వ్యవసాయమే మన కల్చర్

వ్యవసాయమే మన కల్చర్

వ్యవసాయమే మన కల్చర్ అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వ్యవసాయాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. పాతతరం విధానాలు బాగుండేవని…కొత్తకొత్త వంగడాలపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాతో చాలా పాఠాలు నేర్చుకున్నామని…ప్రజలు ముందు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రజల జీవన విధానం బాగుంటుందని..అందుకే అక్కడ కరోనా వ్యాప్తి పెద్దగా లేదన్నారు. హైదరాబాద్ ఉప్పల్ లో పీడియాట్రిక్ రేర్ డిసీస్ లాబరేటరీ ప్రారంభించిన వెంకయ్య.. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్ ను సందర్శించారు.

పేరుకే హైదరాబాద్.. లోకల్ ప్లేయర్ లేకుండానే బరిలోకి..

ప్రపంచంలోనే భారత్ కు పాజిటివ్ ఇమేజ్