బంగారం అప్పగింత ప్రక్రియ షురూ
చెన్నూరు, వెలుగు: చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్–2 గోల్డ్ లోన్ బాధితులకు బంగారు ఆభరణాలు అప్పగించే ప్రక్రియను బ్యాంకు అధికారులు గురువారం ప్ర
Read Moreఆర్మూర్ చోరీ కేసులో అన్న కొడుకే దొంగ..హైదరాబాద్ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్
ఆర్మూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు 580 గ్రాముల గోల్డ్, రూ.19.33 లక్షల క్యాష్ రికవరీ నిజామాబాద్, వెలు
Read Moreజగిత్యాల జిల్లాలో మరో భోలేనాథ్ బాబా.. అమ్మాయిలను లోబర్చుకోవడం.. సంతానం కలిగిస్తానని మోసం చేయడం..
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బాబా బోలేనాథ్ వ్యవహారం సంచలనంగా మారింది. భక్తి పేరుతో మహిళలను లోబర్చుకోవడం.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం మొద
Read Moreఒకరిని కాపాడేందుకు వెళ్లి మరొకరు.. నీళ్లలో మునిగి నలుగురు మృతి..ములుగు జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్లో మరో ఇద్దరు
వెంకటాపురం, వెలుగు : బావిలో పడిన యవకుడిని కాపాడే ప్రయత్నంలో ప్రమావదశాత్తు ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామ
Read More












