ఇంటర్ పరీక్షలు ఆపలేమని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25 నుంచే పరీక్షలు జరగాల్సి ఉండటంతో ఆపడం కరెక్ట్ కాదని చెప్పింది. 25 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను రద్దు చేయాలని వేసిన లంచ్ పిటిషన్ ను విచారించింది హైకోర్టు.ఇంటర్ బోర్డు పరీక్షలకు నిర్వహించుకోవచ్చని చెప్పింది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిందని తెలిపింది. పిటిషన్ వేయడంలో ఆలస్యం అయిందని చెప్పింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- హైదరాబాద్
- October 22, 2021
లేటెస్ట్
- సీఎం రేవంత్-కేబినెట్ | SRH Vs GT - వాపసు | రాహుల్ గాంధీ-రాయ్బరేలీ | తెలంగాణ వర్ష హెచ్చరిక |V6 తీన్మార్
- ఫ్రీ బస్సు ఉన్నా మెట్రో ఫుల్.. రోజూ సగటున 5 లక్షల మంది ప్రయాణం
- అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- భారత జట్టు కోచ్గా గౌతం గంభీర్.. చర్చలు జరుపుతున్న బీసీసీఐ పెద్దలు!
- అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్