హైదరాబాద్

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలని   ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టి వేసింది హైకోర

Read More

విద్యుత్ రంగంలో తెలంగాణ అప్పులు రూ, 81 వేల 516 కోట్లు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  విద్యుత్ అంశంపై అసెంబ్లీలో స్పల్పకాలిక చర్చ నడుస్తుంది.  డిప్యూటీ సీఎం, అర్థిక, విద్యుత్ శాఖ మంత

Read More

నిజం ఏంటీ : దేశంలో మళ్లీ మినీ లాక్ డౌన్ వస్తుందా..?

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. 10, 20 నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. డిసెంబర్ 20వ తేదీ నాటికి ద

Read More

ముదిరాజ్​లకు మంత్రి పదవి ఇవ్వాలి

  ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  మంత్రి వర్గంలో ముదిరాజ్​లకు రెండుసార్లు స్థానం కల్పించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం

Read More

నేటి నుంచి ఆన్​లైన్​లో సదరం స్లాట్ బుకింగ్స్

హైదరాబాద్, వెలుగు: నేటి నుంచి ఆన్ లైన్​లో సదరం స్లాట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఓ ప్రకటనలో ప

Read More

స్టూడెంట్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : వివేక్ వెంకట స్వామి

ముషీరాబాద్, వెలుగు: అన్నిరంగాల్లో విద్యార్థులు రాణించేలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్య

Read More

హాస్టల్​లో సౌలతులు కల్పించాలి.. నిజాం కాలేజీ పీజీ విద్యార్థినుల ఆందోళన

    రెండు గదుల్లో 70 మంది ఉంటున్నామని ఆవేదన బషీర్ బాగ్, వెలుగు: తమ హాస్టల్​లో సౌలతులు కల్పించాలని, మంచి ఫుడ్ పెట్టాలని డిమాండ్ చేస్త

Read More

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఫీవర్, కరోనా వార్డులు రెడీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండగా సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో14 కేసులు నమో

Read More

దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు

సికింద్రాబాద్​, వెలుగు:  ‘తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్–2023’లో భాగంగా సౌత్ సెంట్రల్  రైల్వే 5 అవార్డులను దక

Read More

వేగం పెంచిన వందే భారత్‌‌ ఎక్స్​ప్రెస్

సికింద్రాబాద్​, వెలుగు: కాచిగూడ-– యశ్వంతపూర్ మార్గంలో  ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్​ప్రెస్ స్పీడ్‌‌ను రైల్వే అధికారులు మరింత పె

Read More

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మృతి

గచ్చిబౌలి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు యువకులు ఉస్మానియాలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది. పో

Read More

జీడిమెట్లలో వారం రోజులుగా ఇంట్లోనే మహిళ డెడ్‌‌బాడీ

    మతిస్థిమితం సరిగా లేక అంత్యక్రియలు చేయని కుటుంబసభ్యులు     ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో పోలీసులకు స్థానికుల ఫిర్యాద

Read More

వేగం పెంచిన వందే భారత్‌‌

    కాచిగూడ- యశ్వంతపూర్ మధ్య తగ్గిన సమయం సికింద్రాబాద్​, వెలుగు: కాచిగూడ-– యశ్వంతపూర్ మార్గంలో  ప్రవేశపెట్టిన వందే భారత్

Read More