సోమవారం లోపు(అక్టోబర్ 21) ఆర్టీసీ కార్మికుల జీతాలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కార్మికుల జీతాలపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బుధవారం విచారించింది. 49 వేల190 మంది ఆర్టీసీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించలేదంటూ కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సోమవారం వరకు కార్మికుల జీతాలు చెల్లిస్తామని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం సమ్మె కొనసాగుతుండడంతో… సిబ్బంది లేరని కోర్టుకు వివరించింది యాజమాన్యం. సోమవారం లోపు కార్మికుల వేతనాలు పూర్తిగా చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు.
వెంటనే RTC కార్మికుల జీతాలు చెల్లించాలి: హై కోర్టు
- తెలంగాణం
- October 16, 2019
లేటెస్ట్
- దేశంలో రాబోయేది కాంగ్రెస్ పాలనే: మంత్రి సీతక్క
- దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు
- మోదీ వెనుక ఈడీ, సీబీఐ.. నా వెనుక 4 కోట్ల మంది ఉన్నారు : సీఎం రేవంత్
- ప్రజాస్వామ్యానికి ముప్పు తొలగించండి!
- ఆ లక్షా రెండు వేల ఓట్లు ఎటూ .. కీలకంగా మారనున్న పసుపు రైతుల ఓట్లు
- కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట
- భువనగిరిలో నువ్వా? నేనా?.. మూడో విజయం కోసం కాంగ్రెస్ తహతహ
- ఉనికిని ప్రశ్నిస్తున్న పార్లమెంటు ఎన్నికలు
- ఏసీలు పనిచేస్తలే..ఎమర్జెన్సీ సేవలు అందట్లే..
- ఫండింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన టీ–హబ్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..