హైదరాబాద్
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. 1.5 కిలోల గంజాయి సీజ్
గంజాయి అమ్ముతున్న వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ, ఆదిబట్ల పోలీసులు పట్టుకున్నారు. సీఐ రాఘవెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..నాగర్ కర
Read Moreతెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్లు బదిలి
తెలంగాణలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఎనిమిది మంది ఐఏఎస్లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. కో ఆపరేటివ్ సొసైటీ రి
Read MoreGrok 3 అత్యంత స్మార్టెస్ట్ AI ..రెండు అద్భుతమైన ఫీచర్లు
ఓపెన్ AI కాంపిటిటర్..ఎలాన్ మస్క్ AI కంపెనీxAI తన లేటెస్ట్ గ్రోక్ LLM మోడల్ Grok3ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే..గ్రోక్ 3 భూమిపైనే అంత్యంత తెలివై
Read Moreసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్..ఎందుకంటే..
సిరిసిల్లలోని కరీంనగర్ పాల శీతలీకరణ కేంద్రం సీజ్చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్రమంత్రి బండిసంజయ్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వి
Read MoreICAI: రికార్డు స్థాయిలో చార్టర్డ్ అకౌంటెంట్లపై క్రమశిక్షణా చర్యలు
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రికార్డు స్థాయిలో 241 మంది CA లపై క్రమ శ
Read Moreఎప్పుడు తగ్గాలో..ఎప్పుడు నెగ్గాలో మాకు తెలుసు..కేసీఆర్ కు కూనంనేని కౌంటర్
కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కేసీఆర్ వె
Read Moreపంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్.. ఇల్లు, కారు ,వ్యక్తిగత లోన్లపై వడ్డీరేట్లు తగ్గింపు
ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లను సవరించింది. గృహరుణాలు, కారు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీరేట్లన
Read Moreగుడ్న్యూస్..త్వరలో ప్రభుత్వ MSME క్రెడిట్ కార్డులు
2025 కేంద్ర బడ్జెట్లో హామీ ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం MSME లు స్థాపించే చిన్న వ్యాపారులకు ప్రభుత్వ క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. రూ. 5లక
Read Moreశివరాత్రి స్పెషల్: హైదరాబాద్ నుంచి కీసరగుట్ట, ఏడుపాయలకు స్పెషల్ బస్సులు
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకి టలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు
Read Moreయూనివర్శిటీలపై కేంద్రం కుట్రలు : భట్టి
యూనివర్శిటీలపై కేంద్రం కుట్రలపై కలిసి పోరాడుదామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేరళ తిరువనంతపురంలోని జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో పాల్గొన్న ఆయ
Read Moreకృష్ణా నీళ్ల దోపిడిలో మొదటి ద్రోహి కేసీఆర్: బండి సంజయ్
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొదటి ద్రోహి కేసీఆరే అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.దక్షిణ తెలంగాణ ఏడారి కావడానికి మొదటి కారణం క
Read Moreకుంభమేళా ముగిసే టైంలో ఆకాశంలో అద్భుతం... ఒకే చోట ఏడు గ్రహాలు కవాతు..
ఆకాశంలో ఎప్పుడూ వింతలు జరుగుతూనే ఉంటుంది. వాటిని మనం నేరుగా చూడలేం. కాని కుంభమేళా ముగిసే టైంలో ఫిబ్రవరి 26 న భారతదేశంలో ఏడు గ్రహాల అద్భుత విన్యా
Read Moreజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అనారోగ్యం
హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నీ
Read More












