హైదరాబాద్
కిషన్ బాగ్ దేవాలయ భూవివాదం..హైకోర్టు కీలక ఆదేశం
ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందే..హైకోర్టు ఆదేశం కిషన్ బాగ్ మురళీమనోహర్ స్వామి ఆలయ భూవివాదంపై హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: సిటీలోని క
Read Moreప్రకృతి సేద్యం చేయండి..రైతులకు గవర్నర్ పిలుపు
రైతు సమ్మేళనంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేవెళ్ల, వెలుగు: ప్రతిఒక్క రైతు సేంద్రియ(ప్రకృతి) వ్యవసాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణ
Read Moreఎట్టకేలకు భర్తీ దిశగా విద్యుత్ డైరెక్టర్ పోస్టులు
జెన్కో, ట్రాన్స్కో డైరెక్టర్ పోస్టులకు 160 అప్లికేషన్లు ఒక్కోపోస్టుకు 20 మంది దరఖాస్తు త్వరలో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక హ
Read Moreఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టెండర్లు
11 నియోజకవర్గాల్లో పిలిచిన కార్పొరేషన్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మరో 11 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణాలకు తెలంగాణ
Read Moreకోకాపేటపై లేని ప్రేమ గచ్చిబౌలిపై ఎందుకు.. నియో పోలిస్ లేఅవుట్లో నిరుద్యోగుల నిరసన
గండిపేట, వెలుగు: కోకాపేటలోని నియో పోలిస్లేఅవుట్లో శుక్రవారం పలువురు నిరుద్యోగులు నిరసన తెలిపారు. కంచె గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ
Read Moreత్వరలోనే ఆర్టీఐ కమిషనర్ల నియామకం?
హైదరాబాద్, వెలుగు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్తో పాటు ఇతర కమిషనర్లను ప్రభుత్వం త్వరలోనే నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వచ్చిన దరఖ
Read Moreఇందిరమ్మ స్కీమ్కు కొత్త ఇంజినీర్లు.. 390 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ స్కీమ్ కు ప్రభుత్వం కొత్త ఇంజినీర్లను నియమించనుంది. ఇందులో భాగంగా 390 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల
Read Moreస్పేస్ఎక్స్ ఫ్రేమ్2 మిషన్ సక్సెస్..భూమిపైకి తిరిగొచ్చిన వ్యోమగాములు
భూమి ఉత్తర,దక్షిణ ధ్రువాల మీదుగా కక్ష్యలోకి వెళ్ళిన మొదటి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.ఎలాన్ మస్క్ SpaceX ఫ్రేమ్2 మిషన్ సక్సె
Read Moreపెట్రోల్, డీజిల్ కార్లపై బ్యాన్.. యూరప్ సంచలన నిర్ణయం
పెట్రోల్, డీజిల్ కార్లపై బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది యూరప్ సంచలన నిర్ణయం ప్రకటించింది.. 2035 తర్వాత పెట్రోల్ డీజిల్ కార్లపై నిషేధం విధి
Read Moreపోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్
అందుకు జంఝావతి రబ్బర్ డ్యామ్ను స్టడీ చేసిన అధికారులు దాని డిజైన్లు, నిర్మాణం, ఖర్చు ఆధారంగా ప్రణాళికలు రూ.వంద కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చని అంచన
Read Moreప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రమాదాలు ఎక్కువ జరిగే చోట అంబులెన్స్లు: మంత్రి దామోదర రాజనర్సింహ పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్స్కు రెఫర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని
Read Moreసంస్కృతిని ప్రతిబింబించేలా పోచం చిత్రాలు : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ఆర్ట్ గ్యాలరీలో లైవ్ డ్రాయింగ్సోలో ఎగ్జిబిషన్ ప్రారంభం మాదాపూర్, వెలుగు: మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించేందుకు చిత్రాలు ఎ
Read Moreమీరు అధికారంలోకి రాలేరు..కేటీఆర్ వ్యాఖ్యలపై మెట్టు సాయి కుమార్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: మూడేండ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డా
Read More












