కరీంనగర్

డీఎస్సీలో ఉమ్మడి జిల్లాకు 823 పోస్టులు 

కరీంనగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గురువారం రిలీజ్ చేసిన మెగా డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 823 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇందు

Read More

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం : ఎంఎస్ ‌‌రాజ్ ‌‌ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠా

Read More

కేటీఆర్ నియోజకవర్గంలో..కాంగ్రెస్ ‌‌లో చేరిన మున్సిపల్​ కౌన్సిలర్​

సిరిసిల్ల టౌన్, వెలుగు : కేటీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ‌‌కు భారీ షాక్​ తగిలింది. సిరిసిల్ల  మున్సిపల్ 6వ వార్డ్ కౌన్సిలర్ గుండ్లపల్లి

Read More

కాళేశ్వరం డిజైనర్ ను ఉరి తీయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్‌‌‌‌, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్​చేసిన ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ను ఉరి తీయాల

Read More

సిరిసిల్ల కబ్జారాయుళ్లపైనా  ఖాకీల ఉక్కుపాదం 

  గత ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాలపై కేసులు    కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ ‌‌ లీడర్లలో గుబులు   బాధితుల ఫిర్య

Read More

సింగరేణి ఎన్నికల్లో గెలిచిన సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వాలి

    సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి డిమాండ్​ గోదావరిఖని, వెలుగు :  సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘ

Read More

చౌరస్తాలో చాయ్​ చేసి సంబురాలు

కరీంనగర్ సిటీ , వెలుగు : కాంగ్రెస్ హాయాంలోనే మహిళలకు పెద్దపీట  వేయడం జరుగుతుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డ

Read More

జగిత్యాల చైర్ పర్సన్ గా జ్యోతి

జగిత్యాల, వెలుగు : జగిత్యాలలో బీఆర్​ఎస్​ రెబల్​  కౌన్సిలర్​ అడువాల జ్యోతి కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​, ఇండిపెండెంట్​   కౌన్సిలర్లమద్

Read More

పురుగుల మందు తాగిన వ్యక్తిని కాపాడిన పోలీస్

పురుగుల మందు తాగిన వ్యక్తిని ఓ పోలీస్ కాపాడాడు. కరీంనగర్ జిల్లా  వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో పురుగుల మందు తాగిన.. సురేష్ ను ప్రాణాపాయం నుంచ

Read More

బండి సంజయ్ ప్రజాహిత యాత్ర వాయిదా

కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర వాయిదా పడింది. ప్రస్తుతం సంజయ్ యాత్ర హుజురాబాద్ లో జరుగుతుంది.

Read More

గ్యాస్ లీక్ చేసి.. కత్తితో పొడిచి కుటుంబసభ్యులపై కొడుకు దాడి

   భార్యను కాపురానికి తీసుకురావడం లేదని కోపంతోనే..      జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన మెట్ పల్లి, వెలుగు :

Read More

దళితబంధులో కొటేషన్ల పేరిట రూ. 300 కోట్ల అవినీతి

జమ్మికుంట, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీంలో బోగస్ కొటేషన్లతో జరిగిన రూ.300 కోట్ల  అవినీతిపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డ

Read More

తప్పు మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధం : పొన్నం ప్రభాకర్​

వేములవాడ, వెలుగు: రామ జన్మభూమి విషయంలో తప్పు మాట్లాడితే తాను సజీవ దహనానికి సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘రాజకీయాల్లోకి మా అమ్

Read More