హైదరాబాద్

వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లకుండా కుట్ర: పిటిషనర్ తరపు అడ్వొకేట్

అందుకే నిందితుడు వాయిదాలు కోరుతున్నాడు వామనరావు దంపతుల హత్య  కేసులో సుప్రీంకోర్టులో పిటిషనర్ తరపు అడ్వొకేట్ వాదనలు న్యూఢిల్లీ, వెలుగు:

Read More

వర్షాకాలం లోపు సెంట్రల్ లైబ్రరీలో రిపేర్లు చేయండి: హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అఫ్జల్ గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రిపేర్లను వర్షాకాలంలోపు పూర్తి  చేయాలని  కలెక్టర్ అనుదీప్  అధికారులను

Read More

ఎస్సీ గురుకులాల్లో 100 శాతం రిజల్ట్స్ రావాలి : ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి

ప్రిన్సిపాల్స్, టీచర్లకు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి  ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో ఎస్సీ గురుకులాల విద్యార్థులు100

Read More

పార్టీ కోసం పనిచేసినోళ్లకే పదవులు .. మీడియాతో పార్టీ విషయాలు మాట్లాడితే చర్యలు తప్పవ్: మీనాక్షి నటరాజన్

ఇబ్బందులు ఏమున్నా పార్టీ వేదికలపైనే చెప్పాలి నేతలు ఇష్టారీతిన మాట్లాడటం వల్లే సర్కారుపై వ్యతిరేకత   మెదక్, మల్కాజిగిరి నేతల మీటింగ్ లో క్ల

Read More

బాస్ వాలా చేతికి ఫ్రీడం యాప్: 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు: ఎడ్యుటెక్​ ఫ్లాట్​ఫారమ్​ఫ్రీడమ్​ యాప్​ను కొనుగోలు చేసినట్టు బాస్​వాలా ప్రకటించింది. వ్యాపారవేత్త శశి రెడ్డి బాస్​వాలాను స్థాపించారు

Read More

ప్రతిపక్ష నేత గైర్హాజరు స్పీకర్ పరిధిలోని అంశం : హైకోర్టు

కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు పిటిషన్​పై హైకోర్టు కామెంట్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అంశం స్పీకర్&z

Read More

జేపీబీఎల్​లో ఎస్​బీఐ వాటా కొన్న జేఎఫ్​ఎస్​

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)లో జియో పేమెంట్స్​ బ్యాంకుకు ఉన్న రూ.104.54 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేస్తున్నట్టు జియో ఫైనాన్షియల్

Read More

అమెరికా టారిఫ్ ​వార్​తో మనదేశానికి మేలే: ఇతర దేశాల ఎగుమతులు తగ్గి మనవి పెరిగే చాన్స్​

న్యూఢిల్లీ:అమెరికా   టారిఫ్​ వార్​తో ఇండియాకు మేలు జరుగుతుందని, మన ఎగుమతులు పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. తాజాగా ట్రంప్​ ప్రభుత్వం కెనడా,

Read More

25 ఎకరాల్లో ఒక్క ప్లాట్‌‌‌‌కే ఎన్వోసీ ఎలా ఇస్తరు?...వివరణ ఇవ్వాలని సీఎస్​కు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూమిగా చెప్తున్న 25 ఎకరాల్లో కేవలం 200 చదరపు గజాల ప్లాట్‌‌‌‌కు మాత్రం కలెక్టర్‌‌‌‌

Read More

ధర పతనం.. మిర్చి రైతు ఆగమాగం

పంట పండినా గిట్టుబాటు ధర లేదు గరిష్ట ధర రూ.14 వేలు దాటట్లే సగటున క్వింటాల్​ ధర రూ.12 వేలే గత మూడేళ్లలో రెట్టింపు ధరలు ప్రస్తుతం భారీగా పడిప

Read More

కీసర బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 92 లక్షలు

కీసర, వెలుగు: కీసర గుట్టలో నిర్వహించిన మహాశివరాత్రి  స్వామివారి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానానికి రూ. 92,49,961 ఆదాయం వచ్చినట్టు ఆలయ చైర్మన్ తటాకం న

Read More

ప్రభుత్వ పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి: తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్ల ఫోరమ్ విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: ప్రభుత్వ పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని  తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్ల ఫోరమ్ చైర్ పర్సన్ ఉమాదేవి కోరారు.  అంతర్

Read More

ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌ కోసం.. ఒక్కటైన జియో, ఏఎండీ, సిస్కో, నోకియా

న్యూఢిల్లీ: ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌ కోసం జియో ప్లాట్‌‌ఫారమ్స్​,  ఏఎండీ, సిస్కో,  నోకియా జతకట్టాయి. &n

Read More