నిజామాబాద్
నిజామాబాద్లో ట్రాన్స్ జెండర్ల అయ్యప్ప మాలధారణ !
నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప ఆలయంలో జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలధారణ చేశారు. దేవాలయంలో గురు
Read Moreకానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇన్స్రెన్స్ చెక్కులు
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ఇద్దరు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు  
Read Moreపోటాపోటీగా చెరువులో చేప పిల్లలు విడుదల
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని గూండ్ల చెరువులో సోమవారం చేప పిల్లలను వదిలారు.ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి చేప పిల్లలను వదిలిన కొద్ద
Read Moreసర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలు : ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్ రెడ్డి నస్రుల్లాబాద్, వెలుగు : సర్కార్ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే పోచారం శ్
Read Moreసైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు భేష్
బోధన్ లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి విద్యార్థులను అభినందించి, రాష్ట్ర, జాతీయస్
Read Moreఆడబిడ్డలకు సర్కారు సారె : షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు : మహిళల ఆర్థిక ఉన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం దోమకొండలో ఇం
Read Moreవడ్డీలేని రుణాలు రూ.23 కోట్లు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని 21,996 స్వయం సహాయ సంఘాలకు రూ.23.26 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరయ్యాయని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం
Read Moreఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ
నస్రుల్లాబాద్, వెలుగు: మండలంలోని బొప్పాస్పల్లి గ్రామంలో సోమవారం కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
Read Moreవేధింపులు తాళలేక.. భర్తను చంపిన భార్యలు..నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ఘటన
బాల్కొండ, వెలుగు : వేధింపులు తట్టుకోలేక ఇద్దరు భార్యలు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం దేవ
Read Moreఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. స్వామి అనే వ్యక్తి హైద
Read Moreనిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మహిళలకు 486 స్థానాలు..సర్పంచ్ పదవుల్లో సగం వారికే
నిజామాబాద్జిల్లాలో 244, కామారెడ్డి జిల్లాలో 242 మూడు విడతల్లో పంచాయతీ పోరు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు నిజామాబాద్/కామారెడ్డి, వ
Read Moreనిజామాబాద్ జిల్లాలో పీడీఎస్యూ మహాసభను విజయవంతం చేయాలి : కర్క గణేశ్
బోధన్, వెలుగు : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 25న జరిగే 23వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేశ్ పిలుపు
Read Moreకామారెడ్డి జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఫైనల్
నోటిఫికేషనే తరువాయి కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులకు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు
Read More












