ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాల్లో 10 స్థానాల్లో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఈసీ. ఈ నెల 21 న నోటిఫికేషన్ విడుదల కానుంది. 28వ తేదీ వరకు నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 1 న నామినేషన్లు పరిశీలించనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్ల విత్ డ్రాకు గడువిచ్చింది ఎన్నికల సంఘం. మార్చి 12 న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉండనుంది. మార్చి 15 వరకు ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 5 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇక రాష్ట్రం నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ తో పాటు, సంతోష్ కుమార్, మహమ్మద్ సలీంల పదవీ కాలం ముగియనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- తెలంగాణం
- February 19, 2019
లేటెస్ట్
- భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి
- డీప్ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!
- జూన్ 5 నాటికి స్కూల్ యూనిఫామ్స్ అందించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
- ములకలపల్లి మండలంలో..అంబులెన్స్లో డెలివరీ
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు..
- ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : న్యాయమూర్తి లక్ష్మీ శారద
- కాలేజీ సమస్యలపై స్పీకర్ కు వినతి
- చాట్జీపీటీకి పోటీగా.. X ఏఐ చాట్బాట్ గ్రోక్ ఏఐ
- ఇండియాలో 2011 కులగణనలో అన్ని తప్పులే.?
- గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు