నల్గొండ

వడ్ల కమీషన్​ వచ్చింది .. 2022-23 సీజన్లకు..​రూ.9.77 కోట్లు విడుదల

ఆరింటికి రిలీజ్​చేసిన జిల్లా సహకారశాఖ  మిగతా 15 పీఏసీఎస్​లకు ఇంకా రాలే  యాదాద్రి, వెలుగు : ఎట్టకేలకు పీఏసీఎస్​లకు వడ్ల కమీషన్

Read More

Rachakonda Commissionarate: 3వేల 484 కేజీల గంజాయి డిస్పోజ్ చేసి రాచకొండ పోలీసులు

హైదరాబాద్:రాచకొండ కమీషనరేట్ పరిధిలో పట్టుబడిన డ్రగ్స్, గంజాయిని  డిస్పోస్ చేసిన పోలీసులు. సుమారు 5కోట్ల 2లక్షల 30 రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను

Read More

మహిళల అభ్యున్నతికోసం సంక్షేమ పథకాలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.నల్లగొండ జిల్లా  చిట్యాల మండలం గు

Read More

ట్రాన్స్ జెండర్స్కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ట్రాన్స్ జెండర్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామం

Read More

ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టాలి : రామకృష్ణారెడ్డి

మోత్కూరు, వెలుగు : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టాలని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. &nb

Read More

జూలై14న యాదగిరిగుట్టలో వనమహోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 14న వనమహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆదివారం ఒక ప్

Read More

వ్యవసాయ పనులు చేసిన ఎమ్మెల్యే

నకిరేకల్, వెలుగు :  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవసాయ పనులు చేశారు. ఆదివారం ఉదయం తన వాహనంలో ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. పొ

Read More

నల్గొండ జిల్లాలో గంజాయి మూలాలు ఎక్కడ..?

పోలీస్ శాఖకు సవాల్​గా మారిన అక్రమ రవాణా గతంలో అరకు, వైజాగ్​లో స్పెషల్​ఆపరేషన్​  అంతటితో ఆగిపోయిన పరిశోధన  మళ్లీ మహారాష్ట్ర, ఒడిశా,

Read More

టాయిలెట్ వస్తుందని పోలీస్​స్టేషన్ గోడ దూకి దొంగ పరార్

గరిడేపల్లి: పోలీస్ స్టేషన్ గోడదూకి ఓ దొంగ పారిపోయాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో చోటుచేసుకుంది.  ఇటీవల  మండలంలోని గడ్డిపల్లి, రంగాప

Read More

సింగపూర్ బీచ్లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ లో మృతి చెందాడు. గత కొద్దిరోజులుగా సింగపూర్ లో పవన్.. తా

Read More

ప్రిన్సిపల్ రూంలో బీరు బాటిల్స్.. మద్యం తాగుతూ వేధిస్తుందని విద్యార్థుల నిరసన

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా బాలెంల వెల్ఫేర్ హాస్టల్ ఎదుట శనివారం విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ శైలజను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రిన

Read More

పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలి 

బీజేపీ నాయకులు  నల్గొండ, వెలుగు : జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడ

Read More

తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది : అజ్మీరా కిషన్ నాయక్ 

బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీరా కిషన్ నాయక్  యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికి కోల్పోయిందని, వచ్చే ఎన్ని

Read More