లేటెస్ట్
రామయ్యకు అభిషేకం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం అభిషేకం గర్భగుడిలో వైభవంగా జరిగింది. సుప్రభాత సేవ అనంతరం పంచామృతాలతో అభిషేకం
Read Moreమాజీ ఎమ్మెల్యే పైళ్ల భూకబ్జాకు పాల్పడ్డారు : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి యాదాద్రి, వెలుగు : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భూకబ్జాకు పాల్పడ్డారని భువనగిరి ఎమ్మెల్యే క
Read Moreవాటర్ బాయ్ నుంచి ఎంపీ వరకు..మందా జగన్నాథం ప్రస్థానం
మహబూబ్నగర్, వెలుగు: చిన్నతనం నుంచే కష్టపడి పనిచేస్తూ మందా జగన్నాథం పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన తల్లిదండ్రులకు చేదోడ
Read Moreక్రీడలు ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి : ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
చండూరు, వెలుగు : క్రీడలు ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని, దీంతో విద్యార్థుల్లో స్నేహాభావం పెరుగుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర
Read Moreభువనగిరిలో పోటాపోటీగా ఆందోళనలు... బీఆర్ఎస్ నేతల అరెస్ట్లు
కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ యత్నం యాదాద్రి, వెలుగు : బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి జరిగిన ఘటనతో భువనగిరిలో ఉద్రిక్త వాతావరణం న
Read Moreకనమరుగవుతున్న గంగిరెద్దుల ఆట
గంగిరెద్దుల వృత్తిని వదిలి వ్యవసాయం వైపు మళ్లిన 600 కుటుంబాలు రాజన్న సిరిసిల్ల, వెలుగు: సంక్రాంతి వస్తుందంటే రారా బసవన్న, డూడూ బసవ
Read Moreపెబ్బేరులో నేషనల్ క్రికెట్ టోర్నీ విజేతల సంబురాలు
పెబ్బేరు, వెలుగు: యూపీలోని లక్నోలో అండర్–15 టీ-10 నేషనల్ క్రికెట్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వనపర్తి జిల్లా పెబ్బేరు టీమ్ ఆదివారం పట్టణంలో సంబ
Read Moreఅక్కమహాదేవి గుహలకు.. నేటి నుంచి ట్రెక్కింగ్, సఫారీ సేవలు
అమ్రాబాద్, వెలుగు: నల్లమలలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా దోమలపెంట నుంచి అక్కమహాదేవి గుహలకు ట్రెక్కింగ్, సఫారీ సేవలను సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు
Read Moreలింగ భేదాలపై కొత్త కామెడీతో వస్తున్నాం
ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్ ప్రధాన పాత్రల్లో ఘంటసాల విశ్వనాథ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వేణు బాబు నిర్మి
Read Moreవెంచర్లకు రైతు భరోసా ఇవ్వం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలనే
Read Moreమూసాపేట మండలంలో అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదు..ఫీల్డ్ విజిట్ చేసిన ఆఫీసర్లు
అడ్డాకుల, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఒక చోట తవ్వకాలకు పర్మిషన్ తీసుకొని.. మరో చోట మట్టిని తవ్వి అక్రమంగా
Read Moreనక్క దాడిలో ముగ్గురికి గాయాలు
ముస్తాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంలో ఆదివారం నక్కదాడిలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెల
Read Moreలాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు : 24 మంది మృతి, 12 వేల ఇండ్లు బూడిద
అమెరికాలోని లాస్ ఏంజెస్ లో కార్చిచ్చు ఆగడం లేదు. కార్చిచ్చు కారణంగా మృతుల సంఖ్య 24కు చేరిందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే
Read More












