హైదరాబాద్
హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నల్గొండ జిల్లాలో టాటా ఏస్ ప్రభుత్వ వాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసు
Read Moreతెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..
తెలంగాణ జనాభాలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో 55.85శాతం ఉన్నారని కులగణన సర్వేలో తేలింది. 42 శాతం హిందూ మతానికి చెందిన బీసీలు, 13.85 శాతం మ
Read Moreనల్గొండలో ఫేక్ రిపోర్టర్ల గుట్టురట్టు.. బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు వసూలు చేస్తున్న వైనం..
నల్లగొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టయ్యింది.. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ పత్రిక ముసుగులో అక్రమ వసుళ్ళకు పాల్పడుతున్న నకిలీ రిపోర
Read Moreడార్క్ నైట్.. లైట్ గ్లో: జపాన్ అడవుల్లో అరుదైన మిణుగురు పురుగులు
జపాన్లోని యమగాటా ప్రిఫెక్చర్ అడవులు ఈ ప్రాంతానికి చెందిన హిమెబోటారు అనే మిణుగురు పురుగులతో వెలిగిపోతుంటాయి. ఎనిమిది సంవత్సరాల
Read Moreవిశ్వాసం: అధర్మానికి ఫలితం..
‘‘ధర్మమార్గంలో ఉన్న రాజు ఇతరుల భార్యలను స్పృశిస్తాడా? రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇతరుల భార్యలను విశేషించి ప్రత్యేకంగా రక్షించాలి. బుద్ధిమం
Read Moreగుడ్ న్యూస్ : తగ్గనున్న స్మార్ట్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీల ధరలు
మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చింది. సామాన్యులు
Read Moreబడ్జెట్లో ఇచ్చింది సున్నా: సీతక్క
హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీర&zwn
Read Moreగురుకులాల్లో అడ్మిషన్లకు గడువు పెంపు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 6 దాకా అప్లై చేసుకోవచ్చని ఎస్
Read Moreవచ్చే ఏడాదికల్లా పాలమూరు పూర్తవ్వాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పా
Read Moreఅటవీ అనుమతులు తెచ్చి రోడ్డు పనులు స్పీడప్ చేయాలి : మంత్రి కోమటిరెడ్డి
టిమ్స్, నిమ్స్, వరంగల్ హాస్పిటల్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ఆర్ అండ్ బీ సీఈలకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం హైదరాబాద్, వె
Read Moreరాజేంద్రనగర్లో GHMC డిమాలిష్ యాక్షన్.. ఫుట్పాత్పై అక్రమ నిర్మాణాలు కూల్చివేత
రంగారెడ్డిజిల్లా రాజేంద్రగనగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ ఎంసీ కొరడా ఝుళిపించింది. ఆదివారం ( ఫిబ్రవరి 2) ఉదయం మైలార్ దేవ్ పల్లి డివిజన్ లోని ఫుట్ పాత
Read Moreకేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.29 వేల కోట్లు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో తెలంగాణకి రూ.29,899.77 (2.102 శాతం) కోట్ల వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.8,349.04 కోట్లు, ఆదాయపు
Read Moreరేపటి (ఫిబ్రవరీ 2) నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ హాజరుకానున్న 4.29 లక్షల మంది
సీసీటీవీ కెమెరాల మధ్యలోనే పరీక్షలు ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక
Read More












