నిజామాబాద్

కామారెడ్డి జిల్లాలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల భారీ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు బీబీపేట మండలం, జనగామకు చెందిన వ్యాపారి తిమ్మయ్యగారి సుభాష

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగంగా పెంచాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తన ఛాం

Read More

గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు:  గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఎస్పీ రాజేశ

Read More

అస్తవ్యస్త డ్రైనేజీలతోనే.. కామారెడ్డి ఆగమాగం..వాగుపై కబ్జాలు.. ఇండ్లల్లోకి వరద నీరు

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పట్టణమంతా అతలాకుతలం గంటల తరబడి జలదిగ్బంధంలోనే జనం ధ్వంసమైన రోడ్లు.. నిలిచిన రాకపోకలు పెద్ద డ్రైనేజీలు నిర్మిస్తేన

Read More

ప్రజావాణికి 120 ఫిర్యాదులు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​కలెక్టరేట్‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 74 ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్ వినయ్ కృష్ణా

Read More

రక్తదానం జీవితంలో భాగం కావాలి : సీపీ సాయిచైతన్య

సీపీ సాయిచైతన్య  నిజామాబాద్​, వెలుగు: ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడే రక్తం దానం చేయడం ప్రజలు జీవితంలో భాగం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించ

Read More

బ్రిడ్జిలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి : ఆశిష్ సంగ్వాన్

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ కామారెడ్డి, వెలుగు : వరదలకు దెబ్బతిన్న బ్రిడ్జిలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు స

Read More

సీపీఎస్ రద్దుకు వర్సిటీ బోధకుల వినతి

నిజామాబాద్​, వెలుగు:  తెలంగాణ వర్సిటీ బోధకులు అసోసియేషన్ (టూటా) ప్రెసిడెంట్ డాక్టర్ పున్నయ్య సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల

Read More

నిజాంసాగర్‌‌‌‌తో సరిపడా సాగునీరు : పోచారం శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి   నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, నిజాంసాగ

Read More

వరద బాధితులకు సేవ చేసినందుకు సత్కారం

కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాను ఇంతగా వరదలు ముంచెత్తడం ఎప్పుడూ చూడలేదని, విపత్కర పరిస్థితుల్లో ప్రజల సహకారం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో జిల్లాను స

Read More

ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి : ఎంపీ అర్వింద్

ఎంపీ అర్వింద్​ నిజామాబాద్, వెలుగు: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ఎంపీ అర్వింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవ

Read More

నష్టపోయిన రైతులకు సర్కార్ అండ : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  నవీపేట్: వరదల కారణంగా నష్టపోయిన రైతులకు కాంగ్రెస్​సర్కార్​ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Read More

విపత్తుపై రాజకీయాలు వద్దు : కైలాస్ శ్రీనివాస్రావు

డీసీసీ అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్​రావు   కామారెడ్డి టౌన్​, వెలుగు: భారీ వర్షాల వల్ల జరిగిన కామారెడ్డి జిల్లా విపత్తుపై రాజకీయాలు

Read More