లేటెస్ట్
ఈ డివైజ్ తో.. మీ పెట్స్ ఎక్కడున్నా మాట్లాడొచ్చు
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో ప్రపంచవ్యాప్తంగా రకరకాల టెక్నాలజీలు ఆశ్చర్యపరుస్తున్నాయి. టెక్ కంపెనీలు తమ ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ను ఈ వేదికపై లాంచ్
Read Moreస్టార్టప్ : ఇక్కడ తక్కువ ఖర్చుతోనే పెట్రోల్ బండిని ఈవీగా..!
బండి బయటికి తీస్తే.. ఓ వైపు పెట్రోల్ ఖర్చు, మరోవైపు పొల్యూషన్ . పెట్రోల్తో నడిచే బైక్లు అటు జేబుకు, ఇటు ఆరోగ్యానికి చిల్లు పెడుతున్నాయి. అమ్మేసి ఎ
Read Moreరేవంత్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించి ర
Read Moreవినోద్ ప్రయాణం కాశీతో మొదలై కుషీనగర్ వరకు..!
యువ రచయిత వినోద్ మామిడాల తన వారణాసి పర్యటన గురించి ఈ పుస్తకంలో అక్షరీకరించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిని రెండు సార్లు సందర్శించి, అక్కడి విశేషాలను,
Read MorePhysics wallah: బీటెక్ ఫెయిల్.. కానీ సొంత కంపెనీ పెట్టి రూ.వేల కోట్లు సంపాదిస్తున్న యూట్యూబర్..
డిజిటల్ విప్లవం అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. విద్యావ్యవస్థలోనూ దాని పాత్ర చాలా కీలకంగా మారింది.టీచర్లు సంప్రదాయ తరగతి గదుల సరిహద్దులను దాటి.. యూట
Read Moreబేటీ బచావో బేటీ పడావోతో ఆడపిల్లలకు భరోసా..ప్రభుత్వ స్కూల్ బాలికలకు సైకిళ్ల అందజేత
బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ సైకిల్ అ
Read Moreటెలిగ్రామ్ లో కొత్త ఫీచర్.. మెసేజ్ పంపిన వాళ్ల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు
మెసేజింగ్ యాప్లలో ప్రస్తుతం వాట్సాప్ తర్వాత ట్రెండింగ్ ఉన్న యాప్ టెలిగ్రామ్ అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ని వాడే యూజర్లు చాలామందే ఉన్న
Read Moreఏఐతో విద్యలో విప్లవాత్మక మార్పులు : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ఏఐ(ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్)తో విద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండే
Read Moreతెలంగాణ కిచెన్ : పైనాపిల్ తో ఈ సండే వెరైటీ వంటకాలు
పైనాపిల్.. తినే ఉంటారు. జ్యూస్ కూడా చాలామంది తాగి ఉంటారు. అయితే పైనాపిల్ని వండుకుని తిన్నా చాలా టేస్టీ ఉంటుందని తెలుసా! పైనాపిల్తో స్వీట్లు, సమ్మర్
Read Moreఫాజుల్ నగర్ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు
వేములవాడ రూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్నగర్ రిజర్వాయర్ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు శనివారం చేరుకుంది. ఈ సం
Read Moreదారి దోపిడీ కేసులో ఏడుగురు అరెస్ట్ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దారి దోపిడీ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివర
Read Moreమీరు హాయిగా నిద్రపోవాలంటే..నాయిస్ ప్లేయర్ వాడండి
పెరిగిన టెక్నాలజీ, బిజీ లైఫ్ లాంటి కారణాలతో కొన్ని లక్షలమందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. అలాంటివాళ్లకు బాగా ఉపయోగపడే గాడ్జెట్ ఇది. కార్వాన్
Read Moreశ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్: ఫేక్ వెబ్సైట్లతో జాగ్రత్త..!
శ్రీశైలం వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది కేటుగాళ్లు.. వసతి.. రూమ్స్ పేరుతో నకిలి వెబ్ సైట్స్ సృష్టించి భక్తులను దోచుకుంటున్నారు.
Read More












