బస్తీ దవాఖానాను ప్రారంభించిన‌ ఎమ్మెల్యే మైనంపల్లి

బస్తీ దవాఖానాను ప్రారంభించిన‌ ఎమ్మెల్యే మైనంపల్లి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్ లో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, MRO, గీతా,డాక్టర్ రెడ్డి కుమారి, మౌలాలి కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమా, నాయకులు ఆమినుద్దీన్, ప్రేమ్ కుమార్,రాముయదవ్, మోహన్ యాదవ్,మడిపడిగే జగదీష్ గౌడ్,సాదిక్,సందీప్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.