దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితులకు జరిపిన పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ సభ్యులు.. ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ లను క్రాస్ ఎగ్జామ్ చేశారు. నలుగురు డెడ్ బాడీల్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయనే దానిపై ఆరా తీశారు. గాయాలు తగిలిన తీరును అడిగి తెలుసుకున్నారు. నిన్న గాంధీ ఆసుపత్రి వైద్యులు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించడంతో అన్ని రిపోర్ట్ లను పరిశీలించారు. నిందితుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు చటాన్ పల్లికి బయల్దేరారు. ఎన్ కౌంటర్ ఎలా జరిగింది? అందుకు ప్రధాన కారణాలేంటి? నిందితులు ఎందుకు దాడికి దిగారు? అనే అంశాలపై షాద్ నగర్ ఏసీపీ అడిగి తెలుసుకునే అవకాశం ఉందని సమాచారం.
మృతదేహాలను పరిశీలించిన NHRC బృందం
- తెలంగాణం
- December 7, 2019
లేటెస్ట్
- తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి ఇతనే..
- మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్
- కిర్గిస్థాన్లో దాడులు: ఇండియన్ స్టూడెంట్స్ బయటకు రావొద్దు
- కామారెడ్డి ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా చంద్రశేఖర్
- RCB vs CSK: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బెంగళూరులో వాతావరణం ఎలా ఉందంటే..?
- Chandrakanth, Pavitra: చంద్రకాంత్, పవిత్రల లవ్ స్టోరీ.. ఎవరికి తెలియని నిజాలు!
- రైతు కష్టం వరద పాలు
- పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
- తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
- గ్రూప్ –1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతు జెండగే
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన