అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఆకట్టుకుంటోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 244 రన్స్కే ఆలౌటైంది. బ్యాట్స్మెన్ మోస్తరుగా రాణించడంతో బౌలింగ్లో పవర్ చూయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌలర్లు తమపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్లే రాణించారు. తొలి ఇన్నింగ్స్లో 191 రన్స్కే ఆలౌట్ చేశారు. స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లతో రాణించాడు. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లతో సత్తా చాటారు. ముఖ్యంగా అశ్విన్ తన స్పిన్ వేరియేషన్స్తో ఆసీస్ బ్యాట్స్మన్ను గడగడలాడించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో మార్నస్ లబుషేన్ (47), టీమ్ పైన్ (73) మాత్రమే రాణించారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే దెబ్బ పడింది. ఓపెనర్ పృథ్వీ షా 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. నైట్ వాచ్మెన్గా వచ్చిన బుమ్రా చివరి వరకు క్రీజులో నిలిచాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నాటౌట్గా ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్కు ఒక వికెట్ దక్కింది.
అశ్విన్, బుమ్రా దెబ్బకు ఆసీస్ కుదేలు
- ఆట
- December 18, 2020
లేటెస్ట్
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కొత్త మిస్అమెరికా ఎవరంటే..
- స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్