నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఏపీ అసెంబ్లీలో బుధవారం నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు. సభకు ఆటంకం కలిగిస్తూ.. అడ్డు పడుతున్నారన్న కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారాం  వారిని సస్పెండ్‌ చేశారు. ఇవాళ సభ పూర్తయ్యే వరకూ వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెండైన వారిలో వెలగపూడి, బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌, బాలవీరాంజనేయస్వామి ఉన్నారు.