జైసల్మేర్: మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్తో సహా 19 మంది రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదని రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభ్యులు చెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్ కోరికకు విరుద్ధంగా వారిని పార్టీలో తిరిగి చేర్చుకోవద్దన్నారు. జైసల్మేర్లో ఆదివారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) మీటింగ్ నిర్వహించారు. దీంట్లో పార్టీకి ద్రోహం చేసిన పైలట్ క్యాంప్ రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవద్దని అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ శాంతి ధరివాల్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు మిగతా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే ఈ విషయం హైకమాండ్ అధీనంలో ఉందని, ఇందులో తాను జోక్యం చేసుకోబోనని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జనరల్ సెక్రటరీ అవినాశ్ పాండే రాజస్థాన్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని గెహ్లాట్ చెప్పారని అవినాశ్ పేర్కొన్నారు.
ద్రోహులను పార్టీలో చేర్చుకోవద్దు.. రాజస్థాన్ సీఎల్పీలో ఎమ్మెల్యేలు
- దేశం
- August 10, 2020
లేటెస్ట్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- భారత జట్టు కోచ్గా గౌతం గంభీర్.. చర్చలు జరుపుతున్న బీసీసీఐ పెద్దలు!
- అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
- స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన