మోడీ సంతృప్తి కోసమే అగ్రి చట్టాలు

మోడీ సంతృప్తి కోసమే అగ్రి చట్టాలు

వ్యవసాయచట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ.. సాగుచట్టాలు రాజ్యాంగవిరుద్ధంగా ఉన్నాయని డే ఫస్ట్ నుంచి చెబుతున్నామన్నారు. మోడీ సంతృప్తి కోసమే నల్లచట్టాలను తీసుకొచ్చారని అన్నారు ఒవైసీ.