నిజామాబాద్
రెండో పెళ్లి కోసం నిండు గర్భిణీని గొంతు నులిమి చంపిన భర్త
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో దారుణం జరిగింది. నిండు గర్భిణీని గొంతు నులిమి చంపాడు భర్త. ఈ నెల 22వ తేదీ రాత్రి నిద్రిస్తున్న భార్య సుమలత
Read Moreకామారెడ్డి టౌన్ లో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలి : ఉమారాణి
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి టౌన్లో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి మున్సిపల్
Read Moreపీఎంశ్రీ ఫండ్స్ వాపస్ వెళ్లొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో 40 బడులకు మంజూరైన పీఎంశ్రీ ఫండ్స్ను సద్వినియోగం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిధులు వాపస్వెళ్లకుండా చూడాలని క
Read Moreనిరంతర కరెంట్ అందిస్తాం : ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్
లింగంపేట, వెలుగు : కరెంట్కోతలు లేకుండా నిరంతర కరెంట్సరఫరా చేస్తామని జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని బానాపూర్గ్రామ
Read Moreసిరికొండ రేంజ్ పరిధిలో పులి కదలికల పరిశీలన
సిరికొండ, వెలుగు : సిరికొండ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పులి అడుగుజాడలను డీఎఫ్వో వికాస్మీనన్బుధవారం పరిశీలించారు. పందిమడుగు, చిమన్పల్లి
Read Moreనిజామాబాద్ జిల్లాలో కో ఆప్షన్ పోస్టులకు పైరవీల జోరు
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, ఓడిన అభ్యర్థుల ప్రయత్నాలు నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్&zwnj
Read Moreనిజామాబాద్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం.. చెవి నొప్పితో హాస్పిటల్లో చేరిన యువకుడు మృతి
నిజమాబాద్ జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన యువకుడు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర
Read Moreబోధన్ లో డ్రంక్ అండ్డ్రైవ్ లో ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు
బోధన్, వెలుగు : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్లో బోధన్ పట్ణణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ పట్టుబడ్డాడు. మం
Read Moreకాలేజీ భూములను పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులే : కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆరోపణ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను కాపాడింది విద్యార్థి సంఘాలేనని, పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులేనని కామారెడ్డి విద్యార్థి సంఘా
Read Moreఅర్హులకు పథకాలు అందేలా చూడండి : స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ
నిజామాబాద్, వెలుగు : అర్హులైన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలని స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కోరారు. మంగళవారం నిజామాబాద
Read Moreట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వివరాలడిగితే వేధింపులు..
బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వినియోగంపై వివరాలు అడిగినందుకు అధికారులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆర
Read Moreకామారెడ్డి లో మహిళా సంఘాల లావా దేవీలు.. ఇక ఆన్లైన్ లో..
పైలట్ ప్రాజెక్టుగా భాగీర్తిపల్లి ఎంపిక, వచ్చే నెలలో ట్రయల్ రన్ సభ్యుల ఫోన్లలో ప్రత్యేక యాప్డౌన్లోడ్ &n
Read Moreఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాడని.. కుర్రాడిపై, అతని కుటుంబంపై సర్పంచ్ దాడి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాలో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాడని యువకుడిపై సర్పంచ్ రవి దాడి చేశాడు
Read More












