కార్గిల్ విజయ్ దివస్: అమర జవాన్లకు రాజ్ నాథ్ సింగ్ నివాళులు

కార్గిల్ విజయ్ దివస్: అమర జవాన్లకు రాజ్ నాథ్ సింగ్ నివాళులు

కార్గిల్ విజయ్ దివస్ నేపథ్యంలో.. విజయ కాగడా వెలిగించారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర కాగడా వెలించారు. ఈ కాగడా దేశంలోని 11 పట్టణాలకు వెళ్లనుంది. చివరగా ఈ నెల 26 ద్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరకు చేరుతుంది. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు.